Tuesday, April 23, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

అయోధ్యలో రామాలయ నిర్మాణం.. ప్రధాని మోడీకి షిండే ప్రశంసలు

థానే : అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేయించి కోట్లాది మంది భారతీయుల కలలను నెరవేర్చిన ఘనత ప్రధాని మోడీ సాధించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రశంసించారు. అయోధ్యకు కాలినడకన 300...

సోనియా 77 వ జన్మదినోత్సవం..ప్రధాని మోడీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ 77 వ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం కాంగ్రెస్ నాయకులు ఖర్గే , ప్రధాని మోడీ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ...

అంబేద్కర్ వర్ధంతి… ప్రధాని మోడీ నివాళి

న్యూఢిల్లీ : సమాజంలో దోపిడీకి, అన్యాయాలకు బలైపోతున్న అట్టడుగువర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ...
Why money heist series when Congress is there

పాత అలవాట్లు త్వరగా పోవు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్షాలు తమపై చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్(పూర్వ ట్విట్టర్) వేదికగా మంగళవారం ప్రధాని స్పందించారు. ఈ ఎన్నికల్లో...

సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచుతాం: ప్రధాని మోడీ

ముంబై : సాయుధ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచుతామని, భారత సంస్కృతికి తగ్గట్టు నౌకాదళంలో ర్యాంకుల పేర్లు మార్చుతున్నామని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర లోని సింధుదుర్గ్‌లో ఏర్పాటైన...

మానవత్వం, టీమ్‌వర్క్‌కు అద్భుత నిదర్శనం.. ప్రధాని మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుపడిన కార్మికులను కాపాడడానికి సహాయక బృందాలు చేసిన కృషిని ప్రధానినరేంద్ర మోడీ అభినందించారు. ‘ఉత్తరకాశిలో మన సోదరులు చేపట్టిన రెస్కూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి...
PM Modi handovering country's wealth to Adani

దేశ సంపదను ప్రధాని మోడీ.. అదానీలకు దోచిపెడుతున్నారు

కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ మనతెలంగాణ/హైదరాబాద్: దేశ సంపదను ప్రధాని మోడీ,  అదానీలకు దోచిపెడుతున్నారని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి అనంతరం...
PM Modi Visit Tirumala Temple

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి టిటిడి ఛైర్మన్, ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మహాద్వారం...
India Crushing Terrorism on 26/11 Mumbai Attacks: PM Modi

అది భారత్‌పై జరిగిన అత్యంత హేయమైన దాడి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : సరిగ్గా 15ఏళ్ల క్రితం ఇదే రోజున భారత్ అత్యంత హేమమైన ఉగ్రదాడిని ఎదుర్కొందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఆ దాడి నుంచి కోలుకుని ధైర్యంగా ఉగ్రవాదాన్ని అణచివేయడం భారత్...

కాంగ్రెస్-కేసీఆర్ ఒక్కటే: ప్రధాని మోడీ

రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. ఎస్పీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ...
PM Modi to Campaign in Telangana

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ

కామారెడ్డి, మహేశ్వరం సభలకు హాజరు హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. నేడు కామారెడ్డి, మహేశ్వరంలో ప్రధాని ప్రచారం...
Mallikarjun kharge comments on PM Modi

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ పగబట్టారు

హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఫలితం దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్, నల్లగొండలో నిర్వహించిన కాంగ్రెస్...
PM Modi to Campaign in Telangana

ప్రధాని మోడీ పర్యటన ఖరారు

మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తూప్రాన్, నిర్మల్, 27న...
Congress Symbol Of Corruption says PM Modi

అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు చిహ్నం కాంగ్రెస్ : ప్రధాని మోడీ

జైపూర్ : అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు కాంగ్రెస్ చిహ్నంగా ఉంటోందని, ఈ మూడు చెడు లక్షణాలే దేశం అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నాయని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. రాజస్థాన్ బారన్ జిల్లాలో ఎన్నికల ప్రచార...

బ్రిక్స్ ప్లస్ సదస్సుకు ప్రధాని మోడీ గైర్హాజరు..

న్యూఢిల్లీ: మంగళవారం జరగనున్న బ్రిక్స్ ప్లస్ వర్చవల్ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరవుతున్నారు. ఈ సదస్సులో ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంపై చర్చించనున్నారు. ప్రధాని తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ...
PM Modi support Team India

క్రికెటర్లను ఓదార్చిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి పాలై దుంఖఃసాగరంలో మునిగిపోయిన టీమిండియా క్రికెటర్లను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓదార్చారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాని క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు....
PM Narendra Modi comments on congress party

మధ్యప్రదేశ్‌లో బీజేపీ సునామీ కూకటివేళ్లతో కాంగ్రెస్‌ను పెకలిస్తుంది : ప్రధాని మోడీ

షాజాపూర్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ సునామీ కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలిస్తుందని, మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీపై అద్భుతమైన మద్దతు ప్రకటిస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ నెల 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా...
Karnataka CM Siddaramaiah Sensational Comments on PM Modi

ప్రధాని మోడీ పచ్చి అబద్దాల కోరు..

కామారెడ్డి: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పనైపోయిందని కామారెడ్డి కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి నాలుగైదు సీట్లు వస్తే అవే చాలా...

ప్రధాని మోడీ దివాళీ స్వదేశీ సందేశం..

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ దివాళీ స్వదేశీ సందేశం వెలువరించారు. త్వరలో జరిగే దీపావళి పండుగను మనమంతా కలిసి దేశీయ ఉత్పత్తుల వాడకం నడుమ నిర్వహించుకుందామని ఆయన బుధవారం పిలుపు నిచ్చారు. స్థానికంగా...

Latest News