Friday, April 26, 2024
Home Search

చైనా - search results

If you're not happy with the results, please do another search
Sedition case against Sanjay Raut

దమ్ముంటే చైనాపై సర్జికల్ దాడి చేయాలి: సంజయ్ రౌత్

హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తమ భూభాగంగా పేర్కొనడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)నేత సంజయ్ రౌత్ మోడీ సర్కార్‌పై మండిపడ్డారు. లడఖ్‌పై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, కేంద్రంలోని మోడీ సర్కార్‌కు దమ్ము, ధైర్యం...

మోడీకి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ జరపాలి: రౌత్

ఇముంబై:చైనా దురాక్రమణకు సంబంధించి కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ లడఖ్‌లో చెప్పిందే నిజమైందని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని, అక్సయ్ చిన్ ప్రాంతాన్ని తన...

చైనా భూభాగంగా అరుణాచల్ ప్రదేశ్: తాజా మ్యాప్ విడుదల

బీజింగ్: చైనా ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్‌లో భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, వివాదాస్పద అక్సయ్ చిన్ ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా...

ద్వారాలు తెరిచిన చైనా

తైపీ : చైనాకు వచ్చే ప్రయాణికులు ఇక కొవిడ్ లేదని తెలిపే పత్రం చూపెట్టాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆంక్షలను సడలించారు. దేశంలోకి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇది మైలురాయి అవుతుందని...
It is not right for Modi to surrender to China!

మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !

సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్...

భారత భూభాగాన్ని చైనా లాక్కుందన్నది సుస్పష్టం

లద్ధాఖ్: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ లక్షంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న విషయం...

మోడీ,జిన్‌పింగ్ భేటీపై చైనా వింత వాదన

న్యూఢిల్లీ: భారత్ అభ్యర్థన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన దానిలో వాస్తవం లేదని, వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల...

లద్ధాఖీల పచ్చిక భూములు చైనా కబ్జా: రాహుల్ ఆవేదన

లేహ్ : అత్యంత కీలకమైన లద్ధాఖ్ భూభాగంపై ప్రధాని మోడీ చెప్పేవని అబద్ధాలే అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ప్రాంతంలో ఒక్క అంగుళం భూమి కూడా చైనాపరం కాలేదని...
Parliament security breach

చైనాతో చర్చల్లో సుహృద్భావం

భారత చైనా సైనికాధికారుల మధ్య 19వ భేటీ ఈ నెల 13, 14 తేదీల్లో మన దేశం వైపు గల చుషుల్ మోల్డో సరిహద్దు సమావేశ కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాలు రెండు...

భారత్ చైనా మధ్య 19 వ దఫా చర్చలు

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆగస్టు 13,14 తేదీల్లో కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు చుసుల్‌మాల్దో సరిహద్దులో జరిగాయి. వాస్తవాధీన రేఖ వద్ద అనేక అంశాల్లో ఇరు...
Attack on convoy of Chinese engineers in Pakistan Balochistan

పాక్ బలూచిస్థాన్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై సాయుధ తిరుగుబాటుదారులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....

పాక్, చైనాకు కౌంటర్..సరిహద్దులకు మిగ్ 29

శ్రీనగర్ : పాకిస్థాన్ , చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ లోని వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద అధునాతన మిగ్ 29...

కాంగ్రెస్ చైనా న్యూస్‌ క్లిక్ అక్రమ సంబంధాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ చైనా ఇతర జాతి వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అయిందని, న్యూయార్క్‌టైమ్స్ వార్తాకథనంలో ఈ విషయం వెల్లడించారని బిజెపి విమర్శించింది. చైనా, ఇక్కడి కాంగ్రెస్, భారతీయ న్యూస్ వెబ్‌సైట్...

చైనా తైవాన్ మాల్‌కు ఇక చెక్..

న్యూఢిల్లీ : దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్‌ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. పర్సనల్ కంప్యూటర్ల వంటివాటిపై ఈ...
China Communist Party tries to rewrite Bible

చైనా బైబిల్‌ను తిరగరాయిస్తున్నదా?

మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ(సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై...
China will always stand firmly with Pakistan

పాకిస్థాన్‌కు నిత్యం చైనా అండదండలు : బీజింగ్

బీజింగ్ : చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి ) ప్రాజెక్టులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ వెంచర్ ఉభయ దేశాల మధ్య పెనవేసుకున్న గాఢమైన స్నేహానికి ప్రతీక అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్...
Violence in Manipur

మణిపూర్ ఘర్షణల వెనుక చైనా పాత్ర

న్యూఢిల్లీ : మణిపూర్ ఘర్షణలు, విధ్వంసకాండ వెనుక విదేశీ పాత్ర , ప్రత్యేకించి చైనా సాయం ఉండటానికి వీలుందని భారత సైనిక మాజీ ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరావానే తెలిపారు. మణిపూర్‌లో ఇప్పుడు...
Congress

చైనాతో మోడీ చర్చల సంగతి తేల్చాలి: కాంగ్రెస్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ చైనాతో రాజీపడ్డారా? లాలూచీకి దిగారా? తేలాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. చైనా అధినేత జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ ఏం మాట్లాడారనేది జాతికి తెలియాల్సి ఉందన్నారు. సరిహద్దు...

మోడీ బైడెన్ మధ్యలో చైనాయన..

వాషింగ్టన్ : ఇటీవల ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మధ్య ఓవల్ అధికార కార్యాలయంలో చైనాపైనే ఎక్కువగా చర్చలు జరిపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఇప్పుడు తెలిపాయి. గత...

పాకిస్థాన్‌కు చైనా రుణ రీషెడ్యూల్

ఇస్లామాబాద్ : చైనా తన మిత్రదేశం పాకిస్థాన్ పట్ల మరో మారు ఔదార్యం చాటుకుంది.రెండు బిలియన్ డాలర్ల మేర ఉన్న పాకిస్థాన్ రుణ చెల్లింపులను రీషెడ్యూల్ చేసేందుకు అంగీకరించింది. రెండేళ్ల పాటు ఈ...

Latest News