Friday, April 19, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Anil Kumar

తెలంగాణలో 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పెద్దయెత్తున జరుగుతున్నాయని తెలంగాణ పౌరసరఫరాలశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6832 కొనుగోలు...

యాసంగి ధాన్యం కొనుగోలుపై సిఎస్ సమీక్ష

రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు. ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
Increased priority for maternal care

మాతాశిశు సంరక్షణకు పెరిగిన ప్రాధాన్యం

గర్భిణులు,బాలింతల్లో రక్తహీనత నివారణకు చర్యలు తొమ్మిది జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కెసిఆర్ న్యూటిషన్ కిట్   మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర...
Minister Harish Rao had teleconference with representatives

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి

జిల్లా వ్యాప్తంగా 412 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు .. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చొరవ చూపాలి .. చివరి గింజ కొనే వరకు రైతుల కు అందుబాటులో ఉండాలి.. నాడు ఉద్యమం లో..నేడు అభివృద్ధి లో...
60 lakh tonnes of grain procurement

60లక్షల టన్నుల ధాన్యం సేకరణ

ఎఫ్‌సిఐకి ప్రతి నెల 9లక్షల టన్నుల బియ్యం యాసంగిలో తెలంగాణలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులకు సహకరించాలి నూకలు అధికంగా ఉండేటప్పటికీ సిఎం కెసిఆర్ ఆదేశాలతో అదనపు భారాన్ని భరించి ధాన్యాన్ని...
Government arrangements for purchase of yasangi grain

ధాన్యం కొనుగోలు ‘రేపటి నుంచే’

పటిష్టంగా ఏర్పాట్లు క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.1960 పక్క రాష్ట్రాల నుంచి వచ్చే గింజ కూడ కొనం రాష్ట్ర సరిహద్దుల్లో 51చెక్‌పోష్టులు మే చివరికి లేదా జూన్ మొదటి వారానికి ధాన్య సేకరణ...
Yasangi grain is purchase by Telangana government

యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది

హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. క్వింటాల్‌కు రూ.1960 చొప్పున ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. ప్రతి...
Central responsibility for purchase of grain

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే రైతు సంఘాల జెఎసి మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం...

ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే

దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
Nirmala

ఉచిత ఆహార ధాన్యం పంపిణీని ప్రశంసించిన నిర్మలా సీతారామన్

ప్రభుత్వ ఉచిత ఆహారధాన్యాల కార్యక్రమం కారణంగా 2020లో భారతదేశంలో తీవ్ర పేదరికం కేవలం 10 బేసిస్ పాయింట్లు మాత్రమే పెరిగి 0.86%కి చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వర్కింగ్ పేపర్ పేర్కొంది. న్యూఢిల్లీ:...

ధాన్యం.. దండయాత్ర

మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం...

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు కసరత్తులు!

బియ్యం ప్రాసెసింగ్ ..మార్కెటింగ్‌పై వ్యూహరచన త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో వరి రైతును యాసంగి ధాన్యం సమస్యనుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయిలో కసరత్తులు చేస్తోంది. తెలంగాణ...
Piyush Goyal

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ధాన్యం సేకరణలో అవకతవకలు: పీయూష్ గోయల్

ఢిల్లీ: ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జివిఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానం ఇచ్చారు....

ఉద్యాన పంటలసాగుకు ప్రాధాన్యం: మంత్రి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ,ఉద్యాన, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీ ఆజాద్ పూర్ మండిని మంత్రి నిరంజన్...
International women's day 2022

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం

మహిళా విశ్వవిద్యాలయం ప్రకటించినందుకు సిఎంకు ధన్యవాదాలు న్యూట్రిషియన్, హైజెనిక్ కిట్స్ ఇవ్వడం చారిత్రాత్మకం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యవతిరాథోడ్ హైదరాబాద్ : మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం...
Priority to the common devotees in Tirumala

తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌: టిటిడి

శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌నాల ధ‌ర‌లు పెంచ‌లేదు - భ‌క్తుల ర‌ద్దీకి అనుగుణంగా రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు- టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అమరావతి: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే సామాన్య భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది...
'Make in India' is priority in defense sector:Modi

రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రాధాన్యం

ప్రధాని మోడీ వెల్లడి న్యూఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాలేదని, ఇప్పుడు అది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం బడ్జెట్ సమర్పణ...

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు పేద ప్రజలు పొందాలి ఉచిత సిటి స్కాన్‌తో ఒక్కొక్కరికి రూ.5 వేల ఆర్థిక భారం తగ్గుతుంది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలోనే రేడియాలజీ హబ్‌ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/...
Minister Gangula Kamalakar

లక్ష్యాన్ని మించి ధాన్యం సేకరణ

6872 కొనుగోళ్ల కేంద్రాలతో 13,690 కోట్ల విలువ గల ధాన్యం సేకరణ 12.78 లక్షల మంది రైతుల వద్ద నుంచి సేకరించాం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం...
Strict arrangements for Sammakka Sarakka Jatara

ఆడ పిల్లలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: సత్యవతి రాథోడ్

హైదరాబాద్: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆడ పిల్లల చదువులు...

Latest News