Home Search
బొమ్మ - search results
If you're not happy with the results, please do another search
సమ్థింగ్ స్పెషల్ లుక్
‘జబర్ధస్త్’ యాంకర్గా పాపులరైన రష్మీ గౌతమ్ వెండితెరపై రాణించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్మీ గౌతమ్ పలు క్రేజీ చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ భామ ‘బొమ్మ బ్లాక్బస్టర్’...
డ్రగ్స్ కేసులో నటి సంజనా గల్రాని అరెస్టు
కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన సంజన
శాండల్వుడ్లో డ్రగ్స్ వినియోగంపై లోతుగా దర్యాప్తు
నిందితులు తప్పించుకోకుండా చట్టానికి పదును: కర్నాటక హోం మంత్రి
బెంగళూరు: డ్రగ్స్ కేసులో మరో కన్నడ సినీ నటి సంజనా గల్రానిని...
ఎసిబి వలలో మరో రెవెన్యూ ఉద్యోగి
ఎసిబి వలలో మరో రెవెన్యూ ఉద్యోగి
రూ.5వేల లంచం తీసుకుంటూ దొరికిన సర్వేయర్ సూపరింటెండెంట్
మనతెలంగాణ/హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సర్వే అండ్ ల్యాండ్...
ఫేస్బుక్ వివాదం
‘మనం తలచుకుంటే పచ్చి అబద్ధాన్ని కూడా నిప్పు లాంటి నిజంగా నమ్మించగలం, సామాజిక మాధ్యమాలపై మనకంత పట్టు ఉంది’ ఈ మాటలన్నది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు,...
‘అలా దుబాయ్’లో అంటున్న వార్నర్ (వైరల్)
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అభిమానులు ఎడిట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల వైకుంఠపురములో సినిమాలోని ''సితరాల సిరపడు'' పాటలో అల్లు అర్జన్ కోడి,...
మాజీ ఎంఎల్ఏ సున్నం రాజయ్య కన్నుమూత
భద్రాద్రి కొత్తగూడెం: సిపిఎం మాజీ ఎంఎల్ఎ సున్నం రాజయ్య (59) కన్నుమూశారు. కరోనాతో ఎంఎల్ఎ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సున్నం రాజయ్య. నిన్న నిర్వహించిన...
పిల్లలు మెచ్చే బుల్లితెర చానళ్లు
రంగులు, చప్పుళ్లు పిల్లల్ని ఆకర్షించే క్షేత్రాలు. పుట్టిన మరుక్షణం నుంచే వీటిపై వారి ప్రతిస్పందన మొదలవుతుంది. కళ్ల ముందు కదలాడే రంగు రంగుల, వింత శబ్దాల గిరికీల బొమ్మను చూస్తూ ఊయల్లో ఉన్న...
అఖిల్ ను ఆటపట్టిస్తున్న పూజా హెగ్డే..
హైదరాబాద్: యంగ్ హీరో అక్కినేని అఖిల్, అందాల భామ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే...
బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు ఇకలేరు..
బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండల రావు (88) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ బేగంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స...
కాంగ్రెస్ రెబెల్స్కు గుణపాఠం
సచిన్ పైలట్ కొద్ది మంది మద్దతుదారులైన ఎంఎల్ఎలతో హర్యానాలోని ఒక హోటల్లో బైటాయింపు జరిపి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో బిజెపితో చేతులు కలిపి ఆ పదవి దక్కించుకొంటాననే బలమైన సందేశం...
విచిత్రమైన పోజుతో కృతజ్ఞతలు
పూజా హెగ్డే అంటే ఇప్పుడు మామూలు హీరోయిన్ కాదు. సౌత్ ఇండస్ట్రీలో ఈ భామ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సినిమా సినిమాకు తన రేంజ్ని పెంచుకుంటున్న ఈ...
శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!
గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
అమెరికన్ అభినవ వాగ్గేయకారుడు
( BobDylan - Nobel Laureate )
There is not a bigger giant in the history of American music
- Barack Obama
అమెరికా దేశపు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం The...
రాజకీయాల్లోకి మాత్రం రాను
మనతెలంగాణ/హైదరాబాద్ : తన స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం తాను రాజకీయాల్లో చేరడం లేదని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఎడిజి వికె.సింగ్ పేర్కొన్నారు. తన ఉద్యోగానికి చేసిన ముందస్తు రాజీనామాను...
22 చోరీల కేసుల్లో నిందితుల అరెస్ట్
చోరీ సొత్తు విక్రయిస్తుండగా అదుపులోకి
22.5తులాల బంగారం, 3సెల్ ఫోన్లు స్వాధీనం
వనపర్తి : దొంగతనాలు చేయడమే వృత్తిగా ఎంచుకున్న కేటుగాళ్లు అడ్డంగా పోలీసులకు దొరికిపోయి కటకటాల్లోకి వెళ్లిన సంఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది....
‘మేకిన్ ఇండియా’యే శరణ్యం
తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
అయోధ్య రామాలయ నిర్మాణం నిలిపివేత
గుడి కంటే దేశ రక్షణే ముఖ్యం
రామమందర్ ట్రస్టు నిర్ణయం
అయోధ్య: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించాలన్న ప్రయత్నాలను రామ మందిర్ ట్రస్టు నిలిపివేసింది. భారత్-చైనా సరిహద్దులో...
రోడ్డుప్రమాదంలో సుల్తానాబాద్ ఏఎస్ఐ మృతి
కరీంనగర్: జిల్లాలోని బొమ్మకల్ వద్ద రాజీవ్ రహదారిపై ట్రక్కు-కారు ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఏఎస్ఐ తిరుపతి అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తానాబాద్ లో విధులు...
మరోసారి బయటపడ్డ జైనుల ఉనికి
పొలంలో 24వ తీర్థంకరుడి విగ్రహాలు లభ్యం
సందర్శించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర: శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న కరీంనగర్ జిల్లాలో జైనుల ఉనికి మరోసారి బయటపడింది. 6వ శతాబ్దానికి చెందిన జైనుల 24వ తీర్థంకరుడు,...