Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
అష్టదేశ కాలసూచిక.. రాముడికి ఓ విశేష వాచ్ కానుక
లక్నో : ఉత్తరప్రదేశ్కు చెందిన కూరగాయాల చిరువ్యాపారి అద్బుతమే సృష్టించాడు. ఏకకాలంలో ఎనిమిది దేశాల్లోని సమయాన్ని తెలియచేసే విశేషరీతి గడియారాన్ని రూపొందించారు. అనిల్ కుమార్ సాహూ అనే 52 సంవత్సరాల ఈ లక్నో...
పిడిగుద్దులు కురిపించుకున్న కౌన్సిలర్లు..వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు.ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ఉత్తర ప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది....
భారత్ న్యాయ్ యాత్ర
లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలలో మునిగి వుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి పాత్రను గాంధీల కుటుంబేతరుడు దళిత నేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించినా రాహుల్ గాంధీ, ప్రియాంక...
ఎర్ర చందనం తరలిస్తున్న వాహనం పట్టివేత
మేడ్చల్: పుష్ప సినిమా తరహాలో ఎంతో చాకచక్యంగా ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. ఒక డిసిఎంలో ఎర్ర చందనం దుంగలను ఉంచి, అవి కనిపించకుండా వాటిపై...
ఉత్తరాదిని వణికిస్తున్న చలి
ఢిల్లీలో పొగమంచుతో ఆలస్యంగా 134 విమాన, 22 రైళ్ల సర్వీస్లు
6 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ : ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల్లో పొగమంచుతోపాటు చలిపులి గజగజలాడిస్తోంది. ఢిల్లీ నగరంలో...
ఇంటి గోడపై పులి.. గంటల కొద్దీ నిద్ర
లక్నో : పులిని చూస్తేనే గజగజ వణికిపోతాం. అదే పులి జనవాసాల్లోకి వస్తే గుండెలు గుభిల్లు మన్సాలిందే. కానీ రాయల్ బెంగాల్ టైగర్ మాత్రం ఏకంగా ఓ గ్రామంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్...
జడ్జీల నియామకంలో జాప్యమేల?
దేశంలో జడ్జీల కొరత తీవ్రంగా వుంది. కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో కూడా జడ్జీల కొరత గురించి చర్చ జరిగింది. దేశంలోని కోర్టుల్లో సుమారు ఐదు కోట్ల కంటే...
ఐదేళ్లలో దేశంలో 140 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు
న్యూఢిల్లీ: గత అయిదేళ్ల కాలంలో దేశంలో మొత్తం 140 ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో అత్యధికంగా గుజరాత్లో ఏర్పాటయ్యాయని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.కేంద్ర విద్యా శాఖ...
శిక్ష పడిన బీజేపీ ఎమ్ఎల్ఎపై అనర్హత వేటు
లక్నో: బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్ఎల్ఎకు కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్ఎల్ఎపై అనర్హత వేఏటు వేశారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో తొమ్మిదేళ్ల కిందట...
రాష్ట్రాలకు అదనపు నిధులు రూ.72,961 కోట్లు
తెలంగాణ వాటా రూ.1,533.64 కోట్లు, విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రాలకు రూ.72,961.21 కోట్ల అదనపు వాయిదాను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
రైతు హిత ప్రధాని చరణ్సింగ్
వ్యవసాయంలో మార్పులకు అనుగుణంగా అవసరమైన పథకాల రూపకల్పన చేయాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, గ్రామీణ శ్రేయస్సుకు గణనీయమైన సహకారి వ్యవసాయం. రైతులు సమాజానికి చేసిన కృషికి రైతులందరినీ గౌరవించడం, అభినందించడం కోసం...
నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ను ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు అరెస్టు చేసింది. నిందితులు రాంనగర్కు చెందిన ఎం.రవి (40), మంచిర్యాలకు చెందిన నౌషాద్ (36)లు నకిలీ...
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్
ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్ లో కరోనా కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, కేరళలో రోజురోజుకు కరోనా...
జడ్జిల ఖాళీల సంఖ్య 69,600
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు మొత్తం మీద 69,600 మంది జడ్జిల అవసరం ఉంది. ఇప్పుడున్న న్యాయమూర్తుల సంఖ్య 25,081. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వెలువరించిన నేటి న్యాయవ్యవస్థ తాజా నివేదికలో వెల్లడించారు....
అయోధ్యలో సందడే సందడి
అయోధ్య : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఇప్పుడు ధగధగల జగజ్జగల దివాలీ కాంతులను సంతరించుకుంది. అయోధ్యలో వచ్చే నెల 22 వ తేదీన అత్యంత చారిత్రక మైలురాయిగా శ్రీరామజన్మభూమిలో శ్రీరామమందిర బ్రహ్మండ ఆరంభానికి పలువిధాలుగా...
అత్యాచారం కేసులో యుపి బిజెపి ఎంఎల్ఎకు 25 ఏళ్ల జైలుశిక్ష
సోన్భద్ర: అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన బిజెపి ఎంఎల్ఎకు స్థానిక కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఎంఎల్ఎను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు...
లైంగికంగా వేధిస్తున్నారు..చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి
న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తి అంటే సహజంగానే ప్రత్యేక గౌరవం, భయభక్తులు ఉంటాయి. అలాంటి న్యాయమూర్తికే పని ప్రదేశంలో అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో సదరు మహిళా న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయినట్లు...
అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు
హైదరాబాద్: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను ఎస్ఓటి ఎల్బి నగర్, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 360 కిలోల గంజాయి, కారు, నాలుగు మొబైల్...
అబ్దుల్లాపూర్మెట్లో గంజాయి స్వాధీనం
హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్లో భారీగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 366 కిలోల గంజాయి, ఒక మహీంద్రా ట్రక్,...
కరాచీ బేకరీ అగ్నిప్రమాదంపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
హైదరాబాద్లోని కరాచీ బేకరీ గోడౌన్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను...