Friday, March 29, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Mother fight with Tiger for Son

తనయుడి కోసం పులితో పోరాడిన తల్లి….

భోపాల్: ఓ మహిళ పులితో పోరాడి తన కుమారుడిని దక్కించుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమరియా జిల్లా రోహానియా గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాంధవగఢ్ పులు అభయారణ్య ప్రాంతంలో...
Narottam Mishra

షబానా అజ్మీ, జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షా… తుక్డే-తుక్డే గ్యాంగ్ స్లీపర్ సెల్ సభ్యులు: ఎంపి మంత్రి

  భోపాల్: నటులు షబానా అజ్మీ ,నసీరుద్దీన్ షా , గీత రచయిత జావేద్ అక్తర్‌లు "తుక్డే-తుక్డే గ్యాంగ్ స్లీపర్ సెల్ సభ్యులు" అని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని...
Corruption projects in BJP states

బిజెపి రాష్ట్రాల్లో అవినీతి ప్రాజెక్టులు!

మధ్యప్రదేశ్‌లోని కరవ్‌ు నదిపై నిర్మించిన ప్రాజెక్టుకు గండిపడింది. ప్రాజెక్టుల నాసిరక నిర్మాణాలకు ఇది తాజా ఉదాహరణ. ఈ ప్రాజెక్టును ఇంత నాసిరకంగా నిర్మించడం వెనుక రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల హస్తముందని చాలా...
interstate drug gang arrested in hyderabad

అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాల అరెస్ట్

మూడు ముఠాలకు చెందిన ఎనిమిది మంది, 30మంది వినియోగదారులనుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 140 గ్రాముల చరాస్, 184 ఎల్‌ఎస్‌డి, 10 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్న పోలీసులు డార్క్ వెబ్‌సైట్ ద్వారా సరఫరా క్రిప్టో కరెన్సీ...
doctors Negligence 5-year-old died in In Jabalpur

వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి ఒడిలోనే పసివాడి మృతి

భోపాల్ : ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు పట్టించుకోకపోవడంతో తల్లి ఒడిలోనే ఓ ఐదేళ్ల చిన్నారి కన్నుమూశాడు. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జబల్‌పూర్‌కు చెందిన సంజయ్ పాండ్రే దంపతుల ఐదేళ్ల...
husband who cut his wife's throat with knife

పెళ్లి చేసుకోలేదని… యువతిని కత్తితో పొడిచి…. యువకుడు ఆత్మహత్య

భోపాల్: యువతి పెళ్లికి నిరాకరించిందనిఆమెను కత్తితో పొడిచి అనంతరం యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బబ్లూ అనే యువకుడు పక్కింట్లో...

బిజెపి దురుత్సాహం!

సంపాదకీయం: ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిరంతరం పడగ నీడలోనే గడుపుతుంటుంది. ఆ పాము, ఆ పడగ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో...
Woman Suicide in Sultan Bazaar

మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు

2021 ఉదంతరాల జాబితా వెలుగులోకి న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక సంఖ్యలో మహారాష్ట్రలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ తరువాతి స్థానంలో తమిళనాడు , మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. 2021 సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల...

భారతదేశ నదులు

భూ ఉపరితలం మీద గల నీరు.. ఉపనదు లు, నదులలోనికి వెళుతుంది. ఈ నదులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. నదులు నీటి అవసరాలు తీర్చడంతోపాటు నీటి పారుదలకు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తికి, నౌకాయానంనకు, వినోదానికి కూడా...
Theft of 86 ancient gold coins: 8 workers arrested

ప్రాచీన 86 బంగారు నాణేల చోరీ : 8 మంది కార్మికుల అరెస్ట్

  ధార్ : మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో పాత ఇంటి శిధిలాల తొలగింపులో దొరికిన 86 బంగారు నాణేలను కాజేసిన 8 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పురాతన చారిత్రక ప్రాధాన్యం...
MBBS in Hindi

ఎంబిబిఎస్ ఇన్ హిందీ?

  భోపాల్: 2022-2023 అకడమిక్ సెషన్ నుండి హిందీలో ఎంబిబిఎస్  కోర్సును ప్రారంభించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్గం సరికొత్త నిర్ణయం తీసుకున్నప్పటికీ, హిందీలో పుస్తకాలు  లేనందున వైద్య రంగంలో నిపుణులు ఈ చర్యపై అభ్యంతరాలు...
United fight for farmer's welfare:CM KCR

రైతు సంక్షేమం కోసం ఐక్య పోరాటం

రైతు సంఘాల నేతల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పాల్గొన్న వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలు రైతు సంఘం నేతలు ముందువరుసలో ఉండాలి స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో దేశాభివృద్ధికి మనం...
Vande Bharat train speed of 180km per hour recorded in trial run

గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకున్న వందేభారత్ రైలు

న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్...
Rs 12 crore mobiles looted on the highway

హైవేపై రూ 12 కోట్ల మొబైల్స్ దోపిడి

24 గంటలలో ఇండోర్‌లో స్వాధీనం సాగర్ (మధ్యప్రదేశ్) : నలుగురు దోపిడి దొంగలు రూ 12 కోట్లు విలువచేసే మొబైల్ ఫోన్లను సినీ ఫక్కిలో సంచార శకటం నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని...
minister jagadish reddy comments on pm modi

డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ పింఛన్లు

సూర్యాపేట: ప్రధాని నరేంద్రం మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే పింఛన్ కేవలం 750 రూపాయలు మాత్రమే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో వికలాంగులకు...
CMs Criticises BJP Govt over Constitution Implementation

సమాఖ్య స్ఫూర్తికి సమాధి!

భారత దేశాన్ని సమాఖ్య రాజ్యంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. కానీ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు దేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాలకూ కొన్ని...
MLC Kavitha addressing in National happiness unicorn

తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోంది

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, తలసరి ఆదాయ అవసరాలను సమర్ధ్దించగల బలమైన వ్యవస్థను ఏర్పరచుకుంది ‘నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్: తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోందని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల...
Opposition leaders will meet in Patna after Karnataka elections

బీహార్‌లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు

తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్‌డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...
Center has removed Telangana DISCs from the banned list

కేంద్రం పిల్లి మొగ్గలు

బకాయిలు లేవని రుజువు చేసిన రాష్ట్ర విద్యుత్ సంస్థలు తప్పు తెలుసుకున్న కేంద్రం అయినా.. కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం మనతెలంగాణ/హైదరాబాద్: రెండు రోజులుగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తోన్న కేంద్రం...
Rains in Telangana since Wednesday

రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలో నేడు (ఆదివారం) అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి...

Latest News