Tuesday, April 23, 2024
Home Search

గణపతి - search results

If you're not happy with the results, please do another search

అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

సిటిబ్యూరోః అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...సోమాజిగూడలోని శీయమాన్షన్ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు...
Rs 5 lakh ex-gratia should be paid to the families of the flood victims

వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

మణిపూర్ మరణహోమాలపై ప్రధాని మోడీ నోరు విప్పాలి గజ్వేల్ తరహాలోనే ఇంటింటికి బంధు ప్రకటించాలి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు...
Power is possible for the poor only with BSP

బిఎస్పీతోనే పేదలకు అధికారం సాధ్యం

కాంగ్రెస్ పార్టీ సీతానగర్ ఎంపీటీసీ పార్టీలో చేరిక : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్ : సమాజంలోని పేద వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే బిఎస్పీ అధికారంలోకి రావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్...

రాజకీయ ఒత్తిళ్లతోనే టీచర్లను సస్పెండ్ చేయడం సరికాదు

హైదరాబాద్ ః రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి క్షేత్రస్థాయిలో విచారణ జరిపకుండానే జిల్లా కలెక్టర్ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం అన్యాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం...

యాదాద్రి సన్నిధిలో వైద్యకళాశాలకు త్వరలో శంకుస్థాపన

యాదాద్రి:తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీన రసింహస్వామి సన్నిధిలో మంజూరైన వైద్యకళాశాల ని ర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియేట్‌లోని కాన్ఫరెన్ ్స హాల్‌లో ఆరోగ్యశాఖ మంత్రి...
Control room should be set up in every circle

ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి

ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావు హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్‌పిడిసిఎల్ (నార్తర్న్ పవర్ డిస్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ) సిఎండి ఎ.గోపాలరావు ఆదేశించారు....

శ్రీశైలం వెళ్లే భక్తులకు టిఎస్ ఆర్‌టిసి టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ ఆర్‌టిసి ) ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జెబిఎస్ నుంచి...

అంజయ్యనగర్ స్మశాన వాటికలోని డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా

కొండాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీకి మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్...
Focus should be on the collection of electricity dues

విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలి: అధికారులకు టిఎస్ ఎన్‌పిడిసిఎల్ ఆదేశం

హైదరాబాద్ : విద్యుత్ బకాయిలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి బిల్లింగ్ వసూళ్లు జరిగేలా చూడాలని టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ మీటర్లను తనిఖీలు చేసి...
Harish Rao review with Health Officials

వారంలోగా ప్రొఫెసర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు. కౌన్సిలింగ్‌ను...
Regularization of Panchayat Secretaries

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

ప్రొబేషన్ పీరియడ్‌లో పనితీరుపై పరిశీలన నిర్దేశించిన లక్షాల్లో మూడింట రెండొంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్ విఆర్‌ఎల సర్దుబాటుకు మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ఉపసంఘం అభిప్రాయాల సేకరణకు వారితో నేటి నుంచి చర్చలు సచివాలయంలో...

పన్నెండు నెలల వేతనం మంజూరుపై హర్షం

తానూర్ : గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు పన్నెండు నెలల వేతనం మంజూరు చేయడం పై తానూర్ ఆశ్రమ పాఠశాల సిఆర్‌టిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి...

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

వేడుకల్లో ఎమ్మెల్యే రసమయి బెజ్జంకి: గురుపౌర్ణమి సందర్భం గా మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిష న్ పాల్గొని...

ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన నిర్మాణ అంశంపై సోమవారం ఆస్పత్రి...

ఘనంగా శ్రీసాయిసత్య వ్రతాలు

ఖమ్మం : ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ శ్రీవరప్రదాత షిర్డిసాయి మందిరంలో నిర్వహిస్తున్న 13వ వార్షికోత్సవ గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆదివారం శ్రీసాయిసత్య వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది దంపతులు...

గోల్డ్ షాప్ రాబరీ కేసులో మరో నలుగురు నిందితుల అరెస్టు

సిటిబ్యూరోః పాట్‌మార్కెట్‌లోని జూవెల్లరీ షాపు దోపిడీ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు....

ఖమ్మంలో సాయి దీక్షాపరుల ఊరేగింపు

ఖమ్మం : నగరంలోని గాంధీచౌక్ శ్రీవరప్రదాత షిర్డిసాయి బాబా మందిరంలో నిర్వహిస్తున్న 13వ వార్షికోత్సవ గురుపౌర్ణమి వేడుకలలో బాగంగా గురువారం తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో వివిధ రకాల పూలతో దీక్షాపరులు ఊరేగింపు...
Look for Electricity Interruption not to be occured: Gopal Rao

విద్యుత్ అంతరాయాలు కలగకుండా చూడాలి: ఎన్‌డిసిఎల్ సిఎండి గోపాలరావు

హైదరాబాద్ : గిరి వికాసం లో దరఖాస్తు చేసుకున్న సర్వీసులను వెంటనే మంజూరు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్( ఎన్‌పిడిసిఎల్ ) సిఎండి అన్నమనేని గోపాల్ అధికారులను...

దత్తత గ్రామాలలోని పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

హన్మకొండ: దత్తత గ్రామాల విద్యుత్ పనులపై, పారామీటర్లతో పాటు అన్ని పనులను పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు అన్నా రు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్...

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ

మెదక్ రూరల్: హవేళిఘనపూర్ మండల కేంద్రంలో తన నియోజకవర్గ అభివృద్ధి (సిడిపి)నుంచి మంజూరైన రూ. 10లక్షల సిసి రోడ్డు పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని...

Latest News