Thursday, April 25, 2024
Home Search

ఆత్మహత్యల - search results

If you're not happy with the results, please do another search
A defamation suit will be filed against Tinmar Mallanna

తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా

తన సతీమణి నీలిమకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు ప్రజావాణి తీన్మార్ మల్లన్న అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి, కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు బిఆర్‌ఎస్...
Chandrababu Reveals Reason Behind TDP Joining NDA

హైదరాబాద్ లో వెలుగులు… అమరావతి వెలవెల: చంద్రబాబు

హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయిందని, కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని ఆయన విమర్శించారు. తిరువూరులో...

రైతుల బలవన్మరణాలకు కారణాలు

దేశంలో కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతులజాబితాలో స్థానం పొందితే, దేశానికి అన్నంపెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి చేరుతున్నారు. ఈ జాబితా నిరంతరం పెరుగుతూ వుండి ప్రజాతంత్రవాదులు, రైతాంగ ప్రయోజనాలు కోరుకునే...
Karnataka Minister sensational comments on farmers

రైతులపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ అన్నదాతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రైతులను  అవమానించేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. శివానంద పాటిల్ ఒక బహిరంగ సభలో...
CM Revanth Reddy suffering from Fever

28 నుంచి ప్రజా పాలన

జనవరి 6 వరకు గ్యారెంటీలకు గ్రామసభల్లో దరఖాస్తులు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం మొదటి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు రెండో గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల...
We will intensify the farmers' movements in the country

దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం

హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య అఖిల భారత కిసాన్ సభ వెల్లడి మనతెలంగాణ /హైదరాబాద్:  దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన...
The first discussion was...fussy

తొలి చర్చ…రచ్చరచ్చ

సై అంటే సై గవర్నర్ ప్రసంగంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం.. చరిత్రను తవ్విపోసుకున్న పార్టీలు బిఆర్‌ఎస్ గొప్పలు గప్పాలే మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై...
The state is not bankrupt - the bankrupt politics being done

అసత్యాలు… అభూత కల్పనలు

రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు! గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దివాళా తీయలేదని, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వంపై బిఆర్‌ఎస్...

ప్రజాస్వామ్యం ఖూనీ

ప్రతిపక్షం గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు నిమిషాల్లో మూడుసార్లు మైక్ కట్ చేశారు... శాసనసభ మీడియా పాయింట్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ హరీశ్ రావు వ్యాఖ్య మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని...
Harish Rao Press meet In Telangana Assembly

కాంగ్రెసోళ్లు సభలో అన్ని అబద్ధాలే చెప్పిండ్రు: హరీశ్ రావు

హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు పూర్తిగా అబద్ధాలు చెప్పారని బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం బిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
CM Revanth Reddy Spech at telangana assembly

కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్ లో ధర్నా చేసుకోవచ్చు: రేవంత్

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్ ఎత్తివేసి తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేసిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాము మళ్లీ ధర్నాచౌక్ ను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి తెలిపారు....
MLA KTR Speech in Telangana Assembly 2023

గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబడుతున్నాం: కెటిఆర్

గవర్నర్ ప్రసంగం పూర్తి అసత్యంగా, తప్పుల తడకగా ఉందని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా...

పిల్లలపై పెనుభారం

ఎన్.సి.ఇ.ఆర్.టి. దేశవ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్కు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 3వ తరగతి వరకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే బోధించాలని...
2366 farmers died by suicide in Maharashtra in 10 months

10 నెలల్లో 2366 మంది రైతులు ఆత్మహత్య

నాగ్‌పూర్ : మహారాష్ట్రలో గడచిన పదినెలల్లో (జనవరి నుంచి అక్టోబర్) 2366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అమరావతి డివిజన్ లోనే అత్యధికంగా 951 మంది రైతులు...
Women Farmers

మహిళా రైతులదే కీలక పాత్ర

ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకై, హరిత హారం కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఆదివాసీ మహిళలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్ని తీసుకొనే విధానం మానుకోవాలి. ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టంలో భాగంగా...

ఢిల్లీలో రోజుకు 3 రేప్ కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో సగటున రోజుకు 3 రేప్ కేసులు నమోదు అవుతూ భారత మహానగరాల్లో అత్యంత అసురక్షిత నగరం (మోస్ట్ అన్‌సేఫ్ సిటీ)గా నిలవడం విచారకరం. గత ఆదివారం 3, 2023...

ఐదో సారి గెలుపు కోసం కెటిఆర్

సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గాలకు నేడు (గురువారం) పోలింగ్ నిర్వహిస్తుండగా రెండు నియోజక వర్గాల్లో బిఆర్‌ఎస్ సిరిసిల్ల అభ్యర్థి కెటిఆర్ మినహా మిగిలిన...
Story of the Telangana movement

నిన్న స్వప్నం.. నేటి సత్యం

తెలంగాణ సమాజం అరవై ఏళ్లు అరిగోస పడ్డది. చరిత్రలో ప్రతి సందర్భంలో దగాకు గురైంది. ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పాలకులకు పట్టలేదు. కొట్లాడిన ప్రతిసారి సమైక్యశక్తులు, ఢిల్లీ పాలకులు.. ఉద్యమకారుల నెత్తురు...
November 29.. Deeksha Divas

నేడు దీక్షా దివస్…ఉద్యమానికి ఊపిరిలూదిన రోజు

తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు ‘కెసిఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించి ఆమరణ దీక్షకు పూనుకుని ఉద్యమానికి ఊపిరిలూదిన కెసిఆర్ ''కెసిఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో” అంటూ కెసిఆర్ చేసిన నినాదం...

తెలంగాణనే గెలుస్తుంది

తెలంగాణ మీద దండయాత్రలా ఉత్తరాది నాయకులు పెద్దఎత్తున తెలంగాణలో మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నడ్డాతో పాటు బిజెపి ప్రముఖ నాయకులంతా తెలంగాణలో విస్తృతంగా...

Latest News