Home Search
కస్టమర్లు - search results
If you're not happy with the results, please do another search
‘చికోటి’ని నాలుగవ రోజు ప్రశ్నించిన ఇడి
లీగల్గా క్యాసినో నిర్వహించాను: చికోటి ప్రవీణ్
రాజకీయ, సినీ తారలతో పరిచయాలున్నాయి
హైదరాబాద్: క్యాసినో కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై నిందితుడు చికోటి ప్రవీణ్ను ఇడి ( నాలుగో రోజు) శుక్రవారం నాడు విచారించారు. ఈక్రమంలో...
‘సాహితీ’ ముంచింది
ప్లాట్ల పేరిట మోసం చేశారంటూ
కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా
మూడేళ్ల క్రితం వెంచర్ ప్లాట్లకు డబ్బులు కట్టిన
బాధితులు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని ఆరోపణ
రూ.300 కోట్లమేర మోసం జరిగిందని ఆగ్రహం
మన...
చీకోటి ఫాంహౌస్లో మాట్లాడే చిలుకలు
మినీ జూను మించిన తోట అటవీశాఖ అధికారుల దాడుల్లో
కనిపించిన వివిధ దేశాల జంతు జాతులు పురాతన రథం, ఇత్తడి
సింహాలు, అరుదైన కళాకృతులు చీకోటి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
విజిలెన్స్, అటవీ,...
‘ఛీ’కోటి కోణాలు!
‘చీకోటి’ చీకటి రాజ్యం
మనీలాండరింగ్పై ఇడి నోటీసులు
సోమవారం హాజరుకావాలని ఆదేశాలు
ప్రజా ప్రతినిధులతో సంబంధాలపై ఆరా..!
సినీ నటులతో ప్రమోషన్ వీడియోలపై విచారణ
ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖలు
మనతెలంగాణ/హైదరాబాద్: విదేశాలలో క్యాసినో నిర్వహిస్తూ మనీలాండరింగ్కు...
‘క్యాసినో’ నెట్వర్క్పై ఇడి దాడులు
ఏజెంట్లు చీకోటి ప్రవీణ్,
మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో
సోదాలు కీలక పత్రాలతో పాటు
కంప్యూటర్లు, ల్యాప్టాప్లు
స్వాధీనం ఫెమా నిబంధనలు
ఉల్లంఘించి మనీ ల్యాండరింగ్
సంపన్నుల పిల్లలే వీరి టార్గెట్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై...
ఏటిఎం నుంచి నగదు తీసుకునే ప్రక్రియలో మార్పు
ఎస్ బిఐ కస్టమర్లు ఇకపై రూ. 10వేలపైన డబ్బు విత్ డ్రా ట్రాన్సాక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే ఓటిపి తప్పనిసరి.
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోసపూరిత ఎటిఎం లావాదేవీల నుండి తన...
‘వత్తే’శారు!
ఒక్కొక్కరి నుంచి రూ. 1.70లక్షల డిపాజిట్
సంస్థ యజమాని ఇంటి ఎదుట బాధితుల ఆందోళన
మనతెలంగాణ/హైదరాబాద్(-బోడుప్పల్): నగర శివారు బోడుప్పల్ కేంద్రంగా వత్తుల తయారీ పేరిట ఎబిజి సంస్థ దాదాపు వెయ్యి మంది నుంచి డిపాజిట్ల...
ప్రీమియం మొబైల్ ఇఎస్ యాంప్లిఫైయర్ ను విడుదల చేసిన సోనియా ఇండియా
న్యూ ఢిల్లీ: సోనియా ఇండియా ఈరోజు తన ప్రీమియం మొబైల్ ES కార్ యాంప్లిఫైయర్ లైన్-అప్, XM-5ES, XM-4ES ఇంకా XM-1ESలకు సరికొత్త జోడింపులను ప్రకటించింది. హై-క్వాలిటీ సౌండ్ ఇంకా సీమ్లెస్ వినియోగంతో,...
‘ఆదిత్య బిర్లా ఎస్బీఐ కార్డ్” లాంచ్ చేసిన ఎస్బీఐ కార్డ్
న్యూఢిల్లీ: భారతదేశంలో కేవలం క్రెడిట్ కార్డులు మాత్రమే జారీచేసే అతిపెద్ద సంస్థ ఎస్బీఐ కార్డ్, ఆదిత్యా బిర్లా కెపిటల్ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ (ABFL)తో వ్యూహాత్మక...
