Friday, March 29, 2024
Home Search

ప్రభుత్వ ఉత్తర్వులు - search results

If you're not happy with the results, please do another search
Rs 337.50 crore sanctioned for Kalyana Lakshmi scheme

కల్యాణలక్ష్మి పథకానికి రూ.337.50 కోట్లు మంజూరు

  మనతెలంగాణ/హైదరాబాద్ : కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.337.50 కోట్లు నిధులను మంజూరు చేసింది. సోమవారం మూడవ త్రైమాసికానికి సంబంధించిన నిధుల విడుదలపై బిసి సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త...

రెండంచుల కత్తి!

  సభ్యతకు అసభ్యతకు మధ్య ఉండి తీరాల్సిన విభజన రేఖను గౌరవించడం అనేది సామాజిక ఆరోగ్య రక్షణకు అత్యవసరమైన ఔషధం. ఇందులో మరో మాటకు తావులేదు. విమర్శ పేరుతో వ్యక్తిగత దూషణకు, గిట్టని వారిని...
Telangana Reports 161 New Corona Cases

కరోనా నెగటివ్ రిపోర్టు ఉంటేనే ఢిల్లీలోకి అనుమతి?

  ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానికి వచ్చే ఐదు రాష్ట్రాలకు చెందిన సందర్శకులను కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు...

రీజనల్ రింగ్‌రోడ్డుకు రాజకీయ రంగు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా మారిన ఆర్‌ఆర్‌ఆర్ తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపి యత్నాలు కేంద్రం పెట్టే కోర్రీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్‌ఎస్ ప్రణాళికలు రెండేళ్ల క్రితం భూ సేకరణ చేపట్టినా అనుమతి ఇవ్వని కేంద్రం ఈ విషయాలను ప్రజల్లోకి...
COVID-19 Night curfew in Gujarat cities

పుణెలో రాత్రి కర్ఫ్యూ

ముంబై: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుణెలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు పుణె డివిజనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి...
13959 crore released for employment guarantee scheme

ఉపాధి హామీ పథకానికి రూ.139.59 కోట్ల నిధులు విడుదల

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 139 కోట్ల 59 లక్షలను విడుదలకు అనుమతిస్తూ శనివారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈనెల 18న...
Tamilisai sworn in as Puducherry Lt Governor

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసైకు అదనపు బాధ్యతలు

గురువారం బాధ్యతలు చేపట్టిన సౌందరరాజన్ ప్రమాణస్వీకారానికి హాజరైన సిఎం, ఇతర మంత్రులు హైదరాబాద్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం అక్కడి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్‌కృష్ణకుమార్...

అగ్రవర్ణ పేదల కోటా జిఒ జారీ

  రాష్ట్రంలో 60శాతానికి చేరుకున్న రిజర్వేషన్లు జిఒ నం.30 విడుదల, ఇడబ్ల్యుఎస్ కింద 10% ఆర్యవైశ్యులు, రెడ్డి , వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు మేలు మన తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరో...

ఈ 1,178 అకౌంట్లను బ్లాక్ చేయండి

  రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేస్తున్నారు ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న నిరసనపై తప్పుడు సమాచారాన్ని, రెచ్చగొట్టే భావాలను వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్, ఖలిస్తాన్ మద్దతుదారులతో...
TS Govt to Change SSC Exam Pattern 2021

తెలంగాణలో పదోతరగతి పరీక్షా పేపర్లు కుదింపు..

హైదరాబాద్‌: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కరోనా కారణంగా అనుకున్న విధంగా తరగతులు జరగకపోవడంతో అకాడమిక్‌ ఇయర్‌ 2020-2021కు గాను 11...
President Joe Biden signs immigration policies

నూతన వలస విధానానికి బైడెన్ ఆమోదం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటి నిపుణులకు మేలు చేసే నూతన వలస విధనాన్ని అమెరికా అధ్యక్షడు జో బైడన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు జో బిడెన్...

179 మందికి తహసీల్దార్‌లుగా పదోన్నతులు

179 మందికి తహసీల్దార్‌లుగా పదోన్నతులు జిల్లాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన 179 మంది తహసీల్దార్‌లను జిల్లాలకు...

పదోన్నతులు పూర్తి

ఒకటి రెండు శాఖలు మినహా అన్నిటా ముగిసిన ప్రమోషన్ల ప్రక్రియ చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు సర్వీసును రెండేళ్లకు తగ్గించడంతో పదోన్నతులు లభించాయి: సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు కృతజ్ఞతలు మన తెలంగాణ/హైదరాబాద్: ...
Ration distribution with Iris OTP

కనుసన్నల్లోనే ‘రేషన్’…!

ఇకపై ఐరిష్, ఒటిపి విధానాలకే సరుకులు హైకోర్టు సూచనలతో కొత్తపద్దతుల్లో పంపిణీ కరోనా మహమ్మారితోనే సరికొత్త విధానాలు ఈనెల పంపిణీతోనే నూతన విధానం ప్రారంభం   మన తెలంగాణ/నల్లగొండ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో సరుకుల పంపిణీ...
Jayalalithaa’s Veda Nilayam residence becomes Memorial

“వేద నిలయం” ఇక స్మారక కేంద్రం

  ప్రారంభించిన ముఖ్యమంత్రి పళనిసామి చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత అధికారిక నివాసం వేద నిలయం స్మారక కేంద్రంగా రూపొంది గురువారం ప్రజల సందర్శనార్థం తెరుచుకుంది. ముఖ్యమంత్రి కె పళనిసామి గురువారం స్మారక...
Biden halts Mexico border wall construction

అమెరికాలో మెక్సికో వాల్ వార్

  నిర్మాణ పనులకు బ్రేకేసిన బైడెన్ తుదిదశలో ట్రంప్ గోడ దూకుడు వేలకోట్ల డాలర్ల కాంట్రాక్టు కథ పసిఫిక్‌కు సాన్ డియిగో : అధికారాంతంలో ట్రంప్ సాగించిన గోడ స్పీడ్‌కు బైడెన్ బ్రేక్ వేశారు. పసిఫిక్...

ధరణిలో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు జూన్ 21 వరకు పొడిగించింది. ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం...
TS Govt issued orders to Revenue Tribunal for every District

రెవెన్యూ ట్రిబ్యునల్స్

కలెక్టర్లు చైర్మన్‌లుగా, అదనపు కలెక్టర్లు సభ్యులుగా జిలాకొకటి ఏర్పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు...

సుప్రీం వృథా చొరవ!

  గణతంత్ర దినం (రిపబ్లిక్ డే) చేరువవుతున్న కొద్దీ ఆ రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ నిరసన పట్ల అంతటా ఉత్కంఠ పెరుగుతున్నది. జాతి సమైక్యంగా, ఆనందంగా జరుపుకొని తన ప్రగతిని, బలాన్ని ప్రపంచానికి...
CM KCR Sign on Govt Employees Promotion

ఉన్నతి

కనిష్టంగా రెండేళ్ల సర్వీసుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ నిబంధనలను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం ఫైలుపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం..వెంటనే జారీ అయిన జివొ మన తెలంగాణ/హైదరాబాద్: పదోన్నతులకు కనిష్ట సర్వీసు రెండేళ్లుగా నిర్ణయిస్తూ జిఏడి సోమవారం ఉత్తర్వులను...

Latest News