Thursday, March 28, 2024
Home Search

డాలర్‌ - search results

If you're not happy with the results, please do another search

పెట్రో ‘శతకం’

  దేశం ఏమైపోయినా, ఎంతటి దారిద్య్రంలో కూరుకుపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నా, అకాల కొవిడ్ మరణాలతో ఎంతగా కన్నీటి కుండ అయి పోయినా క్రమం తప్పకుండా విరుచుకుపడుతున్న పెట్రో ధరల పెంపు శుక్రవారం నాడు...

మళ్లీ పెట్రో బాదుడు

  దేశంలో కరోనాతో పోటీ పడుతూ పెట్రోల్, డీజెల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అసాధారణ స్థాయి మరణాల పరంపరతో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ కోరలకు చిక్కి విలవిలలాడుతున్న ప్రజల మీద జాలితోనైనా వీటి ధరలు...
Gold stolen in SR Nagar Police limits

కనకం కలకలం

  రూ.47 వేలకు చేరువలో పసిడి న్యూఢిల్లీ : బంగారం ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.47,000 మార్క్‌కు చేరుకుంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. బులియన్...
Biden Harris now focuses on major national issues

ఇల్లు చక్కబెట్టే పనిలో బైడెన్ తోడుగా హారిస్

  వైరస్ డాలర్‌లపై తక్షణ దృష్టి వాషింగ్టన్ : ఎన్నికల ప్రచారం ఓట్ల సమీకరణ తరువాత విజయం దాదాపు ఖాయం చేసుకున్న బైడెన్ హారిస్ ఇప్పుడు ప్రధాన జాతీయ అంశాలపై దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో...

వీసాలపై ట్రంప్ నిషేధం

  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మితిమించిన జాతీయవాద ఉన్మాదాన్ని ప్రదర్శించడం అధికం చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ అన్న తన ప్రకటిత సిద్ధాంతాన్ని మరింతగా అమల్లోకి...
Stock-market

మార్కెట్లకు జోష్

బ్యాంక్ స్టాక్స్ అండతో దూసుకెళ్లిన సూచీలు 996 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 14 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం బ్యాంకింగ్, ఫైనాన్స్...

రెండు రోజుల నష్టాలకు బ్రేక్

  232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై: రెండు రోజుల స్టాక్‌మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24...

ఆర్థికవేత్తల నోట.. కెసిఆర్ మాట

  హెలికాప్టర్ మనీపై విస్తృత చర్చ 20 రోజుల కిందే ప్రధానికి సూచించిన సిఎం కెసిఆర్ దేశ జిడిపిలో 5 శాతం నిధులు తీసుకురావాలని లేఖ శాస్త్రీయంగా పంపిణీ చేపడితే మేలని సూచనలు ప్రస్తుతం కొవిడ్ 19 నుంచి ఉపశమనం...

దిగొస్తున్న పసిడి ధర

ముంబై: బంగారం ధరలు దిగువకు చేరుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్‌మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధర...

బంగారం ధర పైపైకి

  మళ్లీ బంగారం ధర పెరుగుతోంది. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,050. ఇక...
Sensex

సెన్సెక్స్ లాభాల జోరు

635 పాయింట్లు జంప్ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం విజృంభించాయి. సెన్సెక్స్ 634.61 పాయింట్లు పెరిగి 41,452.35 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 41,482.12కు...

ధర పండిన పసిడి

  ఒక్కరోజే రూ.752 రూ.40 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడడం వంటి కారణాలతో బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే...

Latest News