Home Search
ఉగ్రవాదులు - search results
If you're not happy with the results, please do another search
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం జమ్మూకాశ్మీర్ లోని షోపెయిన్ లో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు,...
కుల్గాంలో ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన...
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ః జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రత బలాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. సోమవారం జమ్మూకశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో భదత్ర బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. సౌత్ కాశ్మీర్లోని ఖుల్ చోహర్ ప్రాంతంలో...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు, సిఆర్పిఎఫ్ జవాను మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ సంఘటనలో సిఆర్పిఎఫ్ జవాను కూడా తీవ్ర గాయాలతో మృతి చెందాడు....
భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్: పుల్వామా జిల్లా బందోజూ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. బందోజూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు...
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
ఏడాదిలో 101 మంది మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా పింజోరా ఏరియాలో సోమవారం జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. పింజోరా ఏరియాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు...
మరో నలుగురు ఉగ్రవాదులు హతం..
శ్రీనగర్ః జముకాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజామున జరిపిన ఎన్కౌంటర్లో మరో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో 24 గంటల్లో తొమ్మిది మంది తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలోని రిబాన్ గ్రామంలో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు...
కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్పోరాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్పోరా దగ్గర భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతాదళాలు, ఉగ్రవాదులు...
ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టబెట్టాయి. శ్రీనగర్లోని నవకాడల్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సిఆర్పిఎఫ్...
భారత్ సైనిక దాడిలో… 8 మంది ఉగ్రవాదులు, 15 మంది పాక్ సైనికులు హతం
న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన శతఘ్ని దళం ఏప్రిల్ 10న నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టార్లో డుధ్నియాల్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని, 15 మంది...
కాశ్మీర్ లోయలో 9మంది ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కాశ్మీర్ లోయలో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుబెట్టాయి. ఇటీవల దక్షిణ కశ్మీర్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి దిగిన...
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో భద్రత దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం సోఫియా జిల్లాలోని రెబన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నారన్న సమచారం అందుకున్న భద్రత దళాలు కార్డెన్...
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
పుల్వామా: జమ్మూకశ్మీర్లో టెర్రరిస్టులు-భద్రతాదళాలకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు...
బాన్ టోల్ప్లాజా వద్ద కాల్పులు…. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని జాతీయ రహదారిపై బాన్ టోల్ప్లాజా దగ్గర శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు బాంబులతో దాడి చేశారు. ట్రక్కులో దాక్కుని పోలీసులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు...
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దాళాలు మట్టుబెట్టారు. మంగళవారం సౌత్ కాశ్మీర్, త్రాల్ ప్రాంతంలోని ఝండ్ గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంటిలో దాగి ఉన్నారని సమచారం అందడంతో...
ఉగ్రవాదులకు రూల్స్ ఉండవు: జై శంకర్
పుణె : గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని , ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పేసరైన విధానమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు....
నన్ను ఓడించేందుకు అవినీతిపరులంతా ఏకమయ్యారు: పిఎం మోడీ
పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ దుర్బలమైన. పేద దేశమన్న భావన ఏర్పడేందుకు ఇది కారణమైందని ఆయన అన్నారు....
అల్షిఫా ఆస్పత్రి నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ
దాదాపు రెండు వారాల దాడి తరువాత గాజా లోని అల్ ఆస్పత్రి నుంచి ఇజ్రాయిల్ తన సైనిక దళాలను సోమవారం ఉదయం ఉపసంహరించుకుంది. అనేక మందిని బలిగొనడమే కాక, భారీ విధ్వంసం జరిగిందని...
బిజెపి ఎంపి అభ్యర్థిపై కేసు నమోదు
తమిళనాడు ప్రజలపై బిజెపి నాయకురాలు శోభా కరండ్లజె ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేసింది. బెంగళూరు ఉత్తర నియోజకవర్గం...