Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
మద్యానికి రూ.70 ఇవ్వలేదని స్నేహితుడిని బీరు సీసాతో పొడిచాడు…
అమరావతి: మద్యానికి 70 రూపాయలు ఇవ్వలేదని స్నేహితుడిని బీరు సీసాతో పొడిచి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో మంగళవారం రాత్రి జరిగింది. కత్తితో దాడి చేసిన అనంతరం నిందితుడు...
జనగామలో విషాదం
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన జనగామలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మంగళవారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనంతరం...
ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం.. అర్చకులతో సహా 13మందికి గాయాలు
మధ్యప్రదేశ్ ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అర్చకులతో సహా 13మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం హోలీ పర్వదినం సందర్భంగా గర్భగృహంలో...
నాంపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య
కుటుంబ కలహాలకు తాళలేక ఓ జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అంబర్పేలో కుటుంబంతోపాటు ఉంటున్న మణికంఠ నాంపల్లిలోని జెఎఫ్సిఎం ఎక్సైజ్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా...
ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్సర్కూట్.. ఒకే ఇంటిలో నలుగురు చిన్నారుల మృతి
మేరఠ్ : సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్యూట్తో మంటలు చెలరేగి, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్లో ఈ సంఘటన జరిగింది. మొబైల్ ఫోన్...
దేవరకొండలో కారు బీభత్సం
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. దేవరకొండలో అతివేగంతో దూసుకెళ్లిన కారు పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...
ఢిల్లీలో దారుణం.. పట్టపగలే యువతిపై కత్తితో దాడి
ఢిల్లీలో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ యువతిపై అమన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఢిల్లీ ముఖర్జీ నగర్ లోని నార్త్ క్యాంపస్ సమీపంలో హడ్సన్ లేన్ లో...
ఆస్పత్రిలో చేరిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ శనివారం ఆస్పత్రిలో చేరారు. ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గవర్నర్ నజీర్ శనివారంనాడు ఆస్వస్థులయ్యారని, దాంతో భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన...
డ్రైవర్కు మూర్ఛ.. తృటిలో తప్పిన ప్రమాదం
మదనపల్లె: అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం బసినికొండ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు మూర్చ రాావడంతో మిని బస్సు స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభాన్ని ఢీకొని మిని బస్సు ఆగిపోయింది. దీంతో...
రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జయపురలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి....
ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో ఎలుగుబంటి రెచ్చిపోయింది. ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి...
‘దేవుడా..ఎంత పని చేశావయ్యా’
రంగారెడ్డి: ప్రేమించుకున్నారు... పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి ముహూర్తం ఖారారు కావడంతో సామాన్ల కోసం హైదరాబాద్కు వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కందకూరు...
సంగీత కార్యక్రమంలో కాల్పులు: 60 మంది మృతి
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లో ఉగ్రవాదులకు కాల్పులకు తెగపడ్డారు. సంగీత కార్యక్రమం జరుగుతుండగా తీవ్రవాదులు హాల్లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 60 మంది దుర్మరణం...
బస్సు కిందపడి మహిళ మృతి
ప్రమాదవశాత్తు ఓ మహిళ బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నల్లకుంటకు చెందిన లలిత(55) అడిక్మెట్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా...
కుప్పకూలిన వంతెన… ఒకరి మృతి
పాట్నా: నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఒకరు మృతి చెందిన సంఘటన బిహార్లోని సౌపాల్ ప్రాంతంలో జరిగింది. కోసి నదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. బ్రిడ్జిపై కార్మికులు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోవడంతో ఒకరు...
మరో పెళ్లి చేసుకోకుండా.. భర్తపై యాసిడ్ దాడి
భర్త మరో పెళ్లి చేసుకోకుండా ఓ భార్య యాసిడ్ దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో బుధవారం చోటుచేసుకుంది. ఎర్డండికి చేందిన నిరేటి మహేశ్కు, లక్షణతో వివాహం జరిగింది....
ఆ టీడీపీ కార్యకర్త ఎంత పని చేశాడంటే…
నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవలే వైసీపీనుంచి టిడిపిలో చేరిన లావు శ్రీకృష్ణ దేవరాయలకు టికెట్ లభించడంతో టిడిపి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు....
చేనులో ప్రియురాలు, మరో వ్యక్తిని హత్య చేసిన ప్రియుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చేబ్రోలులో పెండ్యాల లోవమ్మ(35) అనే మహిళ భర్తను వదిలేసి ఒంటరిగా జీవనం...
ఎదురుగా ఉన్న ఇంట్లోకి చొరబడి ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి
లక్నో: సెలూన్ యజమాని ఎదురుగా ఉన్న ఇంట్లోకి చొరబడి ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు, పారిపోతున్న అతడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బుడౌన్ జిల్లాలో జరిగింది....