Friday, March 29, 2024
Home Search

పరిరక్షణ - search results

If you're not happy with the results, please do another search
Union Minister Kishan Reddy Visits Ramappa Temple

రామప్ప ప్రపంచవ్యాప్తంగా వెలగాలి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/వెంకటాపూర్/ములుగు ప్రతినిధి : కాకతీయ కళాసంపద ప్రాచుర్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తామని కేంద్ర పర్యాటక, సాంసృతిశాఖ ఈశాన్యాభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వెంకటాపూర్ మండలంలోని...
Martyrs inspires future

పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తివంతం : డిసిపి ఉదయ్

ఖమ్మం: పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తుందని, రాజ్యాల ఏర్పాటు తర్వాత ప్రజావసరాల కోసం, రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని మంచిర్యాల డిసిపి ఉదయ కుమార్ రెడ్డి...

అమర పోలీసుల స్ఫూర్తితో మిగతా వారూ పని చేయాలి: కెసిఆర్ 

ఇవాళ పోలీసు అమరవీరుల దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా స్మరించుకున్న పోలీస్ శాఖ వారి త్యాగాన్ని ఎన్నటికీ మరువరాదన్న కెసిఆర్ హైదరాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరులను ఎన్నటికీ మరువరాదని తెలంగాణ...
Martyrs services are good

పోలీస్ అమరవీరుల సేవలు శ్లాఘనీయం: పువ్వాడ

హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం( 21- అక్టోబర్) సందర్భంగా వారి...
Martyr's services are good

అమరుల సేవలు మరువం: ఎర్రబెల్లి

హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలు నిత్యం...
Huge gold donations to Yadadri

యాదాద్రికి భారీగా స్వర్ణ విరాళాలు

మెగా ఇంజనీరింగ్ 6 కిలోలు ప్రణీత్ గ్రూప్ 2 కిలోలు కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఎండి కామిడి నర్సింహారెడ్డి 2 కిలోలు జలవిహార్ ఎండి 1 కిలో బంగారం విరాళంగా ఇస్తామని ప్రకటన మనతెలంగాణ/హైదరాబాద్ :...

విమానాలకు మొక్కల ఇంధనం

భారతీయ సైంటిస్టు సారధ్య విజయం ధర తక్కువ...పర్యావరణ పరిరక్షణ ఆవాల తరహా మొక్కలతో రూపకల్పన వాషింగ్టన్ : మొక్కలతో రూపొందించిన విమాన ఇంధనం కార్బన్ ఉద్గారాల శాతాన్ని తగ్గిస్తుంది. వాయు కాలుష్యాన్ని గణనీయంగా నివారిస్తుంది. భారతీయ...
Prime Minister Modi visits Lumbini on May 16

మానవ హక్కులనూ స్వలాభ దృష్టితో చూస్తున్నారు

అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి... ఎన్‌హెచ్‌ఆర్‌సి వృవస్థాపక దినోత్సవంలో ప్రధాని న్యూఢిల్లీ: మానవ హక్కులను తమకు నచ్చిన రీతిలో వివరిస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోడీ ఎండగట్టారు. మానవ హక్కుల ఉల్లంఘనలను రాజకీయ లాభ...
Rajasthan Marriage Bill

వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లుపై గగ్గోలు

జైపూర్:  సెప్టెంబర్ నెలలో అసెంబ్లీలో ఆమోదించిన తప్పనిసరి వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును తిప్పి పంపమని రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కోరతానని సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు....
Govt serious about the 43 revenue officers, staff

పోడు భూముల సమస్య… దరఖాస్తుల స్వీకరణకు విధివిధానాలు

హైదరాబాద్: తెలంగాణలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు ఈ విషయంలో విధి విధానాలు నిర్ణయించేందుకు...
Mahasamudram movie unit plant tree

మొక్కలు నాటిన మహాసముద్రం సినిమా బృందం

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం లో భాగంగా తమ నూతన చిత్రం మహాసముద్రం విడుదలను పురస్కరించుకొని మంగళవారం జూబ్లీహిల్స్ లోని జెఆర్ సి...

రైల్వే మరకల నివారణకు రూ. 1200 కోట్లు

న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలకు ప్రజల ఉమ్ములు, పాన్‌మరకల శుభ్రానికి ఏటా రూ 1200 కోట్ల ఖర్చు అవుతోంది. రైల్వే ఆవరణలలో, ప్లాట్‌ఫారాలలో, బోగీలలో పాన్ తంబాకులు నమిలి ఉమ్మివేయడాలు, ఇతరత్రా అమలినాలకు...
CM KCR announces action plan to settle Podu lands

పోడు సాగు అడవి బయటే

నవంబర్ నుంచే అటవీ భూముల సర్వే అటవీ రక్షణకు ఎటువంటి కఠిన చర్యలకైనా వెనుకాడం పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 3వ వారం నుంచి కార్యాచరణ అటవీ పరిరక్షణ...
Jagapathi Babu plant Saplings at Dulapally Forest

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నా మనసుకు నచ్చిన కార్యక్రమం

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని నటుడు జగపతిబాబు అన్నారు. పచ్చదనం పెంపును ప్రతీ ఒక్కరూ తమ...
Nobel Peace Prize

2021 నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు జర్నలిస్టులకు…

మరియా రెసా(ఫిలిప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా) భావస్వేచ్ఛ కోసం కృషిచేసినందుకుగాను... స్టాక్‌హోం(స్వీడెన్): ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఇద్దరు పాత్రికేయులను వరించింది. ప్రజాస్వామ్యానికి వెన్నుదన్నుగా ఉండే భావస్వేచ కోసం పాటుపడినందుకుగాను జర్నలిస్టులైన మరియా రెసా(ఫిలిప్పీన్స్), దిమిత్రి...
Cyberabad CP who inspected Kukatpally PS

పిఎస్‌కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకోవాలి

  మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మంగళవారం...
Plans for conservation of ponds in Hyderabad:KTR

చెరువులకు రక్షణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి చెరువు అభివృద్ధికి ఒక మాస్టర్‌ప్లాన్ జిహెచ్‌ఎంసిలో ప్రత్యేకంగా స్పెషల్ కమిషనర్ నియామకం నగరంలోని శివారుల్లోని చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి చుట్టూ వాకింగ్‌ట్రాక్, సుందరీకరణ కాలువల ద్వారా...
Governor Tamilisai distributed sarees to Raj Bhavan women employees

ప్రకృతి పండుగ.. బతుకమ్మ

వ్యక్తిగత పొదుపు మొత్తంతో మహిళ ఉద్యోగులకు చీరలు అందజేసిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రకృతి తల్లికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల శ్రేయస్సుకు దోహదం చేస్తుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్...
TS Govt to pass resolution on Podu lands

‘పోడు’కు శాశ్వత పరిష్కారం

గ్రీనరీలో తెలంగాణది ప్రపంచంలోనే మూడో స్థానం : సిఎం కెసిఆర్ చట్ట సవరణకు ఈ అసెంబ్లీలోనే తీర్మానం, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం భద్రాచలం 5గ్రామాలను వెనక్కు తెద్దాం,  అసెంబ్లీలో సిఎం కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ :...
CM KCR said Sarpanches were living with dignity

భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలి: సిఎం కెసిఆర్

హైదరాబాద్: భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలిసారి మొక్కల పెంపకంపై సమీక్ష చేశానని గుర్తు చేశారు. హరితహారంపై శాసన సభలో...

Latest News