Home Search
సూర్యాపేట - search results
If you're not happy with the results, please do another search
66 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
జిహెచ్ఎంసి పరిధిలో 109, జిల్లాల్లో 465 మందికి వైరస్
2,83,556కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 66 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా...
తెలంగాణలో మరో 635 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 635 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 115 మంది ఉండగా, ఆదిలాబాద్లో11, భద్రాద్రి 25, జగిత్యాల 19, జనగాం 11, భూపాలపల్లి 6, గద్వాల 3,...
65 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 617 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 103, జిల్లాల్లో 514 మందికి వైరస్
2,82,347కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 65 లక్షలు దాటింది. మార్చి...
ఆర్టిసికి 2 ఇంధన పరిక్షణ అవార్డులు: అభినందించిన మంత్రి పువ్వాడ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ మరో రెండు ప్రతిష్టాత్మక ఇంధన అవార్డులను దక్కించుకుంది. ఆదివారం మర్రిచెన్నారెడ్డి ఇన్సిట్యూట్లోని అక్షర హల్లో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో...
97 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ పెరిగింది. రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించి పది నెలల తర్వాత ఏకంగా రికవరీ రేట్ 97 శాతానికి చేరుకుంది. అంటే వైరస్ సోకిన ప్రతి వంద మందిలో...
రెండు లక్షల 80 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 551 పాజిటివ్లు, ఒకరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 111, జిల్లాల్లో 440 మందికి వైరస్
2,80,195 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 80...
రాష్ట్రానికి 396 కిలోమీటర్ల పొడవు గల రోడ్లకు కేంద్రం అనుమతి
రూ.944-0 కోట్లతో విలువైన 8 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
ఈ నెల 21వ తేదీన కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చేతుల మీదుగా భూమిపూజ
దేశానికి అంకింతం చేయనున్న మరో ఆరు ప్రాజెక్టులు
మన...
63 లక్షలు దాటిన కరోనా టెస్టులు
కొత్తగా మరో 509 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 104, జిల్లాల్లో 405 మందికి వైరస్
2,79,644 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 63 లక్షలు దాటింది....
రాష్ట్రంలో 1500 దాటిన కరోనా మరణాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు రెండు లక్షల 70 వేల 450 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. అంటే వైరస్ సోకిన ప్రతి...
కన్నోళ్లే…కానోళ్లు
నవమాసాలు మోసి కనిపెంచిన వారికి నరకం చూపిస్తున్నారు. పేగు పంచుకున్న వారే పగవాళ్లుగా మారుతున్నారు. మమకారం పంచిన కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగేలా చేస్తున్నారు. పసితనంలో ప్రేమతో గుండెలపై హత్తుకున్న వారి గుండెలు...
కన్నోళ్లే.. కానోళ్లు
నవమాసాలు మోసి కనిపెంచిన వారికి నరకం చూపిస్తున్నారు. పేగు పంచుకున్న వారే పగవాళ్లుగా మారుతున్నారు. మమకారం పంచిన కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగేలా చేస్తున్నారు. పసితనంలో ప్రేమతో గుండెలపై హత్తుకున్న వారి గుండెలు...
62 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 491 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 102 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6, భద్రాద్రి 21, జగిత్యాల 10, జనగాం 5, భూపాలపల్లి 6,...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 60 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 29 వేల 209 మందికి పరీక్షలను నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు...
రెండు లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 721 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 123, జిల్లాల్లో 598 మందికి వైరస్
2,75,261 చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 75 వేలు...
రాష్ట్రంలో మరో 682 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 119, జిల్లాల్లో 563 మందికి పాజిటివ్
2,74,540 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 682 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 119 మంది ఉండగా,...
ఆ బిల్లుతో ఆహార కొరత: జగదీష్
హైదరాబాద్: రైతుల ఆగ్రహ జ్వాలాల్లో మోడీ ప్రభుత్వం కొట్టుకపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అన్నదాతలు వేలాది ట్రాక్టర్లలో తరలి వచ్చి...
57 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 622 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 104 ఉండగా ఆదిలాబాద్లో 8, భద్రాద్రి 29, జగిత్యాల 15, జనగాం 7, భూపాలపల్లి 8, గద్వాల 2,...
ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర...
మహిళను లైంగికంగా వేధిస్తున్న యువకుడు అరెస్ట్
హైదరాబాద్: మహిళకు అసభ్య ఫొటోలు పంపిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, వర్ధమాన్కోట గ్రామానికి చెందిన...