Home Search
- search results
If you're not happy with the results, please do another search
ప్రాణం తీసిన స్కార్ఫ్
భద్రాద్రి కొత్తగూడెం: స్కార్ఫ్ మహిళ ప్రాణాలు తీసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలోని తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎపిలోని కృష్ణా జిల్లా పైడూరుపాడు గ్రామానికి చెందిన షేక్ మాలన్బీ భద్రాద్రి...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: అమెరికాలో తరువాత భారత్ లో కరోనా వైరస్ వారం రోజుల నుంచి వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ పది వేల కేసులు నమోదు కావడంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా తరువాత...
స్థానిక గిరిజనులకే 100% సముచితం
ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీపై సుప్రీంలో రివ్యూ పిటిషన్కు సిఎం కెసిఆర్ నిర్ణయం
ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసిన విప్ రేగా కాంతారావు, ఎంఎల్ఎ ఆత్రం సక్కు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల...
కరోనా వేళ… సామూహికం వద్దు.. ఇంపుగా ఇంటిబోనం!
మహమ్మారిని దూరం చేసేందుకు రాష్ట్ర పండుగ బోనాలను వైభవంగా ఇంట్లోనే జరుపుకుందాం l ఇదే నెలలో వైరస్ విజృంభిస్తుందని నిపుణుల హెచ్చరికలు l ఉత్సవాల సమయంలో జంట నగరాల్లో రోడ్లపై లక్షలాది మంది...
‘తీన్’మార్
రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు
మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు
సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి...
అంతర్రాష్ట్ర సర్వీసులకు సై
ఒప్పందాలు చేసుకొని పొరుగు రాష్ట్రాలకు బస్సులు తిప్పండి
సిటీ బస్సులు ఇప్పట్లో నడిపేది లేదు
ప్రగతిభవన్లో ఆర్టిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు, 5గంటల సుదీర్ఘ భేటీ
మనతెలంగాణ /...
రైతుబంధుకు దరఖాస్తులు
కొత్త పట్టాదారులు 13వ తేదీలోపు ఎఇఒలకు సంబంధిత పత్రాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ సూచన
కోటి 50లక్షల ఎకరాలకు రైతుబంధు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలం సీజన్లో...
పొలంలోనే పొట్టన పెట్టుకున్నరు
మాజీ ఎంపిటిసి దంపతుల గొంతుకోసి దారుణ హత్యలు
భూ వివాదమే ఘాతుకానికి కారణం?
మనతెలంగాణ/వీణవంక: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, కొండపాక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి దంపతులను గుర్తుతెలియని...
బిజెపి పాచికలు
ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు శాసన సభకు రాజీనామా...
జిల్లాల్లో 35 కేసులు
రాష్ట్రంలో కొత్తగా 178 మందికి కరోనా
ఆరుగురు మృతి, మృతుల్లో 27 ఏళ్ల యువకుడు
ఇద్దరు ట్రైనీ ఐపిఎస్లకు, మరో నలుగురు మీడియా ఉద్యోగులకు వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ విపరీతంగా...
లంచావతారులు
రూ.1.50లక్షలు తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్
రూ. 70వేలతో రెడ్హ్యాండెడ్గాపట్టుబడిన ఎఇ
అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన అధికారులు
మున్సిపల్ కమిషనర్కు సహకరించిన బిల్డింగ్ ప్లానర్ అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఓ బిల్డింగ్ పనులను నిలిపివేయకుండా ఉండేందుకు రూ. 1.50లక్షలు...
గాంధీ విగ్రహంపై దాడి అవమానకర చర్య : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయుల ఆందోళన సందర్భంగా దుండగులు కొందరు మహాత్మాగాంధీ విగ్రహంపై దాడి చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అది అవమానకరమైన చర్యగా ట్రంప్ పేర్కొన్నారు....
దక్షిణ కొరియాతో అన్ని సంబంధాలు బంద్ : ఉత్తరకొరియా
సియోల్ : దక్షిణ కొరియాతో అన్ని రకాల సమాచార సంబంధాలను తెంచుకోనున్నట్టు ఉత్తర కొరియా తెలిపింది. ఆ దేశ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది....
డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో…
2018లో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ధఢక్’ మూవీతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. ఈ యంగ్ బ్యూటీ తన రెండవ చిత్రంలోనే ఓ ఛాలెంజింగ్ రోల్ ఎంచుకుంది. ఆమె కార్గిల్...
క్రికెట్లో కొత్త నిబంధనలు
దుబాయి: కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోల వాతావరణం నెలకొనడంతో క్రికెట్తో సహా దాదాపు అన్ని క్రీడలు ఎక్కడికక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో క్రికెట్తో పాటు ఇతర క్రీడలను...
అభిమానులకు బోయపాటి సర్ ప్రైజ్ గిఫ్ట్ అదిరింది..
నందమూరి బాలకృష్ణ అభిమానులకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అదిరిపోయే సర్ ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బుధవారం...
15 రోజుల్లో పంపండి
15 రోజుల్లోగా వారిని స్వస్థలాలకు చేర్చండి
రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో ప్రత్యేక రైలు ఏర్పాటు
ఉపాధి కల్పనకోసం ప్రణాళికలు రూపొందించాలి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయి స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న...
కరోనా ప్రభావంతో రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం రద్దు
బ్యాంకాక్ : ఈ ఏడాది ఫిలిప్పైన్ శాంతి బహుమతి రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం కరోనా వైరస్ కారణంగా రద్దయింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం రద్దు కావడం మూడోసారి. 1970లో ఆర్థిక...
కరోనాతో డిప్యూటీ కమిషనర్ మృతి
ముంబయి: మహమ్మారి కరోనా వైరస్ సోకి బృహన్ముంబయి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్(54) కన్నుమూశారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి...
న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు విమాన సర్వీసు వివరాలు
హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ(ఇడబ్లుఆర్) నుంచి హైదరాబాద్కు జూన్ 14న రాత్రి 11 గంటలకు బయల్దేరే ఎ-330 డైరెక్ట్ ప్రైవేట్ చార్టర్ విమానంలో ప్రయాణించదలచిన ప్రవాసులు తమ పేర్లను ఈ కింది లింకు...