Home Search
భూకంప - search results
If you're not happy with the results, please do another search
మణిపూర్లో భూకంపం..
ఇంఫాల్: మణిపూర్లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో రిక్టర్ స్కేలుపై...
పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూకంపం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సమాచారం లేదు. వాతావరణ శాఖ కథనం ప్రకారం భూకంపం...
నేపాల్లో భారీ భూకంపం.. లక్నోలో భవనం కూలి ముగ్గురు మృతి
నేపాల్లో భూకంపం..
ఒక్కరి మృతి..పలువురికి గాయాలు
ఉత్తర భారతంలో ప్రకంపనలు
హిందూకుష్ జోన్తో పరిణామాలు
పగుళ్ల ఉత్తరాఖండ్ దగ్గర్లోనే ప్రధాన కేంద్రం
బద్రీనాథ్ సమీపంలో ప్రకంపనల తీవ్రత
మరింత వణికిన జోషిమఠ్ సమీప ప్రాంతాలు
ఖాట్మండూ/నేపాల్: రెక్టర్...
అర్జెంటీనాలో భారీ భూకంపం
అర్జెంటీనా: అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయిందని నేషనల్ సెంటర్...
ఇండోనేషియాలో భారీ భూకంపం..
సుమత్రా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో భూ ప్రకంపనలు సంభించాయని, రిక్టర్ స్కేలుపై 6.0గా భూకంపం తీవ్రత నమోదైందని యూఎస్...
ఇండోనేసియాలో పెను భూకంపం..
జకార్తా: ఇండోనేసియాలో మంగళవారం పెను భూకంపం సంభవించింది. సముద్రంలోతుల్లో రెక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో తూర్పు ఇండోనేసియాలోని తక్కువ జనసమ్మర్థపు దీవుల సముదాయం దెబ్బతింది. పలు భవనాలకు పగుళ్లు ఏర్పడటం,...
ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం..
ఉత్తరకాశీ: అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ఇండ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీసిన ఘటన ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో భూమి కంపించింది....
సంగారెడ్డిలో భూకంపం.. ఇండ్ల నుంచి పరుగులు పెట్టిన జనం
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కోహీర్ మండలం బిలాల్పూర్లో ప్రకంపనలు రాగా ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ...
ఇండోనేషియాలో భూకంపం… 162 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకోవడంతో 162 మంది చనిపోగా 700 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు,...
ఇండోనేసియాలో భారీ భూకంపం..46మంది దుర్మరణం
జకర్తా: ఇండోనేసియాలోని ప్రధాన ద్వీపం జావాను భూకంపం సోమవారం అతలాకుతలం చేసింది. రిక్టర్స్కేలుపై 5.6 తీవ్రత నమోదైన భూకంపం ధాటికి 46మంది ప్రాణాలు కోల్పోయారు. భవనాలు దెబ్బతినడంతో ముందు జాగ్రత్త చర్యగా నివాసితులను...
ఇండోనేషియాలో భూకంపం…46 మంది మృతి
సియాంజుర్(ఇండోనేషియా): ఇండోనేషియా ద్వీపం జావాలో సోమవారం 5.6 మాగ్నిట్యూడ్ తీవ్రత భూకంపం సంభవించింది. దీంతో 700 మంది గాయపడగా, 46 మంది చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. భూకంపానికి భవనాలు ధ్వంసమయ్యాయి. పశ్చిమ...
నేపాల్ లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి
ఖాట్మండ్ : హిమాలయ పర్వత శ్రేణుల్లోని పశ్చిమనేపాల్ దోతీ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 2.12 గంటల ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి ఇంతవరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో...
ఉత్తర ఫిలిప్పైన్స్లో భారీ భూకంపం
మనీలా : ఉత్తర ఫిలిప్పైన్లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. కనీసం 36 మంది గాయపడ్డారని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వెంటనే మూసివేయడంతోపాటు ఆస్పత్రి లోని రోగులను తరలించినట్టు అధికారులు బుధవారం తెలిపారు....
మెక్సికోలో భారీ భూకంపం… ఒకరు మృతి
మెక్సికో: సెంట్రల్ మెక్సికోలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల్లో ఒకరు మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6గా నమోదైందని, మెక్సికో...
తైవాన్లో మూడు రోజుల్లో మూడోసారి భూకంపం
తైపీ: తైవాన్ దేశం వరుస భూకంపాలతో అతలాకుతలం అవుతోంది. కేవలం మూడు రోజుల్లో మూడు సార్లు భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం తైవాన్ దేశంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా...
ఆగ్నేయ తైవాన్లో బలమైన భూకంపం
తైపీ: ఆగ్నేయ తైవాన్లో శనివారం 6.4 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంపం 7.3 కిమీ (4.5 మైళ్లు) లోతులో ఉందని, ద్వీపంలోని తక్కువ జనాభా ఉన్న టైటుంగ్ కౌంటీలో భూకంపం కేంద్రంగా...
పపువా న్యూగనియాలో భారీ భూకంపం
న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూగనియాలో భారీ భూకంపం సభవించింది. ఆదివారం తెల్లవారుజామున కైనాంన్టూలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే...
చైనాలో భూకంపం… 21 మంది మృతి
బీజింగ్ : నైరుతి చైనా లోని సిచువాన్ ప్రావిన్స్లో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించి దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
ఇండోనేషియాలో భారీ భూకంపం..
జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం పశ్చిమ సుమత్రా సమీపంలోని పారియామన్ సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయని, భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.8గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్...
స్వల్ప భూకంపం… జనం పరుగులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో...