Home Search
ఎదురుకాల్పులు - search results
If you're not happy with the results, please do another search
దంతెవాడలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు హతం
ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు....
చత్తీస్గఢ్లో భీకరపోరు
మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, 12 మంది పోలీసులకు గాయాలు
మనతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: శనివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జొన్నగూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో...
భారీ ఎన్కౌంటర్: ఐదుగురు మావోలు హతం
ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లిలో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఐదుగురు మావోలు హతమయ్యారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో...
ఎదురుకాల్పుల్లో నలుగురు తీవ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం అనంత నాగ్ జిల్లా శ్రీ గుఫ్వారా ప్రాంతంలో బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీ గుఫ్వారా ప్రాంతంలో తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల- భద్రతా దళాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
మావోయిస్టు ఏరియా కమాండర్ హతం
రాంచీ: మావోయిస్టు ఏరియా కమాండర్ హతమైన సంఘటన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లాలోని లోధ్మాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లోధ్మాల్ మావోలు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు...
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
న్యూఢిల్లీ: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. ఏవోబిలోని కటాప్ ఏరియా...
ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో టికెన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. టికాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో...
ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం (వీడియో)
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల మోత మోగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై జాన్ టోల్ ప్లాజా దగ్గర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్...
కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే-ఇ-మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలోని మోచ్వా గ్రమంలో ఉగ్రవాదులు నక్కి...
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
రెండు వేర్వేరు
ఎన్కౌంటర్లలో ఏడుగురు హతం
ములుగులో ఇద్దరు, గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్ మృతి
మన తెలంగాణ/మంగపేట : ఏజెన్సీ ప్రాంత అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతం...
కొత్తగూడెం సరిహద్దు అడవుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దు అడవుల్లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం చర్లా-ఛత్తీస్ గఢ్ సరిహద్దు అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ...
కొత్తగూడెం అటవీప్రాంతంలో ఎన్కౌంటర్.. మవోయిస్టు మృతి
భద్రాద్రి కొత్తగూడెంః జిల్లాలో గుండాల మండలంలోని దేవలగూడెం అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య...
భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జడూరా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం రావడంతో కూంబింగ్ కు వెళ్లిన బలగాలపై టెర్రరిస్టులు...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్: శ్రీనగర్ లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఈ ఎన్ కౌంటర్ శ్రీనగర్ శివార్లలోని రణ్బీర్గఢ్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు నక్కి...
కుల్గాంలో ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన...
ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి..
శ్రీనగర్ః జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సోపోర్లో బుధవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో...
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ః జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రత బలాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. సోమవారం జమ్మూకశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో భదత్ర బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. సౌత్ కాశ్మీర్లోని ఖుల్ చోహర్ ప్రాంతంలో...
భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్: పుల్వామా జిల్లా బందోజూ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. బందోజూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు...
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలోని రిబాన్ గ్రామంలో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు...