Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
రైతు బంధువు!
కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొంత కాలం సాగిన యాసంగి వరి ధాన్య సేకరణ వివాదాన్ని చాలా మంది రాజకీయమైనదిగానే చూశారు గాని, అందులోని మానవీయ కోణాన్ని గమనించినవారు అరుదు....
గోనె సంచుల కోసం టెండర్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన గోనె సంచులకోసం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకొని...
కొనుగోళ్లు షురూ
అంబేద్కర్ జయంతి
కలిసి
గురువారం నాడే
కొనుగోలు కేంద్రాలు
ప్రారంభం నిజామాబాద్
జిల్లా వేల్పూరులో మంత్రి
ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో
ప్రారంభమైన ధాన్య
సేకరణ ఖమ్మం జిల్లా
మంచుకొండలో
ప్రారంభించిన మంత్రి
పువ్వాడ అజయ్ కుమార్
రాష్ట్రంలో కొన్నిచోట్ల గురువారమే మొదలైన ధాన్యం సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి ధాన్యం సంక్షోభంలో...
కెసిఆర్ రైతుల పక్షపాతి: మల్లారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం
సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి
ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు...
జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల...
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
గ్రూప్ 1, 2లకు ఇంటర్వ్యూలుండవు
పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి మూడేళ్లు పెంపు
చెన్నూరు ఎత్తిపోతలకు ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర...
బిజెపి ఎంపి అరవింద్కు ‘రైతుల’ నిరసన ‘సెగ’
వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఎంపి అరవింద్ ఇంటి ముందు ధాన్యం కుప్పలు పోసిన నిజామాబాద్ ఆర్మూర్ రైతులు పసుపు బోర్డు తెస్తానని మోసం చేసిన ఎంపికి ఈసారి వరి వేడి
మన తెలంగాణ/...
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండగా మంత్రివర్గ సమావేశం...
బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ: జీవన్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ గా మారిందని పియుసి చైర్మన్ ఎ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి ధర్నా తర్వాత బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు...
కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండగా మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ధాన్యం...
బండికి సిగ్గు, శరం ఉందా?: పల్లా
హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యం ఎప్పటి మాదిరిగా కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో నిన్న ఢిల్లీ లో మేము చేసిన ధర్నా విజయవంతమైందని రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎంఎల్ సి...
24గం. గడువిస్తున్నా…
వడ్ల సేకరణపై రైతుల డిమాండ్ను అంగీకరిస్తే సరే..
లేకుంటే కేంద్రం సంగతి చూస్తా
మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా
రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే
సిఎంని జైల్లో...
బాయిల్డ్ రైస్ కొనలేం
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయటం సాధ్యం కాదని కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో...
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని రైతులను తాము కోరామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని సిఎం కెసిఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా...
ఢిల్లీతో ‘లొల్లి’
తెలంగాణ భవన్లో మహాధర్నా నేడే
కేంద్ర పాలకులు దిగొచ్చేలా మార్మోగనున్న తెలంగాణ రైతు సమరశంఖం
ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేసిన టిఆర్ఎస్ శ్రేణులు
ధాన్యం అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విశేష ఘట్టం
స్వయంగా హాజరవుతున్న...
కేంద్రం రాజకీయం
రైతుల పరిస్థితి అగమ్యగోచరం వడ్లు కొంటామనే రాజకీయానికి రైతుల బలి
ధాన్యంపై కేంద్రం ద్వంద్వ వైఖరి కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బిజెపి నేతలు
హైదరాబాద్/ మన తెలంగాణ: : యాసంగిలో రైతులు పండించిన...
బిజెపి ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు
రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు
మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎంఎల్సి కవిత
హైదరాబాద్ : బిజెపి ప్రభుత్వం విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రముదముందని ఎంఎల్సి కవిత ఆందోళన...
ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా మారిన కెసిఆర్ హోర్డింగులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన హోర్డింగులు ఆసక్తిని రేపుతూ, చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే గతవారం రోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకు...
భారతదేశంలో తెలంగాణ లేదా?
రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకింత కక్ష?
కేంద్రానికి పన్నుల రూపంలో వస్తున్నదాంట్లో రాష్ట్రానిదే అధిక శాతం
ధాన్యం కొనుగోళ్లపై మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరు గర్హనీయం
తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ ఎంపీలు
మహాధర్నా ఏర్పాట్లను...