Home Search
గ్రామాలు అభివృద్ధి - search results
If you're not happy with the results, please do another search
మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం: ఎర్రబెల్లి
భద్రాద్రి కొత్తగూడెం: పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును...
మణిపూర్ ఎందుకు మండుతోంది?
మణిపూర్ మండుతోంది. అయితే అగ్గిరాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు ? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డ్ తెగ...
స్వచ్ఛత క్రానికల్స్లో సిద్ధిపేటకు చోటు
హైదరాబాద్ : జాతీయ స్వచ్ఛత క్రానికల్స్లో రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామాల విజయ గాథలు ప్రచురితమయ్యాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం...
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవాబుపేట: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. సోమవారం మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో ఆయన...
బిజెపి, కాంగ్రెస్ పాలకులు అవినీతిలో చక్రవర్తులు
సూర్యాపేట : బిజెపి, కాంగ్రెస్ పాలకులు అవినీతిలో చక్రవర్తులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...
బిజెపి,కాంగ్రెస్ పాలకులు అవినీతిలో చక్రవర్తులు: జగదీష్రెడ్డి
సూర్యాపేట: బిజెపి, కాంగ్రెస్ పాలకులు అవినీతిలో చక్రవర్తులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
గ్రామాల్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రభుత్వం కృషి
నల్లగొండ: గ్రామాల్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు...
1.51 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ : ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 4,05,601 ఎకరాలకు చెందిన 1.51 లక్షల మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం...
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ గ్రామల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం...
పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్
కోదాడ : బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని కోదాడ ఎమెల్యే...
గ్రామాల అభివృద్ధే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
నల్లగొండ: గ్రామాల అభివృద్ధే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ మండలంలోని బొల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బొల్లేపల్లి గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల కింద 20...
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేయడమే ప్రభుత్వ ధ్యేయం అని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లి ంగయ్య అన్నారు. రామన్నపేట మండలంలోని నీర్మెముల గ్రామంలో రూ.50లక్షల అభివృద్ధి...
హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలి
నల్గొండ : నల్లగొండ జిల్లాలో 100 శాతం 9వ విడత హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ నుండి ఎంపీడీవోలు,...
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కొల్లాపూర్ ః బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన దేశావత్ బాలునాయక్, దేశావత్ నాను నాయక్, కొడావత్ లక్ష్మణ్, కేతావత్ శక్రుబాలు,...
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచడమే లక్షం
హసన్పర్తి: సిఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేయడమే లక్షంగా కృషి చేస్తు న్నామని బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే...
శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
లింగాల : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించకుండా పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా పనిచేస్తుందని నాగర్కర్నూల్ జిల్లా ఎస్పి మనోహర్ అన్నారు....
బిఆర్ఎస్తోనే అభివృద్ది సాధ్యం
చిన్నచింతకుంట: బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్తోనే గ్రామాలు అభివృద్ధ్ది చెందుతున్నాయని జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని లాల్కోట గ్రామంలో రూ. 20లక్షలతో నిర్మించనున్నప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంకు...
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని మన్నేవారి పంపు గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్...
కుమ్మక్కు రాజకీయాలు.. ముమ్మాటికీ మీవే
హైదరాబాద్: బిజెపి, టిఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో తీవ్రంగా స్పందించారు. కమ్మక్కు రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైన...
బిఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదు
మరిపెడ: సిఎం కెసిఆర్ను, బిఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని, ఖచ్చితంగా నూటికి నూరు శాతం మళ్లీ కెసిఆరే సిఎం, నేనే ఎమ్మెల్యే అని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్...