Friday, April 19, 2024
Home Search

పోస్టుమార్టం - search results

If you're not happy with the results, please do another search
Three Murders in Hyderabad

ఒకే రోజు మూడు హత్యలు

కార్మికనగర్‌లో చంపి ఫ్రిజ్‌లో పెట్టిన వైనం.. మిగతా ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు   మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువకులు ఒకేరోజు హత్యకు గురయ్యారు. పోలీసుల...

భర్తను హత్య చేసిన భార్య…

సారంగాపూర్: నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ లో భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. భర్త ఎల్లయ్య(55)ను రోకలిబండతో కొట్టి నర్సమ్మ చంపింది. కుటుంబ కలహాలతో నిన్న రాత్రి దంపతులు గొడవపడినట్టు స్థానికులు తెలిపారు. ...
Father Committed Suicide by Poisoning Two Children

పిల్లలకు విషమిచ్చి.. తండ్రి ఆత్మహత్య

అమరావతి: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన అందరిని కంటతడి పెట్టించింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సత్యనారాయణ అనే వ్యక్తి...

యాచారం శివారులో కానిస్టేబుల్ ఆత్మహత్య

యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం శివారులో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంచర్ లో చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ సైదులు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు నల్గొండ జిల్లా మర్రిగూడలో విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో...
Couple death in road accident at Hyderabad

కృష్ణ జిల్లాలో ప్రమాదం: తండ్రి, కుమారై మృతి

అమరావతి: కృష్ణ జిల్లా వత్సవాయి మండలం బీమవరంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బైకు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కుమారై అక్కడికక్కడే మృతి చెందారు....
Four killed in suspected cylinder blast in Jharkhand

ఇంట్లో పేలుడు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

గిరిదిహ్‌: ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద సంఘటన జార్ఖండ్‌ లోని గిరిదిహ్ జిల్లాలో చోటుచేసుకుంది. గిరిదిహ్‌ జిల్లా తిస్రీ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఆదివారం...
Suspicious death of NRI family in Visakhapatnam

పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య

సికింద్రాపూర్: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సికింద్రపూర్ శివారులో జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఆర్మూర్ మండలం ఆలూరుకి చెందిన...
car collided with bike in Yacharam

బైకులను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరు మృతి

వికారాబాద్: జిల్లాలోని దోమ మండలం బోంపల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...
Ambulance collision with Gas Tanker In Angul

గ్యాస్ ట్యాంకర్- అంబులెన్స్ ఢీ: నలుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశాలో అనుగుల్ జరపడలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. గ్యాస్ ట్యాంకర్, అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్ లో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి....
Young man killed father about Harassment

మద్యం మత్తులో అన్నను హత్య చేసిన తమ్ముడు

హైదరాబాద్: మద్యం మత్తులో అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన నగరంలోని షేక్‌పేటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... షేక్‌పేటకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు విజయ్, చిన్నా అలియాస్ నరేందర్...
husband knife attack on wife at Cuddalore District

అత్త, భార్యను పొడిచి చంపిన అల్లుడు

కడలూరు: తమిళనాడులో ఉన్నాదిగా మారిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, అత్తపై కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అతని భార్య, అత్త మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం...
panchayat secretary commits suicide in sangareddy

భార్యను చంపి భర్త ఆత్మహత్య

నార్సింగ్: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని నెక్నంపూర్ లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను కృష్ణకుమారి, రమణలుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో...
TS BJP Not respected to Jana Sena : Pawan Kalyan

శుభకార్యానికి వెళ్తూ నలుగురు దుర్మరణం

ఆటోను ఢీకొట్టిన కంటైనర్ సంగారెడ్డి జిల్లా ఆంథోల్ మండలంలో ఘోరవిషాదం మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి: రోడ్డు ప్రమాదం నలుగురిని బలిగొన్నది. సంగారెడ్డి జిల్లా ఆంథోల్ మండలం అల్మాయిపేట వద్ద ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శుభకార్యంలో...
Unidentified man killed in train collision in kachiguda

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

కాచిగూడ: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉందానగర్, తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య...
Two killed in road accident at Chaderghat

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబాద్: ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన షోహెబ్(19),...
one dead one injured in road accident at Abdullahpurmet

ఆటోను ఢీకొన్న కారు: ఏడుగురు మృతి

కోల్‌కతా: బెంగాల్ లోని సుతీ జాతీయరహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించంది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం...
car collided with bike in Yacharam

రంగారెడ్డిలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

మంచాల్: రంగారెడ్డి జిల్లాలోని జాపాల శివారులో గురువారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మంచాల మండలం...
wife murder her husband in Hyderabad

భర్తను హత్య చేసిన భార్య

హైదరాబాద్: తన కుమార్తెలపై అత్యాచారం చేస్తున్నాడని కోపంతో భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషయం బాధితుడు...
Five killed in separate road accidents

మహబూబ్‌నగర్‌లో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

భూత్పూరు:  మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం చెవులతండా దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ...
Five members of same family found dead in Durg District

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకుని ఇద్దరు, మరో ముగ్గురు కాలిన గాయాలతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన దుర్గ్ జిల్లాలో చోటుచేసుకుంది....

Latest News