Home Search
రాత పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
హమాస్ నగ్నంగా ఊరేగించిన జర్మన్-ఇజ్రాయెలీ మహిళ మృతి
లాగోస్: ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ తమ బందీగా చేసుకుని గాజాకు తీసుకెళ్లి అక్కడ వీధుల్లో నగ్నంగా ఊరేగించిన జర్మన్-ఇజ్రాయెలీ మహిళ మహిళ షానీ లౌక్ శవమై కనిపించింది. షాని మరణించిన విషాద...
బిఆర్ఎస్ అభ్యర్థి, ఎంపి ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థ్ధి, ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. సోమవారం దుబ్బాక ని యోజకవర్గం మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి...
ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం… భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్రావు
యశోద ఆసుపత్రిలో సర్జరీ...ఐసియుకు తరలింపు
కత్తిపోట్లకు గురైన ప్రభాకర్రెడ్డికి 15 సెంటీ మీటర్ల
కడుపును కట్ చేసి 10 సెంటీ మీటర్ల చిన్న ప్రేగును తొలగించిన వైద్యులు
ఆసుపత్రిలో ప్రభాకర్రెడ్డిని పరామర్శించిన సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
సింగపూర్లో విద్యార్థినిపై అత్యాచారం: భారతీయునికి 16 ఏళ్ల జైలుశిక్ష
సింగపూర్: సింగపూర్లోని యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఒక 26 ఏళ్ల భారతీయునికి 16 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 12 లాఠీ దెబ్బలను ఇక్కడి కోర్టు శిక్షగా విధించింది....
హిమాచల్ సిఎం సుఖ్వీందర్కు అస్వస్థత
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఆయన్ను ఎయిమ్స్కు తీసుకెళ్లినట్లు ఇందిరా గాంధీ మెడికల్...
మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు లేవు
మనతెలంగాణ/హైదరాబాద్:గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం బుధవారం జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ...
ఐఐటి ఖరగ్పూర్లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
కొల్కతా : ఐఐటి ఖరగ్పూర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కె కిరణ్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ 22 సంవత్సరాల...
ప్రవళిక మిత్రుడిపై కేసు నమోదు
ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం
శివరాం నిత్యం ఫోన్లు చేసి వేధించే వాడు
ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది
రాజకీయ పార్టీలు మావద్దకు రావొద్దు
ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్...
కల గానే మిగులుతున్న నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం
సిటీ బ్యూరో ః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఉద్యోగం ఒక కలలాగానే మిగిలిపోతుందనే నిరాశ, నిస్పృహకు లోనై నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం నిరుద్యోగ యువతను తీవ్రంగా కలిచివేసిందని అఖిల భారత యువజన...
ఓట్ల కోసం విపక్షాలు శవరాజకీయాలు చేయడం సిగ్గు చేటు: రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: మంచి భవిష్యత్తు ఉన్న బిడ్డ మరణం బాధాకరం. కానీ.. ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీదకొచ్చి రచ్చ చేసే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తెలంగాణ రెడ్కో...
ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య: రాహుల్ ఆరోపణ
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు తయారవుతున్న ఒక 23 ఏళ్ల తెలంగాణ యువతి హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్రంలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య...
హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య..
హైదరాబాద్: అశోక్ నగర్ లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బృందావన్ హాస్టల్ ఉంటున్న విద్యార్థిని ప్రభుత్వ ఉద్యోగానికి సన్నధమవుతుంది. మృతురాలు...
బంజారాహిల్స్ ఇన్స్స్పెక్టర్, ఎస్ఐకి నోటీసులు..
సిటిబ్యూరోః అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహిల్స్ ఇన్స్స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్రెడ్డి, హోంగార్డు శ్రీహరికి ఎసిబి అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం వరకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మామూళ్ల...
దేశ వ్యాప్తంగా డెంగీ కలవరం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై...
ఉడుతా ఉడుతా ఉచ్ ….
మిచిగాన్ : అమెరికాలో ఓ రెండేళ్ల బాలిక థియా ఛేజ్ అడుగులో అడుగులేసుకుంటూ తోడుగా ఇంటి జంట కుక్కలు తోడు రాగా ఇల్లు వదిలివెళ్లింది. దీనితో ఇంట్లోని వారికి వణుకు పుట్టింది. విషయాన్ని...
బాబుకు జైలే
అమరావతి: ఎపి స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడకు విజయవాడ ఎసిబి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ...
డిఎస్సి వచ్చేసింది
5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ ఖాళీలను భ ర్తీకి ఉపాధ్యాయ నియామక పరీక్ష(డిఎస్సి) నో టిఫికేషన్ విడుదలయ్యింది. టీచర్ల నియామకాలలో తొలిసారిగా...
విక్రమ్ హాప్ టెస్ట్ సక్సెస్
40 సెం.మీ. ఎత్తు ఎగిరి.. 40 సెం.మీ.దూరంలో సేఫ్ ల్యాండ్ అయిన ల్యాండర్
విక్రమ్, ప్రజ్ఞాన్లకు విరామ దశ
చెన్నై/బెంగళూరు : జాబిల్లిపై ప్రస్తుతానికి చంద్రయాన్ 3 పక్షం రోజుల విరామ విశ్రమ...
చంద్రయాన్ 3.. విరామ దశ
బెంగళూరు : జాబిల్లిపై ప్రస్తుతానికి చంద్రయాన్ 3 పక్షం రోజుల విరామ విశ్రమ దశకు చేరుకుంది. చంద్రుడి ఉపరితలంపై పక్షం రోజుల పగటిరోజులు దాటి ఇప్పుడు చీకటి రోజుల అవస్థ ఆరంభమైంది. దీనితో...
యథార్థవాది రామసింహకవి
రామసింహకవి ఆత్మకథ ముద్రణ వల్ల తెలంగాణ నేలపై నడయాడిన ఓ అద్భుత పద్యకవి చరిత వెలుగులోకి వచ్చింది. రామసింహకవి తన ఆత్మ కథ రాయకున్నా, రాసి ఉండి కూడా అది పుస్తకంగా రాకున్నా...