Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
తాతను తుపాకీతో కాల్చిచంపిన మనవళ్లు
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తికోసం మనవళ్లు కిరాతాకానికి పాల్పలడ్డారు. సొంత తాతనే తుపాకీతో కాల్చిచంపారు. మందస మండలం చికిడిగాం గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా...
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ చిలకలగూడ పరిధి బౌద్ధనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని రూపాదేవిగా గుర్తించారు. ఇంట్లో ఉరేసుకుని రూపాదేవి బలవన్మరణానికి...
రివాల్వర్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య
జమ్మూ: జమ్ముకశ్మీర్ రాంబాన్ జిల్లాలో మంగళవారం ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కర్నాటకకు చెందిన అసంగెప్ప మాదర్గా గుర్తించారు(28)గా గుర్తించారు. బనిహాల్ ఆర్...
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో...
తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం
అమరావతి: తిరుపతి కర్నాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. అలాగే...
శానిటైజర్ తాగి ఏడుగురు కూలీలు మృతి
మహారాష్ట్ర: యావత్మల్ జిల్లాలోని వాని తహసీల్లో శుక్రవారం శానిటైజర్ సేవించి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ -19 పరిమితుల కారణంగా జిల్లాలో మద్యం అమ్మకాలు...
వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
సుల్తానాబాద్ : పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మానేరు వాగులో ఎనిమిది మంది కుటుంబసభ్యులు స్నానానికి...
మందలించాడని.. తండ్రిని చంపిన కొడుకు
నల్లగొండ: జిల్లాలోని మాడుగులపల్లి మండలం పాములపాడులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. మందలించాడనే కోపంలో ఓ కొడుకు తన కన్న తండ్రిని కత్తితోపొడిచి చంపేశాడు. పోలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన ఎల్లయ్య ఇంట్లోనే...
కొడుకు ప్రేమ.. తండ్రి ప్రాణం తీసింది
చింతపల్లి: నల్గగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో బుధవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రేయించిన యువతితో ఓ యువకుడు ఊరి నుంచి వెళ్లిపోయాడు. దీంతో యువకుడు శ్రీకాంత్ ఇంటిపై యువతి కుటుంబీకులు...
ఆడపడుచుతో గొడవ.. పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ బాలిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు (3), కుమారై(14నెలలు)తో సహా విజయ బలవన్మరణానికి...
కారు ఢీకొని ముగ్గురు మహిళా కార్మికులు మృతి
నందిగామ: రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలం చలివేంద్రగూడ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. కారు ఢీకొని ముగ్గురు మహిళా కార్మికులు మృతిచెందారు. కారు టైరు పేలి అదుపుతప్పి రోడ్డు దాటుతున్న మహిళలను...
మహబూబ్నగర్ కలెక్టర్ ఆఫీసులో మృతదేహం లభ్యం
హైదరాబాద్: మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. కలెక్టర్ ఆఫీసులోని మురుగు కాల్వలో వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. హత్య చేసి కాల్వలో పడేసినట్టు స్థానికులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో...
శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ రహదారి రక్తసిక్తమైంది. కూరలు కొనేందుకు వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న సమయంలో తాము ప్రయాణిస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దిససరి...
యువతితో లవ్.. భార్యకు తెలియడంతో ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. భార్యకు తెలవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులోని సైదాబాద్లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే... నగరంలోని రెయిన్ బజార్కు చెందిన దీపక్...
గచ్చిబౌలి ఓఆర్ఆర్ పై ప్రమాదం: ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డుప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి వేగంగా వచ్చి అదుపు తప్పిన కంటైనర్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు....
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
అమరావతి: గుంటూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయలయ్యాయి....
బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. అడ్డుపడుతున్నాడని..
లక్నో: బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడేందుకు అడ్డుపడుతున్నాడని ఓ అక్క తన తమ్ముడిని కడతేర్చిన దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. రాయ్ బరేలి చెందిన బాలిక (15) తరుచూ...
ఐడిఎ బొల్లారంలో దారుణం
బొల్లారం: సంగారెడ్డి జిల్లాలోని ఐడిఏ బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. నర్సింహా అనే వ్యక్తి కట్టుకున్న భార్యను, అత్తను దారుణంగా హత్యచేశాడు. మృతులను భార్య స్వరూప, అత్త ఎల్లమ్మగా గుర్తించారు. భార్యపై అనుమానంతోనే హత్య...
టైరు పేలి కాల్వలో పడిన కారు.. ఒకరు స్పాట్ డెడ్
నకిరేకల్: నల్లొండ జిల్లాలోని నకిరేకల్ బైపాస్ లో ఆదివారం రోడ్డుప్రమాదం సంభవించింది. కారు టైరు పేలడంతో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో...
మంచిర్యాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సుభాష్ నగర్ లో శనివారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఇంటి బయట నిద్రిస్తున్న వారిపై కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు....