Saturday, April 27, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
India Womens team

చరిత్ర సృష్టించే సత్తా ఉంది

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించడం ఖాయమని జట్టు ప్రధాన కోచ్ డబ్లూవి.రామన్ జోస్యం చెప్పాడు. కొంతకాలంగా భారత్ ఆట ఎంతో మెరుగైందన్నాడు. ఎటువంటి జట్టునైనా...

బైక్-లారీ ఢీ నవమాసాల గర్భిణి దుర్మరణం

  10 మీటర్ల దూరంలో పడి మృతి చెందిన శిశువు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘోరవిషాదం మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు...

విజేత ఆస్ట్రేలియా

  ఫైనల్లో భారత్ ఓటమి, మహిళల ముక్కోణపు టి20 సిరీస్ మెల్‌బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో...

విషాహార కోణంలో కేసు దర్యాప్తు

బేగంపేట్ : నగరంలోని మానస సరోవర్ హోటల్‌లో కలుషిత ఆహరం తినడం వల్లే విహాన్ (2) అనే బాలుడు మృతి చెందాడన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశామని, కిమ్స్‌వైద్యుల నివేదిక ఆధారంగా విచారణ...
AUS Women team win T20 Tri Series

ముక్కోణపు టి20 సిరీస్: ఫైనల్లో భారత్ పై ఆసీస్ విజయం

మెల్‌బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో భారత్...

కరోనా వైరస్ కొత్త పేరు ‘కోవిడ్-19’

  జెనీవా : ప్రాణాంతక కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కోవిడ్ 19’ అనే కొత్త పేరును అధికారికంగా నిర్ణయించినట్టు ప్రకటించింది. సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ జెనీవాలోని పాత్రికేయులకు ఈ...
Soldier

కుటుంబాన్ని అంతం చేయబోయి… కూతురు చేతిలో హతమైన మాజీ సైనికుడు

  లక్నో: మాజీ సైనిక ఉద్యోగి తన భార్య, కూతురిని గన్ తో కాల్చి అనంతరం కుమారుడిపై కాల్పులు జరుపుతుండగా కూతురు అతడి చేతిలో ఉన్న గన్ లాక్కొని కాల్పులు జరపడంతో జవాన్ చనిపోయిన...
AAP-MLA-Naresh-Yadav

ఢిల్లీలో ఆప్ ఎంఎల్ఎ పై కాల్పులు…

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాల్పుల మోత ఆగలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ నరేష్ యాదవ్ విజయోత్సవ ర్యాలీలో కాల్పుల కలకలం రేగింది. ఎంఎల్ఎపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నరేష్ యాదవ్...
Suicide

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

  మనతెలంగాణ/సిటీబ్యూరో/ఎల్‌బినగర్ : ఆర్థిక ఇబ్బందులను తాళలేక భార్యభర్తలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రంగారెడ్డి జిల్లా మాల్ మండలం...

సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కన్నుమూత

  సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఇందిరానగర్‌లోని...

హోంగార్డుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

  హైదరాబాద్ : నగరంలో పనిచేసిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చెక్కులను అందజేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.3,00,600 అందజేశారు....
Train

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

    అమరావతి: రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పొందూరు-సిగడం రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కె. ఉపేందర్...
RSS ideologue Parameswaran

ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ కన్నుమూత

  కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ...
Current Shock

బాలుడి ప్రాణం తీసిన టెన్నిస్ బంతి

  హైదరాబాద్: టెన్నిస్ బంతి కోసం వెళ్లిన బాలుడికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
Kondurg-Bus-Stand

అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన

 దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్‌లోనే నిరీక్షణ... గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది... పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

గంగాధర: కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని...
fraud

చనిపోయిన వాళ్లనూ వదల్లేదు

 మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం వివిధ బ్యాంకుల నుంచి లోన్లు ఆరుగురు నిందితుల అరెస్టు మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
coronavirus

కరోనా మృతుల్లో తొలి విదేశీయులు

 అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు జపాన్ ఓడలో మరికొందరికి కరోనా బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
India-Women

భారత మహిళల గెలుపు

మెల్‌బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కిందటిసారి ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన...
firecracker-explosion

పంజాబ్‌లో బాణాసంచ పేలుడు: 15 మంది దుర్మరణం?

అమృత్‌సర్ : పంజాబ్‌లోని తరన్‌తరన్ జిల్లాలో శనివారం జరిగిన పేలుడు ఘటనలో 15 మందికి పైగా మృతి చెందారు. ఒక మతపరమైన వేడుక ఊరేగింపులో పొరపాటు పలువురిని బలిగొంది. జిల్లాలోని పాహూ గ్రామానికి...

Latest News

100% కుదరదు