Saturday, April 27, 2024
Home Search

రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Congress

సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు

రేపటి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సులు ముందుగా తెలంగణాలో సదస్సు పార్టీ చీఫ్ ఖర్గే సారథ్యంలో సమావేశాలు న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందస్తుగా సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం...
Activists are the heroes

కార్యకర్తలే కథానాయకులు

మన తెలంగాణ/హైదరాబాద్:  కెసిఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంద ని, కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ తెలిపారు. ఈ పరిస్థితిని పార్లమెంట్ ఎ...
Assam govt threatening people not to join Congress Yatra

కాంగ్రెస్ యాత్రలో పాల్గొనవద్దు

ప్రజలకు అస్సాం ప్రభుత్వం బెదరింపు కానీ జనం బిజెపికి భయపడడం లేదు రాహుల్ గాంధీ వెల్లడి బిశ్వనాథ్ చరియాలీ (అస్సాం) : అస్సాంలో బిజెపి సారథ్యంలోని ప్రభుత్వం భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనవద్దని ప్రజలను బెడరిస్తోందని,...
What about your guarantees?

మీ హామీల మాటేమిటి?

మన తెలంగాణ/హైదరాబాద్: వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూ సుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామ న్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పె ట్టాలని...
Food quality control system in India

ఎపిలో కులగణన

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్టే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇరుగుపొరుగు తెలుగు రాష్ట్రాలు రెండూ...

22న వయనాడ్‌లో భారీ కార్యక్రమానికి ఎన్‌డిఎ ప్రణాళికలు

వయనాడ్: అయోధ్యలో నిర్వహిస్తున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ నెల...
BJP wants to confine tribal people to forests: Rahul Gandhi

అడవులకే ఆదివాసీలు పరిమితం

మజూలి : గిరిజనులను అడవులకు పరిమితం చేయాలని, వారికి విదయ, తదితర అవకాశాలు లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) కోరుకుంటున్నదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు....
Postponement of release of BRS 'Sveda Patram'

కెసిఆర్ ఉన్నంత కాలం అదానీ అడుగుపెట్టలేదు… ఇప్పుడొస్తున్నాడు: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ గుల్ల అయ్యిందని గవర్నర్‌ తమిళిసైతో అబద్ధాలు చెప్పించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అందుకే రాష్ట్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో స్వేదపత్రం విడదల చేశామన్నారు. శుక్రవారం కెటిఆర్ మీడియాతో...
Friendship with Adani... What is the real religion?

అదానీతో దోస్తీ… అసలు మతలబేంటి?

నాడు నిప్పులు.. నేడు పువ్వులా? సిఎంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్...
Assam Government most corrupt in India Says Rahul Gandhi

భారత్‌లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు శివసాగర్ (అస్సాం) : ‘భారత్‌లో అత్యంత...

యుపిలో జోడో యాత్రలో పాల్గొనకపోవచ్చు:అఖిలేశ్ యాదవ్

లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో తాను పాల్గొనే ‘అవకాశం లేదు’ అని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేశ్ యాదవ్ బుధవారం సూచించారు....
Ram Mandir Pran Pratishtha

ధర్మబద్ధమా, మోడీ బద్ధమా!

‘జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహావైభవోపేతంగా జరగబోతోంది. దీనికి సంబంధించి అనేక రాజకీయ, ఆధ్యాత్మిక వాద, వివాదాలు భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. రామ మందిర నిర్మాణం, ప్రాణ...
Bharat Jodo Nyay Yatra

లండన్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం

మనతెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి ఎన్నారై  సెల్ యూకే ఆధ్వర్యంలో మంగళవారం లండన్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయుడికి...
Rahul Gandhi comments on nagaland

యాత్ర లక్ష్యం ప్రజలందరికీ న్యాయం చేకూర్చడమే

చిన్న రాష్ట్రమైనా నాగాలాండ్ ప్రజలు ఇతరులతో సమానులే భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ స్పష్టీకరణ కోహిమా : నాగాలాండ్ ప్రజలు ‘చిన్న రాష్ట్రం’ నుంచి వచ్చినా దేశంలోని ఇతరులతో సమానమే అనే భావనలో ఉండాలని...
Congress joined hands with AAP

ఆప్‌తో చేతులు కలిపిన కాంగ్రెస్

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కలసి పోటీ న్యూఢిల్లీ: బిజెపి, ప్రతిపక్ష ఇండియా కూటమి మొట్టమొదటిసారి ముకాముఖీ ఎన్నికల్లో తలపడనున్నాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మొడటిసారి నేరుగా ఈ రెండు పక్షాలు తలపడనున్నట్లు ఆప్ నాయకుడు,...
Rahul Gandhi speaks up on Ayodhya temple invite

అది మోడీ సొంత రాజకీయ కార్యక్రమం

అయోధ్య ఉత్సవంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య న్యూఢిల్లీ: అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ సొంత కార్యక్రమమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన భారత్ జోడో న్యాయ యాత్ర...
AP PCC chief is YS Sharmila

ఎపిపిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

అమరావతి: ఎపిపిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన...
Grand Welcome to CM Revanth Reddy in Zurich

దావోస్ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం..

దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిద్దరికి స్విట్జర్లాండ్‌లోని పలువురు ప్రవాస...
Bharat Jodo Nyay Yatra from Manipur

మణిపూర్ గాయాలు మాన్పుతాం

తౌబాల్: మణిపూర్ ప్రజానీకానికి కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ శాంతి సామరస్య సందే శం వెలువరించారు. మీ బాధలను పంచుకుంటామని, తోడుగా ఉంటామని మణిపూర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన మణిపూర్‌లోని...
Milind goodbye to Congress

కాంగ్రెస్‌కు మిలింద్ గుడ్‌బై

ముంబై : సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవ్‌రా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను ప్రగతి పథంలో కలిసినడవాలనుకుంటున్నట్లు తెలిపిన మిలింద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారధ్యపు...

Latest News