Home Search
ఆఫ్రికా - search results
If you're not happy with the results, please do another search
మోడీ స్వాగతోపన్యాసంతో జి20 సదస్సు ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతోపన్యాసంతో జి20 సదస్సు శనివారం ఇక్కడ ప్రారంభమైంది. దేశం పేరును భారత్గా పేర్కొంటూ ప్రధాని మోడీ జి20 సదస్సునుద్దేశించి ప్రసంగించారు.
ఆఫ్రికా దేశంలో సంభవించిన భూకంపాన్ని ప్రస్తావిస్తూ ఈ...
సర్వం సిద్ధం
ఢిల్లీలో నేడు, రేపు జి20 శిఖరాగ్ర సదస్సు
హస్తినకు చేరిన అగ్రదేశాల అధినేతలు
అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని సునాక్ రాక
జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, జపాన్ ప్రధాని సహా 40దేశాల...
గెలుపే వారి చూపు
1981లో పారిస్లో మొదలైన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ కళ్లు కనబడని వారితో వీలైనన్ని ఆటలు, పోటీలు నిర్వహిస్తోంది. కప్పు, పతకాలు అందించి వారిలో ప్రోత్సాహ ఉత్సాహాలను నింపుతోంది. 2012 నుండి పురుషుల,...
పర్యావరణ మార్పులు భారత్ ఆహార భద్రత
మనకు మనం కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూవున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కరవురానుంది. ఈ విషయంలో ఇప్పటికే...
వైరుధ్యాల పుట్ట!
న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జి20 (20 దేశాల గ్రూపు) శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ హాజరు కావడం లేదని బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన...
రాజకీయ సుస్థిరత వల్లే సంస్కరణలు సుసాధ్యం
న్యూఢిల్లీ: దేశంలో గత తొమ్మిదేళ్లుగా నెలకొన్న రాజకీయ సుస్థిరత్వంతోనే వివిధ రంగాల్లో పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2014కు ముందు మూడు దశాబ్దాల కాలంలో ప్రభుత్వాలు అస్థిరంగా ఉండేవని,...
భారత్లో అవినీతి, మతతత్వానికి చోటుండదు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : 2047 నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశంలోఅవినీతి, కులమత తత్వాలకు స్థానం ఉండదని వెల్లడించారు. ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ తో ఆయన...
వెతలు తరిమిన బతుకుల విషాదాంతం..
జొహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో శరణార్థులు మంటలకు ఆహుతి అయ్యారు. జొహెన్నెస్బర్గ్లోని ప్రధాన డిస్ట్రిక్ బిజినెస్ డిస్ట్రిక్లో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో గురువారం మంటలు చేలరేగి కనీసం 73 మంది బుగ్గి అయ్యారు....
గాబన్లో సైనిక తిరుగుబాటు
లిబ్రేవిల్లే : చమురు సంపన్న మధ్య ఆఫ్రికా దేశం గాబన్లో బుధవారం సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రెసిడెంట్ అలీ బోంగో ఒండిబాను సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. ఇటీవలి ఎన్నికలలో ఆయన విజేతగా ప్రకటించిన...
మహిళలకు కోటా ఇంకెప్పుడు?
ఒక దేశ ప్రగతి, పురోగతి స్త్రీ పురుష సమానత్వంపై ఆధారపడి ఉంటుంది. మానవ వనరుల్లో సగభాగమైన మహిళలకు ప్రాధాన్యమిస్తున్న దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది అగ్రస్థానంలో నిలిచాయి.స్త్రీ పురుష అసమానతలు ఎక్కువగా వున్న...
క్రిప్టో కరెన్సీలపై ఏకీకృత వైఖరి అవసరం..
న్యూఢిల్లీ: వినియోగదారులు, వ్యాపార సంస్థల మధ్య నమ్మకం బలంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడేదానికన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. క్రిప్టో...
విశ్వమాత మదర్ థెరీసా
అన్ని మతాలవారు వారి వారి దేవుళ్ళను పూజిస్తారు, కొలుస్తారు. కానీ వారి కళ్ళ ముందు బాధపడే అభాగ్యులు, నిరాశ్రయులు, అనాథలు, జబ్బుతో ఉన్నవారిని గురించి పట్టించుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. ఆధ్యాత్మికత మనకు...
బ్రిక్స్ మరింత శక్తివంతం.. కొత్తగా మరో ఆరుదేశాలు
జొహన్సెన్బర్గ్ : ఐదుదేశాల సభ్య కూటమి బ్రిక్స్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. దక్షిణాఫ్రికా ఆతిధ్యంలో ఇప్పుడు జరుగుతోన్న బ్రిక్స్ సదస్సు దశలో గురువారం కూటమిలోకి మరో ఆరుదేశాలను తీసుకుని , విస్తరింపచేసుకోవాలని...
పర్యావరణానికి ఎల్నినో ముప్పు
సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే ఎల్నినోకు సంకేతంగా భావిస్తారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో పరిస్థితులు తరచుగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పిలిప్పీన్స్,...
బ్రిక్స్లో బలమైన సహకారంపై చర్చిస్తాం: మోడీ
న్యూఢిల్లీ: బ్రిక్స్ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి...
బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు ప్రధాని మోడీ పయనం
న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దక్షినాఫ్రికాకు బయల్దేరి వెళ్లారు. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలతోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
15వ...
చైనాతో చర్చల్లో సుహృద్భావం
భారత చైనా సైనికాధికారుల మధ్య 19వ భేటీ ఈ నెల 13, 14 తేదీల్లో మన దేశం వైపు గల చుషుల్ మోల్డో సరిహద్దు సమావేశ కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాలు రెండు...
యువతరంతోనే దేశ భవిత
మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞానమే కేంద్రంగా ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచ దేశాలు అగ్రగామిగా ఎదగడానికి ముందుకెళ్తున్న తరుణంలో యువత కీలకం కానుంది. కావున...
నైగర్లో తిరుగుబాటు అల్లర్లు..
న్యూఢిల్లీ : ఆఫ్రికా దేశం నైగర్లో హింసాకాండ పెరుగుతోంది. తిరుగుబాటుతో దేశమంతా సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు అక్కడ ఉండడం మంచిది కాదని, వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని భారత విదేశీ...
జైసల్మేర్లో అతి ప్రాచీన డైనోసార్ శిలాజం లభ్యం
హైదరాబాద్: ఐఐటి రూర్కే, జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియా (జిఎస్ఐ) శాస్త్రవేత్తలు దేశం లోని రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో చారిత్రాత్మకమైన పరిశోధనలు చేపట్టారు. పొడవాటి మెడ, మొక్కలు ఆహారం తీసుకునే అతి ప్రాచీన...