Home Search
భద్రతా బలగాలు - search results
If you're not happy with the results, please do another search
మావోయిస్టు కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరం: డిజిపి అంజనీ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం కనబరుస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డిజిపి అంజనీ కుమార్...
ఆరని ఈశాన్య మంట
ఇంఫాల్ : మణిపూర్లో పరిస్థితి చేయిదాటి పోతోంది. గురువారం కూడా పలు చోట్ల ఘర్షణలు జరగడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. తీవ్రస్థాయి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాలని, కన్పిస్తే కాల్పుల ఉత్తర్వులు వెలువరించారు. అల్లర్లను...
బారాముల్లాలో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
బారాముల్లా: జమ్ము కశ్మీర్లోని బారాముల్లా జిల్లా వాంగిమ్ పయీన్ క్రీరి ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తనిఖీలు చేస్తున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
డ్రోన్లు, జాగిలాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం
పూంచ్ /జమ్ము : జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ దాడి చేసి ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. డ్రోన్లు, స్నిఫర్...
టీనేజర్ బర్త్డే వేడుకలో కాల్పులు… నలుగురు మృతి
వాషింగ్టన్: దక్షిణ అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ బాలుడు తన 16వ పుట్టిన రోజు వేడుక జరుపుకొంటుండగా కాల్పుల కలకలం జరిగి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారు జామున ఈ...
Encounter: భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోల మృతి
చత్రా: జార్ఖండ్లోని చత్రా జిల్లాలో మావోయిస్టులు, భదత్రా బలగాల మధ్య సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. లాలంగ్ పోలీస్స్టేషన్ ఏరియాలోని చత్రాపాలాము సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి...
ఇద్దరు గ్రామస్థులను హత్య చేసిన మావోయిస్టులు
నారాయణ్పూర్ /సుక్మా : చత్తీస్గఢ్ లోని మావోయిస్టుల ప్రభావిత బస్తర్ డివిజన్లో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు గ్రామస్థులను మావోయిస్టులు హత్య చేశారని అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల్లో ఒకరు మాజీ ఉపసర్పంచ్....
పేలిన ఐఇడి… ఎసిపి మృతి
రాయ్పూర్: మావోయిస్టుల కోసం సాయుధ భద్రతా బలగాలు గాలింపులు చర్యలు జరుపుతుండగా ఐఇడి బాంబు పేలడంతో ఎసిపి దుర్మరణం చెందిన సంఘటన ఛత్తీసగఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
జాతి వ్యతిరేక శక్తులను అణిచివేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ అంతర్గత భద్రతకు మూల స్తంభాలలో సిఐఎస్ఎఫ్ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. హైదరాబాద్లోని హకీంపేట్లో...
తేజస్వి ఢిల్లీ నివాసంలో సోదాలు
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీ నివాసంలో సోదాలు చేపట్టింది. బీహార్లో చోటుచేసుకున్న ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసుకు సంబంధించి కేంద్ర...
ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది పోలీసులు మృతి
కరాచీ : పాకిస్థాన్లోని కల్లోలిత బెలూచిస్థాన్లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో తొమ్మండుగురు పోలీసులు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. బైక్పై వెళ్లుతున్న మానవబాంబు గురిచూసుకుని బెలూచిస్థాన్ కానిస్టేబులరీ దళానికి...
హిడ్మా ఇలాకాలో.. తప్పిన లెక్క!
మావోయిస్టు నేత మోస్ట్ వాంటెడ్ మడివి హిడ్మా మరోమారు భారీ కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వారం రోజులుగా సుక్మా జిల్లా జేగురుకొండ కేంద్రంగా మకాం వేసి రెక్కీ...
పంజాబ్ లో డ్రగ్స్, ఆయుధాల కలకలం
పంజాబ్ : గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాల కలకలం రేపింది. గురుదాస్ పూర్ లో అనుమానాస్పద కదలికలతో భద్రతా దళాలు ప్రత్యేఖ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా చైనా,తుర్కియేలో తయారైన...
కుష్వారాలో చొరబాటుకు యత్నించిన పాక్ ఉగ్రవాది హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుష్వారా లో దేశం లోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతమొందించాయి. కుష్వారా లోని సైడ్ పొరా లో వాస్తవాధీన రేఖ వెంబడి...
హోం మంత్రిత్వశాఖకు రూ 1.96లక్షల కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో అంతర్గత భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చే దిశలో హోం మంత్రిత్వశాఖకు రూ 1.96 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికం కేంద్ర సాయుధ బలగాలైన సిఆర్పిఎఫ్, ఇంటలిజెన్స్ దళాలకు...
రాజధానిపై తిరుగుబాటు.. బ్రెజిల్ ఆర్మీ చీఫ్ తొలగింపు
బ్రసిలియా ( బ్రెజిల్ ) : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు రాజధాని బ్రసిలియాలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ జూలియో సిజర్ డే అరుడాను...
కఠువాలో తిరిగి మొదలైన ‘భారత్ జోడో యాత్ర’
జమ్ము: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది. గట్టి బందోబస్తు మధ్య ఈ యాత్ర మొదలయింది. అంతర్జాతీయ...
ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్మూకశ్మీర్: ఈ నెల 1న జమ్మూకశ్మీర్లోని రాజౌరిలోని దంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో చిన్నారులతో పాటు పలువురు పౌరులు చనిపోయారు. దాడి జరిగినప్పటి నుండి...
పంజాబ్ సిఎం మాన్ ఇంటివద్ద బాంబు కలకలం
చండీఘర్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం వద్ద బాంబుషెల్ లభించడం సోమవారం కలకలం సృష్టించింది. చండీఘర్లోని సిఎం మాన్ నివాసానికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్కాడ్ ఆ ప్రాంతం నుంచి...
ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం..
ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చారు. బుధవారం ఉదయం జమ్మూ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కును చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అపారు. అనంతరం భద్రతా బలగాలు ట్రక్కును...