Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
మమత కుటుంబ మూలాలపై వివాదాస్పద వ్యాఖ్యలు
బిజెపి ఎంపిపై టిఎంసి మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యంపై బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపి దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి....
అప్రమత్తతే శ్రీరామరక్ష!
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...
రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి పోటీ
రానున్న లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ అభ్యర్థుల పేర్లతో ఐదవ జాబితా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం, మండి (హెచ్పి) నుంచి సినీ నటి కంగనా...
ఇండియా కూటమి చెక్కు చెదరలేదు: జైరామ్ రమేష్
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘పిల్లిమొగ్గ’ వేసినప్పటికీ, టిఎంసి సుప్రీమో మమతా బెనర్జీ బెంగాల్లో పొత్తును కాదన్నప్పటికీ ‘ఇండియా’ కూటమి యథాతథంగా ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆదివారం...
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
ఇండియా కూటమి ఫిల్టర్ కాఫీ లాంటిది
కోల్కత: లోక్సభ ఎనికల ముందు వేగంగా పుంజుకుంటున్న ప్రతిపక్ష ఇండియా కూటమిని ఫిల్టర్ కాఫీగా టిఎంసి సీనియర్ నాయకుడు, అసన్సోల్ ఎంపి శత్రుహ్న సిన్హా అభివర్ణించారు. కాంగ్రెస్ను తక్కువగా అంచనా వేయరాదని, రాజకీయాలలో...
బెంగాల్ కొత్త డిజిపిగా వివేక్ సహాయ్
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త డిజిపిగా వివేక్ సహాయ్ను సోమవారం నియమించిందని అధికార వర్గాలు వెల్లడించాయి.డిజిపి పదవిలో నుంచి రాజీవ్ కుమార్ను ఎన్నికల కమిషన్ (ఇసి) తొలగించిన కొన్ని గంటల తరువాత ఈ...
బిజెపి జేమ్స్బాండ్
కమలం పార్టీకి రూ.6,986కోట్ల విరాళాలు
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం ఇప్పుడు తెలిసిన వివరాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఎక్కువ వాటాలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) అత్యధికంగా రూ.6986.5 కోట్ల...
బిజెపి.. ఎలక్టోరల్ జేమ్స్బాండ్
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఇప్పుడు తెలిసిన వివరాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఎక్కువ వాటాలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) అత్యధికంగా రూ 6986.5 కోట్ల మేర సొమ్మును ఈ...
ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా...
షెడ్యూల్కు వేళాయే..
నేటి మ. 3 గంటలకు లోక్సభ, 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్న ఇసి
కొత్త ఎన్నికల కమిషనర్లు రావడంతో షెడ్యూల్ ప్రకటనలో జాప్యం
న్యూఢిల్లీ : లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు...
శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల
లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం...
సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...
ఎన్ఆర్సితో సిఎఎ అనుసంధానం
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సి)తో అనుసంధానించారని, కొత్త చట్టాన్ని తాను వ్యతిరేకించడానికి అదే కారణం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా...
సొంత తమ్ముడికి మమత కటీఫ్
వారసత్వ రాజకీయాలకు దూరం
హౌరా సీటుపై బాబున్ బెనర్జీ కన్ను
కోల్కత: సొంత తమ్ముడు బాబున్ బెనర్జీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రానున్న లోక్సభ...
సిఎఎ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకం
పశ్చిమ బెంగాల్లో అమలుకు అనుమతించం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన
బరసత్(ప.బెంగాల్): పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర...
గోయల్కు హాట్సాప్: మమత
బిజెపి ఒత్తళ్లకు లొంగకుండా పదవికి రాజీనామా చేసినందుకు గోయల్కు హ్యాట్సాప్ చెప్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో...
42మంది జాబితాతో కాంగ్రెస్కు మమత చురక
ఎంపి సీట్ల సర్దుబాట్లపై టిఎంసితో ఇప్పటికీ చర్చల ప్రక్రియ సాగుతోందని కాంగ్రెస్ చెపుతున్న దశలోనే మమత టిఎంసి జాబితాను వెలువరించింది. మొత్తం 42 స్థానాలకు టిఎంసి అభ్యర్థులను ప్రకటించేసింది. జాతీయ స్థాయిలో బిజెపిని...
టీచర్ నియామకాల కుంభకోణంలో ఇడి సోదాలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లో టీచర్ నియామకాల కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్కతాలోని అనేక ప్రదేశాలతోపాటు పొరుగున ఉన్న ప్రారంతాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఈ కుంభకోణానికి సంబంధించి...
బిజెపిలోకి షమి?
హైదరాబాద్: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి రాజకీయలోకి వస్తున్నట్టు వార్తలు జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో షమి పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేస్తున్నట్టు రాజకీయ...