Home Search
ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
పాపం పసివారు..
ఖాన్యూనిస్ : గాజాస్ట్రిప్లో అత్యంత దయనీయ మానవీయ ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి ఇప్పుడు రోగులు, ఆశ్రితులు ఇజ్రాయెల్ సైన్యం రంగ ప్రవేశంతో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో నెలలు...
శ్మశానంగా మారిన గాజా అల్ షిఫా ఆస్పత్రి
179 మందిని సామూహికంగా ఖననం చేసిన ఆస్పత్రి అధికారులు
గాజా: ఇజ్రాయెల్ సేనల ధాటికి గాజా విలవిలలాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలోని...
యుద్ధస్థలిగా గాజా ఆసుపత్రి ప్రాంతం
యుద్ధస్థలిగా గాజా ఆసుపత్రి ప్రాంతం
పారిపోతున్న వేలాది మంది, రోగుల సంకటస్థితి
డియిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సేనల దాడి తీవ్రతరం దశలో గాజాస్ట్రిప్లో హృదయవిదారక మానవీయ దారుణ పరిస్థితి నెలకొంది. భూతల దాడులు,...
ప్రతి ఒక్కరికీ టీకా అందజేయలేమా!
వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణ భయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్ -19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు...
గత ఏడాది ఏడు కోట్ల మందికి టీబి
న్యూఢిల్లీ : క్షయ వ్యాధి (టిబి)కి సంబంధించి 2022 సంవత్సరం ప్రమాద ఘంటికను వెలువరించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 7 కోట్ల 50 లక్షల మందికి క్షయవ్యాధి సోకినట్లు నిర్థారణ...
గాజాలో రోజుకు సగటున 160 మంది చిన్నారుల మృతి
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమవుతున్న గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడ రోజుకు సగటున 160మంది చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది....
వారానికి 70 పని గంటలు
ఇన్ఫోసిస్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి యువత భారత్ను తమ సొంత దేశంగా భావించాలని, దేశ ప్రగతి కోసం వారానికి 70 గంటల పాటు శ్రమించాలని ఇటీవల ఒక విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనను...
విశ్వవ్యాప్తం మధుమేహం!
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహ రుగ్మతను అనుభవిస్తున్నారని, ప్రపంచ జనాభాలో దాదాపు 550 మిలియన్ల మంది డయాబెటిస్ వలలో పడ్డట్లు తేలింది. 2030 నాటికి 643 మిలియన్ల వరకు...
ఢిల్లీలో కాలుష్య తీవ్రతరం.. ట్రైనింగ్ సెషన్ను రద్దు చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడో రోజు కూడా వాయుకాలుష్యం అతి తీవ్రస్థాయిలో ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504 కి చేరింది. ఈ సూచీ...
డబ్లూహెచ్వోలో బంగ్లా ప్రధాని కుమార్తె సైమా వాజెద్ కు కీలక పదవి
న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్లూహెచ్వో) లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ కీలక పదవి చేపట్టనున్నారు. డబ్లూహెచ్వో ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజినల్...
దీర్ఘకాలిక కోవిడ్ వీడినా ..వీడని జబ్బులు
న్యూఢిల్లీ : దీర్ఘకాలిక కోవిడ్ సోకి కోలుకున్న వారిలో అత్యధికులకు ఆ తరువాత రకరకాల అనంతర శారీరక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఇవి కేవలం కోవిడ్ సమస్యలే అని , ఇవి కోవిడ్ వచ్చిన...
ఉమ్మడి కార్యాచరణతో ఆసియా శకం
జకార్తా : ప్రస్తుత కాలాన్ని ఆసియా శకంగా మార్చాల్సి ఉందని, ఈ దిశలో ఆసియాన్ ఇండియా సదస్సు నిర్ణాయాత్మక పాత్ర పోషించాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ఇండోనేసియా...
చావుకు దూరం కావాలంటే 4000 అడుగులు నడవాల్సిందే…
రోజూ కేవలం 4000 అడుగులు నడిస్తే ఏ కారణం వల్లనైనా చనిపోయే రిస్కు అంతగా ఉండదని తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా నడక వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. 4000...
జలమండలికి మూడోసారి ఐఎస్ఓ సర్టిఫికెట్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ వాసులకు సురక్షిత తాగునీరును అందిస్తున్న జలమండలికి మరో ఘనత దక్కింది. తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు గాను ఐఎస్ఓ9001:2105 సర్టిఫికెట్ను ముచ్చటగా మూడోసారి అందుకుంది. ఈ...
కృత్రిమ తీపితో క్యాన్సర్ ముప్పు… కూల్ డ్రింక్స్ తాగితే అంతే…
కూల్ డ్రింక్స్ తాగే వాళ్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ ) హెచ్చరిస్తోంది. శీతల పానీయాల్లో వినియోగించే కృత్రిమ తీపి క్యాన్సర్కు కారకమవుతుంది. ఆస్పర్టెమ్ అనే కృత్రిమ తీపిని ప్రపంచంలో అన్ని దేశాల్లో...
భారత్ లోని ఖైదీల్లో క్షయవ్యాధి రిస్కు..
న్యూఢిల్లీ : భారత్ లోని సాధారణ ప్రజలతో పోల్చుకుంటే కారాగారాల్లో మగ్గిపోతున్న ఖైదీల్లో ఐదు రెట్లు ఎక్కువగా క్షయవ్యాధి వ్యాపించి ఉన్నట్టు లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ ప్రపంచ స్థాయి అధ్యయనాన్ని వెల్లడించింది....
జనాలను మింగేస్తున్న ఊబకాయం
ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఊబకాయం ఇప్పుడు దిగువ, మధ్య ఆదాయ దేశాలకు విస్తరిస్తోంది. భారత దేశంలో ఇది తీవ్ర సమస్యగా మారుతోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారత్లో...
ఎఐపై డబ్లుహెచ్ఒ ఆందోళన
ఆసుపత్రి లోపలా, బయటా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. నివారణ చర్యలు కాదు గదా, చికిత్స అందించడానికే తబ్బిబ్బులు పడుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాలలో ఇదే పరిస్థితి వుంది. కరోనా పాండమిక్లో...
వుహాన్ ల్యాబ్పై ఆరోపణలకు చెల్లుచీటీ ?
వాషింగ్టన్ : చైనా లోని వుహాన్ లోగల ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ పుట్టిందని, అలాగే కరోనా వ్యాప్తి వెనుక కుట్ర కోణం కూడా ఉందని అనేక ఆరోపణలు...
భారత్కు చెందిన ఏడు దగ్గుమందు సిరప్లపై నిషేధం
జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గు మందు మరణాల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంది. భారతదేశంలో తయారు చేయబడిన ఏడు దగ్గుమందులను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఓ నివేదిక ప్రకారం అనేక...