Friday, April 26, 2024
Home Search

మిషన్ కాకతీయ - search results

If you're not happy with the results, please do another search

కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ఖబడ్దార్

ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి మాటలపై నిరసనలో నిప్పులు చేరిగిన పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ టౌన్: తెలంగాణ సిఎం కెసిఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటలు ఇస్తుంటే మూడు గంటల ఉచిత విద్యుత్...

బిజెపి మతతత్వ రాజకీయాలు

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని క ల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతు...

పచ్చబడ్డ తెలంగాణను చూసి కాంగ్రెస్‌కు కళ్లలో మంట

మరిపెడ : తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పంట సాగుకు పుష్కలంగా సాగునీరు, పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందించడంతో పచ్చబడ్డ తెలంగాణను చూసి కాంగ్రెస్‌కు...

24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్

యాదాద్రి భువనగిరి:24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో...

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

జహీరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలోని దనసిరి గ్రామ చౌరస్తాలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి...

రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఫైర్

నల్లగొండ : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రై తులకు ఉచితంగా 24గంటలు ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో యన్‌ఆర్‌ఐ మీట్ అండ్ గ్రీట్‌లో టీపిసిసి చీఫ్...

బిజెపి, కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వాలే

మేడ్చల్ పట్టణంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం ధర్నాలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ : కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి గతంలో పాలించిన కాంగ్రెస్ రెండు...
Current flame

కరెంట్ మంట

పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఆగ్రహం అది రైతుల పాలిట రాబందు పార్టీ 24గంటల వెలుగులు కావాలా..మళ్లీ కటిక చీకట్ల కాంగ్రెస్సా? కాంగ్రెస్ హయాంలో రైతులు పడ్డ కష్టాలు తెలంగాణ సమాజం మరువదు...

రేవంత్ మాటలు చంద్రబాబు మాట్లాడించినవే

కరీంనగర్: రాష్ట్ర పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మాటాడుతున్న మాటలన్నీ చంద్రబాబు మాట్లాడిస్తున్న మాటలేనని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై...

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

వడ్డేపల్లి : గ్రామాల అభివృదిక్ధి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ విఎం అబ్రహం అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం కొంకలా గ్రామంలో రూ. 15 లక్షలతో నిర్మించనున్న...

మాది పేగు బంధం..వాళ్లది ఫేక్ బంధం

సంగారెడి: తెలంగాణ ప్రజలతో సిఎం కెసిఆర్‌కు పేగు బంధం ఉన్నదని..కాంగ్రెస్ , బిజెపిలకు ఉన్నది ఫేక్ బంధం అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణా ప్రజలకు అన్నీ...
Telangana fishes for international market

అంతర్జాతీయ మార్కెట్‌కు తెలంగాణ చేపలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న మత్స సంపదను అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని ,ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణా రాష్ట్రం నిలవాలనేది తెలంగాణ ప్రభుత్వ...

కరీంనగర్ జిల్లాను ఫిషరీస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

కరీంనగర్: విస్తారమైన జల వనరులున్న కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్ హబ్‌గా తీర్చిదిదుతామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల...

అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యం: మల్లారెడ్డి

మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో...

అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యం

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన...

ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి: జగదీష్ రెడ్డి

హైదరాబాద్ : దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి విరివిగా తీసుకు పోవాలని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు....

దేశానికి వెన్నముక రైతులు

కాసిపేట: దేశానికి అన్నం పెట్టెది రైతులేనని, దేశానికి వెన్నముక రైతులే అని బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతు...

నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

కల్హేర్: మండల కేంద్రమైన కల్హేర్‌లో నూతనంగా మంజూరైన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్హేర్‌కు ఏడు ఏళ్ల నుంచి చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే...

సామాజిక మార్పు సంక్షేమ పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఓట్ల కోసం కాదని ప్రతి పథకం సామాజిక మార్పు కోసం ప్ర వేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఇండియన్ మెడికల్...

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి

జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, ఏ పల్లె చూసినా గతానికి, నేటికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్...

Latest News