Home Search
మొక్కలు - search results
If you're not happy with the results, please do another search
ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటండి: కెటిఆర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 17న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదామని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...
క్విక్ రెస్పాన్స్
కార్చిచ్చులను క్షణాల్లో ఆర్పివేసే బృందాలు
అడవి మంటలపై మెరుపుదాడులకు ప్రత్యేక టీమ్స్
ఐదుగురు సిబ్బంది, వాహనం, బ్లోయర్లతో క్విక్ రెస్పాన్స్
ఉపగ్రహాల ద్వారా దావానలాలను గుర్తించే విధానం
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సహకారం
వేసవి నేపథ్యంలో కదిలిన అటవీ...
గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే
పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు...
విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి
హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం
ధ్యాన కేంద్రం నుంచి రామ్నాథ్కోవింద్
రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన...
శంషాబాద్ సమీపంలో అతిపెద్ద ధ్యాన మందిరం
2, 7 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, అన్నాహజారే ప్రసంగాలు
హైదరాబాద్ ః ఆహ్లాదకర వాతావరణం, సువిశాల స్థలం, పర్యావరణ నీడలో ప్రశాంతంగా ధ్యానమాచరించేందుకు శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామ పరిసరాల్లో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీరామచంద్ర...
శంషాబాద్లో ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్ వేదికైంది. శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామం పరిసరాల్లో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కన్హా శాంతివనం మంగళవారం ప్రారంభమైంది....
నేడు అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ప్రారంభం
ప్రారంభించనున్న యోగా గురు బాబా రాందేవ్
30 ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ధ్యాన కేంద్రం నిర్మాణం
ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాక
హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ రాష్ట్రంలోని నందిగామ మండలం కన్హ...
ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు
పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా
ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి
కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు
ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...
పంటల వారీగా రైతు బృందాలు
హైదరాబాద్: పంటల వారీగా రైతులను గుర్తించి గ్రూపులను (రైతు బృందాలు) ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మామిడి ఎగుమతులు పెరగాలని, ఆయిల్ పామ్ తోటల...
గణతంత్ర వేడుకల్లో విద్యార్థుల “గ్రీన్ ఛాలెంజ్”
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానసపుత్రిక హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఛాలెంజ్’లో మణుగూరు మండలంలోని ఎక్స్లెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని...
మొక్కలతోనే జబ్బులు, కాలుష్యం దూరం: అశ్వనీదత్
హైదరాబాద్: జబ్బులకు, కాలుష్యానికి దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలిలోని తన నివాసంలో కుమార్తె ప్రియాంక దత్, మనవడు రిషి కార్తికేయతో...
పచ్చదనమే చివరి కోరిక
గుజరాత్కు చెందిన 27 సంవత్సరాల శృచీ వడాలియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు పదిమందిని కలుపుకుని వేలాది మొక్కలు నాటే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే 35వేల మొక్కలు నాటింది. ఇలాంటి మంచి...
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్
హైదరాబాద్: వరికి ప్రత్యామ్నాయంగా పంటల మార్పిడి కోసం ఆయిల్ పామ్ సాగు వైపు రైతులకు ప్రోత్సాహం అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులకు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో...
పల్లెవించిన ప్రగతి
ప్రజల విశేష భాగస్వామ్యంతో ముగిసిన పల్లెప్రగతి-2
రూ.147కోట్లతో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు
పాలుపంచుకున్న 7లక్షల మంది ప్రజలు
గుర్తించిన పనుల్లో 94.8% పూర్తి
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజలు...
సింగపూర్ తరహాలో వర్టికల్ గార్డెన్లు
శోభాయమానంగా శివారు హర్మాలు
హెచ్ఎండిఎ సన్నాహాలు
కూరగాయల ఉత్పత్తి... పచ్చదనానికి పెద్దపీట
కాలుష్య రహితంగా శివారే లక్షం
ప్లానింగ్ అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సింగరపూర్ తరహాలో భవనాలపై నిలువుతోటల(వర్టికల్ గార్డెన్స్) పెంపకపు పద్దతులను హైదరాబాద్...
వార్డు సభ్యుడికి పదవీ గండం
హోదాతో వచ్చే బాధ్యతలను విస్మరిస్తే
నాటిన మొక్కలు 85 శాతం కన్నా తక్కువగా బతికితే
పారిశుద్ధ్యం, వ్యర్థాల సేకరణపై పర్యవేక్షణ చేయకపోతే
వార్డు సభ్యులను తొలగించే అధికారమున్న కలెక్టర్ లేదా ప్రభుత్వం
హైదరాబాద్ : పురపాలక సంఘంలో...
అటవీ భూముల లెక్కలపై ఆరా!
గ్రామ సభల ద్వారా మరింత సమాచార సేకరణ, అటవీ సంపద సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు
కొత్త తరహా ప్రచార సాధనాలు, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల లెక్కలపై...
ప్రతిజ్ఞ చేద్దాం.. పాటిద్దాం!
సరికొత్త తీర్మానాలు...
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ప్రతి ఒక్కరూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాగే గత ఏడాది తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని నిలబెట్టుకున్నామో కూడా ఓ సారి సమీక్షించుకోవడం అవసరం. 2019 సంవత్సరానికి...
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి: హీరో సందీప్ మాదవ్
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చేస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ను...