Home Search
ముడి చమురు ధరలు - search results
If you're not happy with the results, please do another search
గులాబీ సైన్యం కదంతొక్కాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ జరగబోతున్న బిఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ పార్టీ యంత్రాంగం మొత్తానికి ఒక గొప్ప అవకాశమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు....
కేంద్ర బడ్జెట్పై భారీ అంచనాలు
న్యూఢిల్లీ : ఒక్కరోజులో కేంద్ర బడ్జెట్ వస్తుందనగా ఇది నిర్మలంగా ఉంటుందా? కరకుగా మారుతుందా? అనే భయాందోళనలు దేశంలోని కోట్లాది సామాన్యులలో తలెత్తాయి. ప్రత్యేకించి అల్పాదాయ వర్గాలు, సామాన్యులు, వేతన జీవులు బడ్జెట్...
దిమ్మ తిరిగే మోడీ మంత్రాంగం
2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు...
కార్పొరేట్లకే నమో!
హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం పై బిఆర్ఎస్ అగ్రనేత, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బిజెపి...
అప్పులు, ఆర్థిక సంక్షోభ అమెరికా!
ప్రపంచ ఆధిపత్యం నాకే కావాలంటూ యుద్ధ పిపాసిగా మారిన సామ్రాజ్యవాద అమెరికా ఆర్ధిక వ్యవస్థ నేడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ సంక్షోభం ఆ దేశ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. రెండవ ప్రపంచ...
రాష్ట్రాలు ఓకె అంటే జిఎస్టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్
న్యూఢిల్లీ : పెట్రోలు డీజిల్లను జిఎస్టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం , సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. కేంద్రం...
దోచుకున్నది చాలు.. ఇక పెట్రో రేట్లు తగ్గించండి
ప్రధానికి లేఖాస్త్రాన్ని సంధించిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
లక్షలాదిగా ఉత్తరాలు రాయాలంటూ నేతన్నలకు పిలుపు
స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిని ఏకతాటిపై నడిపిన చేనేతపై
పన్నేసిన ఘనత మీదేనని ఎద్దేవా గాంధీ సూత్రాలకు తూట్లు...
కేంద్రం కుట్రలు
తీసుకున్న ప్రతి రూపాయి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ మీద చేశాం. అది కేంద్రం గుర్తుంచుకోవాలి. అప్పలు పెరగడం కాదు.. ఆదాయం పెరిగింది. రాష్ట్రం సొంత పన్నుల రాబడిలో దేశంలోనే అతి ఎక్కువ రాబడి సాధించి...
దడపుట్టిస్తున్న ద్రవ్యోల్బణం!
అదుపుగాని ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందుతున్నారా? జనానికి గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నా ఇంతవరకు వాటి గురించి ఎందుకు నోరు విప్పటం లేదు? జూలై నెలలో చిల్లర...
రూపాయి @ 80.05
చరిత్రలోనే తొలిసారి డాలర్పై అత్యంత కనిష్టానికి విలువ
నియంత్రణ చర్యలు చేపట్టిన ఆర్బిఐ
ముంబై : చరిత్రలోనే తొలిసారి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 80 దాటి పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల...
కేంద్రం ఇంధన ఆపరేషన్
పెట్రోలు డీజిల్ ఎటిఎఫ్ ఎగుమతులపై పన్ను
దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై భారీగా సుంకం
రిలయన్స్, ఒఎన్జిసి వేదాంత లాభాలపై నజర్
సరికొత్తగా విండ్ఫాల్ టాక్స్ పరిధిలోకి
హుటాహుటిన విదేశాలకు చమురుపై బ్రేక్లు
న్యూఢిల్లీ :...
రూపాయి పతనంలో మరో రికార్డు
ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
మేలో 7.04 శాతం నమోదు
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 7.04 శాతం నమోదైంది. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఇది...
మరో ఇంధన దారిగా ఇథనాల్
కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ పిలుపు
పుణే : దేశంలో భారీ స్థాయిలో ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి చర్యలు తీసుకోవల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పలు రంగాలలో...
ద్రవ్యోల్బణంపై ఆర్బిఐ ఆందోళన
మరింతగా ధరలు పెరగొచ్చు
రిటైల్ ద్రవ్యోల్బణంపై డబ్లుపిఐ ఒత్తిడి ఉండనుందన్న నివేదిక
న్యూఢిల్లీ : ధరలు మరింతగా పెరగే అవకాశముందని ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) తన నివేదికలో పేర్కొంది. అత్యధిక స్థాయిలో ఉన్న టోకు...
మళ్లీ క్రూడ్ ఆయిల్ మంటలు
రెండు నెలల గరిష్ఠానికి చేరిన ధర
ట్రేడింగ్లో 117 డాలర్లు దాటిన బ్యారెల్ రేటు
న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి....
భారత్ జిడిపి 8.8 శాతానికి కోత
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా
న్యూఢిల్లీ : భారత్ జిడిపిపై ద్రవ్యోల్బణం ప్రభావం కనిపిస్తోంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ భారత్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనాను గతంలో పేర్కొన్న 9.1 శాతం నుంచి...
పెట్రోల్, డీజెల్ ధరలపై ఊరట
లీటరు పెట్రోల్ రూ.9.50 డీజిల్ రూ.10తగ్గే అవకాశం
వంటగ్యాస్ సిలిండర్పై రూ.200సబ్సిడి
ఉక్కు స్టీల్పైసుంకాల తగ్గింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : వాహన వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటిని...
రూ. 1,000 దాటిన ఎల్ పిజి సిలిండర్ ధర!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నెలలో రెండోసారి దేశీయంగా ఎల్పిజి సిలిండర్పై గురువారం రూ.3.50 చొప్పున పెంచారు. దీంతో, ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1,000 మార్క్ను...
డేంజర్ బెల్స్
8 శాతానికి దగ్గర్లో రిటైల్ ద్రవ్యోల్బణం
ఆర్బిఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచొచ్చు: నిపుణులు
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణంతో రాబోయే పరిస్థితులు...