Home Search
ఎర్రకోట - search results
If you're not happy with the results, please do another search
దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంకు కారణం మొగలులే: ఒవైసీ సెటైర్
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బిజెపి, ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ...
ఎవరో జ్వాలను రగిలించారు..!
“ఎవరో జ్వాలను రగిలించారు-వేరెవరో దానికి బలియైనారు” కొన్ని దశాబ్దాల క్రితం (1964లో) డాక్టర్ చక్రవర్తి చిత్రానికి మనసు కవి అచార్య ఆత్రేయ రచించిన యీ గీతం ఆ రోజుల్లో ప్రతి సంగీత కార్యక్రమంలో...
సిధ్ధూ ముసేవాలా చివరి పాట యూట్యూబ్ నుంచి తొలగింపు
న్యూఢిల్లీ: సింగర్, ర్యాపర్, పాటల రచయిత సిద్ధూ మూసేవాలా హత్యానంతరం విడుదలైన ఎస్వైఎల్ (సట్లజ్యమునా అనుసంధానం) పాటను వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ తొలగించింది. పంజాబ్ నీళ్ల సమస్య, సట్లెజ్ యమునా నదుల...
నేడు సిక్కు గురువు జయంత్యోత్సవంలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తొమ్మిదవ సిక్కు గురువు తేగ్ బహదూర్ 400వ జయంత్యోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఎర్రకోటలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. అంతేగాక ఈ సందర్భంగా స్మారక నాణేన్ని, తపాలా...
ధరల పెరుగుదల ఎవరి ఘనత?
ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29 శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి....
పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మృతి
న్యూఢిల్లీ: గత ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండ ఘటనలో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన పంజాబీ సినీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం
పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చండీగఢ్ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి పంజాబ్ ప్రభుత్వం మరోసారి సంఘీభావం తెలియచేసింది. ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు...
వ్యాక్సినేషన్లో నూతన చరిత్ర
ప్రధాని మోడీ గురువారం నాడు న్యూఢిల్లీ రాం మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ వైద్య సిబ్బందిని ఆశీర్వదిస్తున్న దృశ్యం
100 కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు డబ్లూహెచ్ఒ అభినందనలు
ప్రత్యేక...
రోడ్లు దిగ్బంధించరాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రజా రవాణా రోడ్లను దిగ్బంధించరాదని సుప్రీంకోర్టు గురువారం రైతులకు ఖరాఖండిగా చెప్పింది. రోడ్ల దిగ్బంధనంను తొలగించాల్సిందిగా కొందరు పౌరులు దాఖలు చేసుకున్న అభ్యర్థనలను స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై నోటీసు జారీచేసింది....
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఓ క్లిక్తో ఆరోగ్య డాటా
డిజిటల్ మిషన్ అందుబాటులోకి
ఆరంభించిన ప్రధాని మోడీ
చికిత్స ప్రక్రియలో కీలకం
పౌరులకు పనికొచ్చే చిట్టా
న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్య చికిత్స సమాచార ప్రక్రియలో డిజిటల్ శకం...
రేపు ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎండిహెచ్ఎం) సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించన్నునారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును మోడీ 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రకటించిన సంగతి...
వచ్చే ఏడాది ప్రజాసందర్శనకు ఢిల్లీ అసెంబ్లీ భవనం రహస్య సొరంగం
ఈలోగా శాస్త్రీయ పరిశోధనపై నిర్ధారణ అవసరమని నిపుణుల సూచన
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ భవనం దిగువన ఉన్న రహస్య సొరంగం గురించి చారిత్రక నిర్ధారణకు వచ్చే ముందు సమగ్రంగా అన్ని కోణాల్లో పరిశోధన...
యువతకు గతి శక్తి పథకం: మోడీ
ఢిల్లీ: అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ...
స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనని అధికారులపై కఠిన చర్యలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న అధికారులంతా హాజరు కావాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబ ఆదేశించారు. హాజరుకానిపక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈమేరకు కేంద్రంలోని...
ఆగస్టు 15 ప్రసంగంపై సూచనల్ని ఆహ్వానించిన ప్రధాని
నెటిజెన్ల నుంచి అనూహ్య స్పందన
పెగాసస్పై వివరణ ఇవ్వాలని సూచన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 15న జాతినుద్దేశించి ఇవ్వనున్న సందేశంపై పౌరుల నుంచి సూచనల్ని ఆహ్వానించారు. ‘ప్రధాని చేయనున్న ప్రసంగానికి మీ దగ్గరున్న...
రైతు ఉద్యమానికి ఏడు మాసాలు
కేంద్రం తీసుకు వచ్చిన మూడు కొత్త వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలకు నిరసనగా దేశ రాజధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమం ఏడు మాసాలు పూర్తి చేసుకొని ఎనిమిదో నెలలో అడుగు పెట్టింది. ఢిల్లీ...
కదం తొక్కిన రైతులపై పోలీసుల జలఫిరంగులు
బారికేడ్లను దాటుకుని ముందుకు సాగిన రైతులు
ఏడు నెలల ఆందోళనకు గుర్తుగా అధికారులకు మెమోరాండం సమర్పణ
చండీగడ్ : కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు శనివారం...
ఉద్యమం ఆపండి.. చర్చలకు రండి
రైతులకు వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి
8వ నెలలోకి చేరిన నిరసనల ప్రక్రియ
11 దఫాల చర్చలైనా ప్రతిష్టంభనే
న్యూఢిల్లీ : ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, రైతులు తమ ఉద్యమాన్ని ఇకనైనా నిలిపివేయాలని కేంద్ర వ్యవసాయ...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...