Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
నూతన వలస విధానానికి బైడెన్ ఆమోదం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటి నిపుణులకు మేలు చేసే నూతన వలస విధనాన్ని అమెరికా అధ్యక్షడు జో బైడన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు జో బిడెన్...
179 మందికి తహసీల్దార్లుగా పదోన్నతులు
179 మందికి తహసీల్దార్లుగా పదోన్నతులు
జిల్లాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన 179 మంది తహసీల్దార్లను జిల్లాలకు...
పదోన్నతులు పూర్తి
ఒకటి రెండు శాఖలు మినహా అన్నిటా ముగిసిన ప్రమోషన్ల ప్రక్రియ
చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు
సర్వీసును రెండేళ్లకు తగ్గించడంతో పదోన్నతులు లభించాయి:
సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్గౌడ్లకు కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్: ...
కనుసన్నల్లోనే ‘రేషన్’…!
ఇకపై ఐరిష్, ఒటిపి విధానాలకే సరుకులు
హైకోర్టు సూచనలతో కొత్తపద్దతుల్లో పంపిణీ
కరోనా మహమ్మారితోనే సరికొత్త విధానాలు
ఈనెల పంపిణీతోనే నూతన విధానం ప్రారంభం
మన తెలంగాణ/నల్లగొండ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో సరుకుల పంపిణీ...
“వేద నిలయం” ఇక స్మారక కేంద్రం
ప్రారంభించిన ముఖ్యమంత్రి పళనిసామి
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత అధికారిక నివాసం వేద నిలయం స్మారక కేంద్రంగా రూపొంది గురువారం ప్రజల సందర్శనార్థం తెరుచుకుంది. ముఖ్యమంత్రి కె పళనిసామి గురువారం స్మారక...
అమెరికాలో మెక్సికో వాల్ వార్
నిర్మాణ పనులకు బ్రేకేసిన బైడెన్
తుదిదశలో ట్రంప్ గోడ దూకుడు
వేలకోట్ల డాలర్ల కాంట్రాక్టు కథ పసిఫిక్కు
సాన్ డియిగో : అధికారాంతంలో ట్రంప్ సాగించిన గోడ స్పీడ్కు బైడెన్ బ్రేక్ వేశారు. పసిఫిక్...
ధరణిలో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు జూన్ 21 వరకు పొడిగించింది. ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం...
రెవెన్యూ ట్రిబ్యునల్స్
కలెక్టర్లు చైర్మన్లుగా, అదనపు కలెక్టర్లు సభ్యులుగా జిలాకొకటి ఏర్పాటు
పెండింగ్ కేసుల పరిష్కారానికి కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు...
సుప్రీం వృథా చొరవ!
గణతంత్ర దినం (రిపబ్లిక్ డే) చేరువవుతున్న కొద్దీ ఆ రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ నిరసన పట్ల అంతటా ఉత్కంఠ పెరుగుతున్నది. జాతి సమైక్యంగా, ఆనందంగా జరుపుకొని తన ప్రగతిని, బలాన్ని ప్రపంచానికి...
ఉన్నతి
కనిష్టంగా రెండేళ్ల సర్వీసుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్
నిబంధనలను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం
ఫైలుపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం..వెంటనే జారీ అయిన జివొ
మన తెలంగాణ/హైదరాబాద్: పదోన్నతులకు కనిష్ట సర్వీసు రెండేళ్లుగా నిర్ణయిస్తూ జిఏడి సోమవారం ఉత్తర్వులను...
ఉపాధి హామీ కేసుల విచారణకు రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థ
మన తెలంగాణ/హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన ఫిర్యాదులు, విచారణ కోసం అన్ని జిల్లాల్లో అంబుడ్స్మెన్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం...
రాజ్భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్భవన్ పరిసరాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ పోలీస్...
ఎల్ఆర్ఎస్ అక్కర్లేదు
కొత్త ప్లాట్లకు అనుమతులు తప్పనిసరి
హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఒపెన్ ప్లాట్లు, నిర్మాణాలకు తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని...
ఇద్దరు సీనియర్ ఐపిఎస్లకు డిజిలుగా పదోన్నతి
హైదరాబాద్ః రాష్ట్రంలో సీనియర్ ఐపిఎస్ అధికారులు గోపీకృష్ణ, పూర్ణచందర్రావులకు డిజిలుగా ప్రమోషన్ కల్పిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పిఎఫ్) డిజిగా ఉన్న గోపీకృష్ణకు అదనపు బాధ్యతలు...
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీతాలక్ష్మారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు చైర్పర్సన్తోపాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ఆదివారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
మార్చి 31వరకూ పాత లైసెన్సులే
న్యూఢిల్లీ: వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించింది. ఇంతకు ముందు మూడు సార్లు ఈ గడువు పొడిగిస్తూ వచ్చారు. కొవిడ్ నేపథ్యంలో ఇప్పుడు...
2020 సెప్టెంబర్ జీఓలను భారత్ రద్దు చేసుకోవాలి
2020 సెప్టెంబర్ జీఓలను భారత్ రద్దు చేసుకోవాలి: కువైట్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షురాలు గొడిశాల అభిలాష
మనతెలంగాణ/హైదరాబాద్: ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒలను...
మెట్రో కారుషెడ్ స్థలం వ్యక్తిగతమైంది కాదు
కేంద్రంతో చర్చలకు సిద్ధం: ఉద్ధవ్ఠాక్రే
ముంబయి: మెట్రో కారు షెడ్ స్థలం విషయం తన వ్యక్తిగత అహంకారానికి సంబంధించింది కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ఠాక్రే స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్రంతోనూ, బిజెపి...
త్వరలో టెట్ నోటిఫికేషన్?
మూడేళ్ల తర్వాత మళ్లీ పరీక్ష
టీచర్ పోస్టుల నోటిఫికేషన్కు ముందే నిర్వహణ
ఉపాధ్యాయ నియామకాల్లో
టెట్ మార్కులకు 20% వెయిటేజీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. 50 వేల...
ఎల్ఆర్ఎస్లకు కొత్త సాఫ్ట్వేర్
ఎల్ఆర్ఎస్లకు కొత్త సాఫ్ట్వేర్
సర్వే నంబర్ల ఆధారంగా దరఖాస్తుల పరిష్కారం
మండలాల వారీగా రెవెన్యూ, ప్లానింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసే సూచన
పైనుంచి ఆదేశాలు రాగానే క్రమబద్ధీకరణ ఫీజు వసూలు
మన తెలంగాణ/హైదరాబాద్:...