Home Search
ఆకుపచ్చ - search results
If you're not happy with the results, please do another search
మా జోలికి వస్తే బరిగీసి కొట్లాడుతాం..
మా జోలికి వస్తే బరిగీసి కొట్లాడుతాం
బిజెపి కార్యకర్తలు భౌతికంగా దాడి చేయటం దారుణం
మా కార్యకర్తలు కూడా దాడులు చేస్తే బిజెపి నాయకులు మిగలరూ ?
ఇలాంటి పరిణామాలు పునరావృత్తమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయి
ఎమ్మెల్సీ కవితకు...
ఎక్కడ ఆరోగ్యంతో విరాజిల్లుతాం?
(ఈనాడు మనం 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర ఉత్సవం జరుపుకున్నాము. మన దేశంలో ఈనాడు వున్న పరిస్థితులు అందరూ ఎరిగినవే. ఆరోగ్య రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలలో అనేక విషయాలలో ముఖ్యంగా ప్రాథమిక...
1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్
హైదరాబాద్: 75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...
వాతావరణ అంచనాలు వేయడం కష్టతరంగా మారింది
న్యూఢిల్లీ: వాతావరణ మార్పు వాతావరణం అంచనావేసే సామర్థాన్ని దెబ్బతీసింది. వాతావరణ సంస్థలు ముందస్తుగా, ఖచ్చితంగా అంచనా వేయడంలో వెనుకబడుతున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు....
ఎంపిలు, ఎంఎల్ఎలకు వేర్వేరు రంగుల్లో బ్యాలట్ పేపర్లు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కోసం బ్యాలట్ పేపర్లను ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ముద్రించారు. ఓటు వేసే ఎంపిలకు ఆకుపచ్చ రంగు బ్యాలట్ పేపర్, శాసనసభ్యులకు గులాబీ రంగు బ్యాలట్ పేపర్ ఇస్తారు....
కెసిఆర్ను దేశం పిలుస్తోంది
మొదటి వాడు... మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే... దేశాన్ని మార్చే ప్రయోగం మొదలుపెట్టేటప్పుడు ఏదైనా ఒంటరే. వేసే ఆ అడుగు ధైర్యంగా వేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అదే...
రెడ్ డాట్ సేల్ తో వేసవిని అభిమానించండి!
న్యూఢిల్లీ: షాపింగ్ ప్రేమికులకు అనువైన సీజన్ వచ్చేిసింది. మీ ఎథ్నిక్ వస్త్ర అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక కేంద్రం సోచ్ తమ రెడ్ డాట్ సేల్తో మరో మారు ముంగిటకొచ్చింది. దేశవ్యాప్తంగా జూన్08 తేదీ...
హరితహారంను ఆదర్శంగా తీసుకోవాలి
అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా చేపట్టాల్సిన అవసరముంది
పర్యావరణ పనితీరు నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిందే
తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి
భవిష్యత్ తరాలకు మనం నష్టం చేయరాదు
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణకు హరిత...
పల్లెప్రగతితో కానవస్తున్న అద్భుత ప్రగతి
పచ్చల హారంగా మారుతున్న గ్రామాలు
ఇప్పటికే మారిన గ్రామసీమల రూపురేఖలు
మెరుగు పడిన మౌలిక సదుపాయాలు
పల్లెల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
20వ తేదీ నుంచి ఐదవ విడత...
అసలు పుతిన్కు ఏమైంది?
నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడని ఊహాగానాలు
బ్లడ్ క్యాన్సర్ అంటున్న రష్యా అధికారి
లండన్/మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం పై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పుతిన్ తీవ్ర అనారోగ్యంగా గురయ్యాడని...
చంద్రుడి మట్టిలో తొలిసారి మొక్కలు పెంచిన శాస్త్రజ్ఞులు
వాషింగ్టన్: శాస్త్రవేత్తలు మొదటిసారిగా చంద్రుని మట్టిలో విత్తనాలను నాటి మొక్కలు పెంచారు. పరిశోధకులు మే 12న వారు ‘అరబిడోప్సిస్ థాలియానా’ అనే చిన్న పుష్పించే కలుపు మొక్కల విత్తనాలను 12 చిన్న థింబుల్-సైజ్...
మొక్కలు నాటే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది
హైదరాబాద్: తన 50వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పాల్గొని మొక్కలు నాటారు. గురువారం ఉదయం...
ప్రపంచంలోనే మొదటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ కూ..
వినియోగదారులందరి కోసం స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణను ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్గా కూ అవతరించింది
యూజర్ ప్రొఫైల్లో ఆకుపచ్చ టిక్ రూపంలో వాలంటరీ స్వీయ-ధృవీకరణ అందించబడుతుంది
ఈ ఫీచర్ ప్రతి యూజర్ని ధృవీకరించడానికి మరియు...
పర్యావరణ సేవకుడు, ప్రకృతికి స్నేహితుడు
మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ప్రత్యేకించి జనాభా ఎక్కువ కలిగిన, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం,...
ఎంపి సంతోష్కు వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డు
జైపూర్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన...
గడ్కరీ హైడ్రోజన్ కారు కలకలం
న్యూఢిల్లీ : కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తమ నివాసం నుంచి పార్లమెంట్ వరకూ హైడ్రోజన్ కారులో వచ్చారు. ఈ తెలుపు రంగు కారు హైడ్రోజన్ ఇంధనంతో ప్రయాణిస్తుంది. హైడ్రోజన్...
‘గ్రీన్ఇండియా చాలెంజ్’ పాల్గొన్న సుద్దాల అశోక్ తేజ..
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా హైదరాబాద్ లో శ్రీ నగర్ కాలనీలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ...
‘గ్రీన్ఇండియా’ గిన్నీస్ సంబురం
విత్తన బంతుల తయారీలో భాగస్వాములైన ఎస్హెచ్జి బృందానికి అభినందన కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చ తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్ణయం,నినాదం : మంత్రి శ్రీనివాస్గౌడ్
వచ్చే సంవత్సరంలో మూడు కోట్ల విత్తన బంతులు తయారు చేయాలి...
కాలగతిపై కాంతి స్పర్శ ‘ప్రాణదీపం’
కూచోబెట్టి బొమ్మ గీసిచ్చే చిత్రకళ మాదిరే కవిత్వం కూడా ఓ అరుదైన విద్యనే. అది అబ్బినవాడికి కొంచెం సమయమిస్తే చాలు అక్షరాలతో ఓ భావనను మూస పోస్తాడు. వర్తమాన కాలపరిస్థితులు కవిని కదిలించడమో...
రంగు, రూపు మారుతున్న వాహన ఆర్సీ కార్డులు
ఏకీకతృ పౌర సేవల్లో భాగంగానే మారుస్తున్నాం
రవాణశాఖ అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: వన్ నేషన్.. వన్ కార్డుల్లో భాగంగా వాహనాల్లో ఆర్సీ కార్డుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వాహన్ యాప్లో రవాణశాఖ అధికారులు భాగస్వామ్యం...