Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
పెట్రోల్ పోసుకుని మహిళ మృతి
సూర్యాపేట:పెట్రోల్ పోసుకొని మహిళ మృతి చెందిన సంఘటన మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా మ ంగపేట మండలం కత్తిగూడెం...
చెన్నై శివారులో ఎన్కౌంటర్.. ఇద్దరు క్రిమినల్స్ మృతి
చెన్నై శివారులోని గుడువాంచెరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు క్రిమినల్స్ మరణించారు. ఇన్స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సూర్యాపేట:రోడ్డు ప్రమాదంలో ఒకవ్యక్తి మృతి చెందగా, మరొ వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మల్లన్న నగర్కు చెందిన పోలంపల్లి రాము అనేవ్యక్తి...
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
ఖానాపురం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మద్దెల సూర్యనారాయణ మంగళవారం ఉదయం గుండెపోటు రాగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ సిపి ఆదేశాల...
దొంగ దాడిలో ఐఎఎఫ్ అధికారిణి మృతి
ఛండీగఢ్: దొంగ దాడిలో మహిళ ఐఎఎఫ్ అధికారిణి మృతి చెందిన సంఘటన పంజాబ్ రాష్ట్రం పఠాన్కోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐఎఎఫ్ అధికారిణి అర్షితా జైస్వాల్ తన ఇంట్లో ఒంటరిగా...
కామారెడ్డిలో విషాదం.. పాము కాటుతో తండ్రి, కొడుకు మృతి
కామారెడ్డి: జిల్లా రాజంపేట్ మండలంలోని శేర్ శంకర్ తాండ గ్రామంలో తండ్రికొడుకులు మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తండ్రి ముద్రిచ రవి(40) అతని...
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
థానే (మహారాష్ట్ర) : థానే జిల్లా పడ్ఘా ఏరియాలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జీపుకు ట్రక్కు ఢీకొని జీపులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. జీపులో విద్యార్థులతోపాటు మరికొందరు ఉన్నారు....
పాము కాటుకు మహిళ మృతి
చింతలమానేపల్లి: పాముకాటుకు మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ ఈకులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని హేటిగూడకు చెందిన లోడెల్లి లలిత (53) అదివారం...
విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. అనాథలుగా మారిన పిల్లలు
మంచిర్యాలః జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పక్కింటి వాళ్లతో గొడవ...
నేపాల్ ప్రధాని భార్య సీత మృతి
ఖాట్మాండూ : నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ భార్య సీతా బుధవారం మృతి చెందారు. 69 సంవత్సరాల సీతా చాలా కాలంగా అరుదైన నరాల బలహీనలత జబ్బుతో బాధపడుతున్నారు. స్థానిక...
పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య ఘర్షణ.. యువకుడి మృతి
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. సోమవారం అర్థరాత్రి ఓ స్మశాన వాటికలో గంజాయి బ్యాచ్ మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు....
జిమ్కి వెళ్లి వచ్చి యువకుడి మృతి
ఖమ్మం : ఖమ్మం నగరంలో 48 గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు రెండో కుమారుడైన మానుకొండ శ్రీధర్ రోజూ వారిగా...
ఢిల్లీలో భారీ వర్షాలు… ఆటోపై చెట్టు పడడంతో డ్రైవర్ మృతి….
ఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. వర్షాలు ధాటికి ఆటోపై చెట్టు పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది....
రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతి
చేగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్స్టేషన్ పరిధిలోని రామంతపురం జాతీయ రహదారి 44పై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శి వ్వంపేట...
పురుగుల మందు తాగి ఒకరి మృతి
నల్లబెల్లి: పురుగుల మందు తాగి ఒకరు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాయిపల్లి గ్రామానికి చెందిన రాధారపు నవీన్కుమార్(27) ఆరు నెలల...
రోడ్డు ప్రమాదంలో ఆర్టీఓ అధికారి మృతి
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో టిప్పర్ లారీ కారును ఢీకొనడంతో రోడ్డు రవాణా అధికారి సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆర్టీఓ అధికారి (ఆర్టీఓ) శివప్రసాద్ మృతి చెందినట్లు...
ఆటోరిక్షాకు కారు ఢీకొని ఆరుగురు మృతి
ఆగ్రా : ఆటోరిక్షాకు స్పీడుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖేరగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి 10.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీస్లు చెప్పారు....
గూడ్స్రైలు కిందపడి వ్యక్తి మృతి
జమ్మికుంట: జమ్మికుంట రైల్వేస్టేషన్ ఆగిఉన్న గూడ్స్ రైలుకిందపడి సముద్రాల రాజేష్(41)అనే వ్యక్తి మృతిచెందనట్లు రామ గుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి...
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థుల మృతి
హైదరాబాద్:: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు విద్యార్థినీలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పో లీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం ఫిగ్లిపుర్ గ్రామ...
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థుల మృతి
అబ్దుల్లా పూర్మెట్/ బోడుప్పల్: గుర్తు తెలియని వా హనం ఢీకొని ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పో లీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం.....