Home Search
మలేరియా - search results
If you're not happy with the results, please do another search
సీజనల్ వ్యాధులతో ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు
జలుబు,దగ్గు, జ్వరంతో బస్తీ దవఖానలకు పరుగులు
ఇటీవల కురిసిన వానలకు విజృంభిస్తున్న వ్యాధులు
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
కొవిడ్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు
పండుగల సీజన్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మరో మూడు నెలలు చాలా జాగ్రత్తలు తప్పనిసరి
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే సురక్షిం
రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు చాలా...
గ్రేటర్లో డెంగ్యూ కేసులు అధికం
రెండు నెల వ్యవధిలో 960 దాటిన రోగులు
కరోనా కంటే డేంజర్గా మారిన సీజనల్ వ్యాధులు
దోమల దండయాత్రతో జ్వరాలతో ఆసుపత్రుల బాట
రోగులతో రద్దీగా మారిన ప్రభుత్వ దవఖానలు
ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న...
ఐటి కంపెనీలు తెరవాలి
కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్వేవ్ రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా కేంద్రం ని యంత్రణలో ఉంది పిల్లలను ధైర్యం గా స్కూళ్లకు పంపించొచ్చు స్థానం ఆదేశాలతో కేంద్రం గురుకు లాల ప్రారంభం గ్రామీణ ప్రాంతాల్లో...
సిరిసిల్ల, వేములవాడలకు వరద నిరోధక ప్రణాళికలు
నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి చెడిపోయిన రోడ్ల కోసం రూ.కోటి 35 లక్షలు, బైపాస్రోడ్డులో రూ.38 కోట్లతో
డ్రైన్స్ ఏర్పాటు: సిరిసిల్ల వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రకటించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిరిసిల్ల:...
పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: ఎర్రబెల్లి
జనగాం : ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశించారు....
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు
దోమల నియంత్రణ మన చేతుల్లోనే: జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ సంతోష్
హైదరాబాద్: దోమలు పిల్లలు పెట్టకుండా, అవి కుట్టకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ బి.సంతోష్ అన్నారు. ప్రపంచ దోమల...
త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్
థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది
పాఠశాలల ప్రారంభంపై మా అభిప్రాయం ప్రభుత్వానికి తెలిపాం
త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్...
గ్రేటర్పై సీజనల్ వ్యాధుల ముప్పు…
దోమకాటుతో రోగాల బారినపడుతున్న జనం
గత ఐదారు రోజుల నుంచి ఆసుపత్రులకు బారులు
డెంగీ, మలేరియా, చికెన్గున్యా కేసులు వస్తున్నాయని వైద్యులు వెల్లడి
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,మురికినీరు, చెత్త లేకుండా చేయాలంటున్న స్థానికులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంపై...
గ్రేటర్ పై డెంగీ దండయాత్ర
భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
ఆసుపత్రులకు క్యూకడుతున్న రోగులు
జిహెచ్ఎంసి దోమల వ్యాప్తి చెందకుండా చూడాలంటున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థారణ
ఆందోళన వ్యక్తం చేస్తున్న నగరవాసులు
గ్రేటర్ ఇటీవల కురిసిన భారీ వానలకు...
వణికిస్తున్న వైరల్ ఫీవర్లు
ఆసుపత్రుల బాటపట్టిన నగర వాసులు
వాతావరణ మార్పుతో దగ్గు, జలుబు, జ్వరం వ్యాధులతో ఇబ్బందులు
కలుషిత నీటితో విరేచనాలు, పుడ్పాయిజనింగ్ సమస్యలంటున్న వైద్యులు
బస్తీదవఖానలు, పీహెచ్సీలకు పెరుగుతున్న రోగుల సంఖ్య
వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని డా....
జ్వరాలపై నిర్లక్ష్యం వహించవద్దు..!
ముసురు వాతావరణానికి విజృంభించనున్న వ్యాధులు
క్రమంగా నమోదవుతున్న విషజ్వరాలు
అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరిక
అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ఎపిడమిక్ కంట్రోల్ నెంబరు 040-24651119 ప్రకటించిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: జ్వరాలపై ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం వహించవద్దని...
ఈ వైఫల్య మూలం ఎక్కడుంది?
భారతీయ ఉన్నత వర్గాల ఈ సంపదలో ఎక్కువ భాగం ఆశ్రిత (క్రోనీ) క్యాపిటలిజం, వారసత్వం ద్వారా పోగుపడినదే. అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ వారి కోసం మాత్రమే విధానాలను రూపొందిస్తుంది. మెజారిటీ...
జైశంకర్ వాషింగ్టన్ పర్యటన
‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్...
రాష్ట్రంలోనూ ఆయుష్మాన్ భారత్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి తెలంగాణలోనూ ఆయూష్మాన్ ఫథకం అమలు కానుంది. దీంతో ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సను కొత్తగా కలువనున్నాయి.ఈ రెండు స్కీంలు కలయికలతో దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు...
కర్ణాటక యథేచ్ఛ జలచౌర్యం
భూమి మీద ఉన్న అన్ని జీవులకు జలవనరులు అత్యంత ఆవశ్యకమైనవి. భూ ఉపరితలం పైన నాలుగు వంతులలో మూడు వంతులు నీటితో నిండి ఉండడం మూలంగా భూమిని ‘జల గ్రహం’ అంటారు. ఒక...
పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మారుస్తోంది
పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి
పల్లె ప్రగతి పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయి
తెలంగాణ మొత్తాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలి
ఇంటి నిర్మాణ అనుమతులకు వ్యక్తిగత...
ఎలక్షన్ నేపథ్యంలో వైరస్ ‘ఫీయర్’…!
బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, ఆత్మీయ కలయికలతో ఆందోళన
45 శాతం మంది మాస్కు, భౌతిక దూరాన్ని పాటించట్లేదని గుర్తించిన వైద్యశాఖ
మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయని టెన్షన్ పడుతున్న ప్రజలు
సెకండ్ వేవ్ దృష్ట్యా తగిన జాగ్రత్తలు...
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పెరుగుతున్న ర్యాపిడ్ టెస్టులు
హైదరాబాద్: నగరంలో కరోనా త్వరగా గుర్తించేందుకు వైద్యశాఖ ఉచితంగా నిర్వహించే ర్యాపిడ్ టెస్టులకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చలికాలం కావడంతో చాలామంది జలుబు, దగ్గు లక్షణాలతో వస్తున్నట్లు, రోజుకు...
ఫీవర్కు విష జ్వరాల రోగుల తాకిడి
హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన వానలకు ముంపు ప్రాంతాలు జలమయంగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్దాయిలో సేవలు...