Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
20 పైసలు పెరిగిన పెట్రోల్ ధర
డీజిల్ ధర 25 పైసల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు సంస్థలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచాయి. లీటర్ పెట్రోల్ ధర 20పైసలు, డీజిల్ ధర 25 పైసలు పెంచాయి. దీంతో, లీటర్...
పెరిగిన డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారంనాడు లీటర్ డీజిల్పై గరిష్ఠంగా 27 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా...
20 పైసలు పెరిగిన డీజిల్ ధర
ముంబయిలో లీటర్కు రూ.96.41
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు డీజిల్ ధరను శుక్రవారం లీటర్కు 20 పైసలు పెంచాయి. దీంతో,లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.88.82, ముంబయిలో రూ.96.41కు చేరింది. పెట్రోల్ ధర యథాతథంగా ఢిల్లీలో...
స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దాదాపు నెల రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి.ఆదివారం లీటర్ పెట్రోల్, డీజిలుపై 20 పైసల వంతున ధరల్లో స్వల్పంగా తగ్గగా.. మంగళవారం పెట్రోలుపై 15...
పెట్రోలు, డీజిల్ ధరల్లో 20 పైసల తగ్గింపు..
న్యూఢిల్లీ: దాదాపు నెల రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివానం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిలుపై 20 పైసల వంతున ధరల్లో స్వల్పంగా ఆదివారం తగ్గాయి. పెట్రోలు ధరలో...
పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్లండి
మీడియాతో బిజెపి నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్ : ఇంధన ధరలపై ప్రశ్నించిన మీడియా మిత్రులతో మధ్యప్రదేశ్కు చెందిన బిజెపి నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్...
ఢిల్లీ, కోల్కతాల్లో రూ.100 దాటిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: ఢిల్లీ, కోల్కతా నగరాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. దేశంలోని మిగతా నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100కుపైగా నమోదవుతోంది. బుధవారం లీటర్ పెట్రోల్ ధర 35 పైసలు,...
“మన్ కీ బాత్”కి బదులుగా “పెట్రోల్ కీ బాత్” చేపట్టాలి
ప్రధాని మోడీకి మమత చురకలు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిన ప్రధాని నరేంద్ర మోడీ "మన్ కీ బాత్"కు బదులుగా "పెట్రోల్, వ్యాక్సిన్ కీ బాత్" నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా...
చెన్నైలోనూ రూ.100 దాటిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం పెట్రోల్ ధరను లీటర్కు 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దాంతో, చెన్నైతోపాటు పంజాబ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. ఢిల్లీ,...
సెంచరీ దాటిన పెట్రోల్ ధర
ప్రస్తుతం రూ. 100.20లకు చేరుకున్న పెట్రోల్
ధరల పెంపు ఆవేదన వ్యక్తం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర సెంచరీ దాటి కొత్త రికార్డు నమోదు...
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్పై అమ్మకం పన్ను ఎత్తేయాలి
కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
బిజెపి పాలిత రాష్ట్రాలపై పెదవి విప్పని మంత్రి
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర...
పెట్రోల్ ధరల పెరుగుదలపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ లో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. గత...
రాష్ట్రంలోని 5 జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్ ధర
హైదరాబాద్: తెలంగాణలోని ఐదు జిల్లాలో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ లో వంద దాటేసింది. పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం...
సెంచరీకి చేరువలో ముంబయిలో లీటర్ పెట్రోల్
ఒకే నెలలో 13 సార్లు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. లీటర్ పెట్రోల్పై 23 పైసలు,...
లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే...
మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: ఒక రోజు విరామం తరువాత మళ్లీ ఆదివారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఈనెలలో ఈ ధరలు పెరగడం ఇది తొమ్మిదోసారి. పెట్రోల్ లీటరుకు 24 పైసలు, డీజిల్ లీటరుకు...
పెట్రోల్ ధరలు పైపైకి..
వారంలో నాలుగో సారి పెంపు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగవరోజు ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 28 పైపలు, డీజిల్పై...
రూ.100 దాటిన పెట్రోల్
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రూ. 101 పైనే
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా నాలుగవ రోజు చమురు ధరలు పెరగడంతో రాజస్థాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 దాటగా మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో సైతం పెటోల్...
18 రోజుల విరామం తర్వాత స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 18 రోజుల విరామం అనంతరం లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్పై 18 పైసల చొప్పున ధరలను పెంచుతున్నట్లు చమురు...
పెట్రోల్ ధరలు తగ్గాలంటే రాష్ట్రాలు పన్నులు తగ్గించాలి: కేంద్రం
న్యూఢిల్లీ: ఇంధనం ధరలు తగ్గడం కోసం మహారాష్ట్రలాంటి రాష్ట్రాల్లో పన్నులను తగ్గించాలని కేంద్ర పెట్రోలియంశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ సూచించారు. పెట్రోల్,డీజిల్పై ముంబయిలో పన్నులు అధికంగా విధిస్తున్నారని, తగ్గించి ఆ నగర ప్రజలకు ఊరట కలిగించాలని...