Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
వాంగ్మూలం నమోదు
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎంఎల్సి కల్వకుంట్ల కవితపై సిబిఐ విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి కవిత ఇంట్లోనే సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. రెండు బృందాల్లో వచ్చిన సిబిఐ...
కొలువుల కేబినెట్
హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, లక్ష్యా లు, కార్యాచరణ, కేంద్రం ఆంక్షలపై రాష్ట్ర మంత్రివర్గంలో వాడీవేడిగా సమావేశం జరిగినట్టుగా తెలిసింది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో శనివారం జరిగిన...
గద్వాల రెడ్ క్రాస్కు బంగారు, సేవా పతకాలు
గద్వాల: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారిగా ఉత్తమ సేవలకు గాను 2019-2020, 2020-2021, 2021-2022 వార్షిక సంవత్సరాలకు బంగారు పతకములతో పాటు సేవా పథకాలను ప్రకటించింది. అందులో...
సభలో సమరభేరి
మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ వాణిని మరింత బలంగా వినిపించాలని టిఆర్ఎస్ ఎంపిలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలోగానీ,...
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
మన తెలంగాణ, హైదరాబాద్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఇవో ఎ.వి. ధర్మారెడ్డి వెల్లడించారు. 2023 జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు...
ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ ఇవ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సిబిఐ ఇచ్చిన నోటీసులకు టిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ప్రతి స్పందించారు. క్లారిఫికేషన్ కోసం మీ దగ్గరకు...
అర్జున అవార్డులు అందుకున్న నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ
శరత్ కమల్కు ఖేల్ రత్న ప్రదానం
క్రీడా పురస్కారాలు బహూకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : తెలుగుతేజాలు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజలు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డులను అందుకున్నారు. ఇక దేశంలోనే అత్యుత్తమ క్రీడా...
కొలువుల కొండ
మరో 16,940 పోస్టులకు త్వరలో అనుమతులు
డిసెంబర్లో నోటిషిషన్లు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
ఉద్యోగ నియామకాలపై టిఎస్పిఎస్సి ఛైర్మన్, అధికారులతో సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 16,940 పోస్టులకు త్వరలోనే ప్రభుత్వం...
3 ప్రా’జై’క్టులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మూడు సాగు నీటి ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మంగళవారం మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.కేంద్ర...
షర్మిల అరెస్ట్.. బెయిల్
షర్మిల అరెస్ట్.. బెయిల్
ప్రగతి భవన్ ముట్టడి యత్నం భగ్నం
పోలీసుల కళ్లుగప్పి లోటస్ పాండ్ నుంచి
ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతిభవన్వైపు రాక
పంజాగుట్ట వద్ద వాహనాలను అడ్డు పెట్టి షర్మిల కారు...
సమష్టి కృషితోనే అభివృద్ధి ఫలాలు
ఆర్థిక వనరులు, సంపద పెరగడంతో ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి
ప్రజలకు అందాల్సిన సౌకర్యాలకై మనమంతా కలసి పనిచేయాలి
తెలంగాణలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి
రాష్ట్ర అభివృద్ధితోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి
ప్రభుత్వం నుంచి...
సిఎం కేసిఆర్ను కలిసిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
మన తెలంగాణ/తాండూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ను తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ప్రగతి భవన్లో సిఎం కేసిఆర్ను తాండూరు ఎమ్మెల్యే కలిసి పుష్ప గుచ్చం అందజేసి కృతజ్ఞతలు...
సభకు సవరణ బిల్లులు?
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం తగు కసత్తును కూడా మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు...
కొత్తగా స్వయం సహాయక బృందాల ఏర్పాటు
మనతెలంగాణ/ హైదరాబాద్ : కొత్త సభ్యులతో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనితీరుపై బిఆర్కెఆర్...
బిజెపి కార్యకర్తలా వ్యవహరిస్తున్న గవర్నర్
గవర్నర్లను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేస్తున్న బిజెపి
సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
మన తెలంగాణ/మోత్కూరు: తెలంగాణ గవర్నర్ తమిళిసై బిజెపి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ఆరోపించారు....
పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడం, సోమవారం కార్తీకమాసంలో చివరిది కావడంతో భక్తుల రాకతో ఈ రెండురోజులు పలు ఆలయాలు...
ఆ రెండింటిలోనూ మోడీ విఫలం..
జీ-20 సదస్సు.. పర్యావరణ సదస్సులో ఫెయిల్
గుజరాత్ ఎన్నికల కోసమే తెరపైకి కామన్ సివిల్ కోడ్ -
ఈసీ చర్యలు అభ్యంతరకరం
మీడియాతో సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు
గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర...
రోడ్లు అద్దంలా మెరవాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న రోడ్ల మరమ్మత్తుల పనులన్నీ శరవేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వచ్చే నెల రెండవ వారంలోగా పూర్తి కావాలన్నారు....
తక్షణమే కుల గణన నిర్వహించండి: విహెచ్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో గత కొంత కాలంగా కుల గణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియార్ నాయకులు వి.హనుమంతరావు సైతం కుల గణన అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో కుల...
ముఖ్యమంత్రిని కలిసిన ఉప్పల శ్రీనివాస్గుప్త
మనతెలంగాణ/ హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపిని ఓడించి, ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆదరణ తగ్గలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి నిరూపించారని రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త...