దేశవ్యాప్తంగా ఎస్బిఐ సేవలకు అంతరాయం
కస్టమర్లకు ఇబ్బందులు
వెల్లువెత్తిన ఫిర్యాదులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సేవలకు అంతరాయం ఏర్పడిం ది. ఆన్లైన్ లావాదేవీలు, ఇతర సమస్యలతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఎస్బిఐ యోనో యాప్ తెరిచేందుకు...
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం..
ముంబై: బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ రుణ విభాగం, భారతదేశ అతిపెద్ద, అత్యంతగా వైవిధ్యీకృతమైన ఎన్ బిఎఫ్ సి కంపెనీ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిఎఫ్ఎల్), తన మర్చంట్ నెట్ వర్క్ కోసం...
ఆస్ట్రల్ పైప్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్..
హైదరాబాద్: బిల్డింగ్ మెటీరియల్స్ను అందించే అగ్రగామి కంపెనీలలో ఒకటైన ఆస్ట్రల్ లిమిటెడ్ అల్లు అర్జున్తో జత కట్టి, తమ పైపులు, వాటర్ ట్యాంక్ వ్యాపారాల కొరకు ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది....
వడ్డీ రేటు 0.50% పెంపు
4.90 శాతానికి పెరిగిన రెపో రేటు
రేటు పెంపు ఐదు వారాల్లో రెండోసారి
ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగానే నిర్ణయం
యుపిఐతో క్రెడిట్ కార్డ్ల అనుసంధానానికి అనుమతి
వెల్లడించిన ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై : ద్రవ్యోల్బణం పెరుగుదల...
ఉత్పాదకతే విద్యా లక్ష్యం
మేధో గుణాలే ఉత్పాదకతా సామర్థ్యానికి మౌలికంగా దోహదం చేస్తాయి. ప్రస్తుత యువతలో స్వీయ -క్రమశిక్షణ, నేర్చుకోవడం పట్ల ప్రేమ, సమాజంపై భక్తి వంటి లక్షణాల పట్ల గౌరవం కొరవడిన నేపథ్యంలో మేధో గుణాలను...
టకీలా పబ్పై టాస్క్ఫోర్స్ దాడులు.. 18 మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పబ్బుల్లో గబ్బ పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అర్ధరాత్రి అయిన పబ్బులు నడుస్తూనే ఉన్నాయి. రామ్ గోపాల్ పేట టకీలా పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు...
స్పైస్జెట్పై రాన్సమ్వేర్ ఎటాక్… వందలాది విమానాలు ఆలస్యం
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థపై స్పైస్జెట్ పై రాన్సమ్వేర్ (ఒక రకమైన మాల్వేర్ ) దాడి జరిగింది. రాన్సమ్ వేర్ అనేది ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగించే ఒక రకమైన మాల్వేర్....
దేశంలో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో మెర్సిడెజ్ బెంజ్, ఆడి, బిఎండబ్ల్యు సంస్థలు ఉత్పత్తి చేస్తున్న లగ్జీ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోందని ఆయా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఆయా కార్లను బుక్ చేసుకున్న...
వడ్డీ రేట్లను పెంచిన ఎస్బిఐ
న్యూఢిల్లీ : ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అన్ని టర్మ్ రుణాలపై వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. దీంతో మూడు నెలల వరకు రుణ రేటు (ఎంసిఎల్ఆర్) మార్జినల్ కాస్ట్ 6.65...
నెక్ట్స్ జెన్ మారుతి సుజుకీ ఎర్టిగా బుకింగ్స్ ఓపెన్
కస్టమర్లు రూ. 11,000తో ప్రీబుక్ చేసుకోవచ్చు
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ గురువారం నెక్ట్స్ జెన్ ఎర్టిగా ఎంపివి బుకింగ్లు ఆరంభమైనట్లు ప్రకటించింది. కస్టమర్లు రూ. 11,000తో ప్రీబుక్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఎర్టిగాలో అనేక ఆకర్షణీయ...
హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్
ముగ్గురు కస్టమర్లు పోలీసుల అదుపులో
హైదరాబాద్: హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురు నిందితులు, ముగ్గురు కస్టమర్లను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 480 గ్రాముల 66 బాటిళ్ల,...