Home Search
రూపాయి - search results
If you're not happy with the results, please do another search
కులగణనకు సై
మనతెలంగాణ/హైదరాబాద్: కుల గణన తీ ర్మానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణనపై తీర్మా నం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార,...
కాళేశ్వరం గుదిబండ
మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర...
ఆదాయంపై అంతులేని ధీమా
మన తెలంగాణ/హైదరాబాద్ :ఆర్థికపరంగా అప్పులు, నష్టాలను తగ్గించుకొంటూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఆరు గ్యారెంటీలకు అగ్రతాంబూలం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్కు అవసరమైన ఆదాయాన్ని...
బడ్జెట్ అప్డేట్స్: ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్ల వ్యయం
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ. 53,196 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో ఆయన ఓటాన్ అకౌంట్ బడ్జెట్...
ఉజ్వల తెలంగాణ
సాకారం చేసి తీరుతాం అభివృద్ధి, సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం
హైదరాబాద్ను కృత్రిమ మేధకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం 50- నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్లో ఎఐ సిటీ..
టిఎస్పిఎస్సి...
అసెంబ్లీలోనే బండారం బయటపెడతాం
మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : నల్లగొండ జిల్లా ప్రజలకు కెసిఆర్, హరీశ్రావు, జగదీశ్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, నల్లగొండ జిల్లా ప్రజలకు కెసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ...
రామజపం మాటున కార్పొరేట్లకు దాస్యం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని ఏలుతోంది. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడటం అలవాటుగా మారింది. అందుకు మతమే అధికార పరమావధిగా పెట్టుకున్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని...
బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు మొండిచేయి
బడ్జెట్లో అరకొర కేటాయింపులు
పెండింగ్ పనులు మోక్షం ఇవ్వలేదు
ఉద్యోగ సంఘాల ధ్వజం
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ 2024- 25 బడ్జెట్ తెలంగాణకు రూ.5 వేల పైచిలుకు కోట్లను మాత్రమే కేటాయించిందని దీంతోపాటు ఉద్యోగులు,...
గాంధీని చంపుతూనే ఉన్నారు
గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? గుజరాత్ సంఘ్ విద్యా సంస్థ ‘సుఫలం శాల వికాస్ సంకుల్’ 12.10.19న 9వ తరగతి పరీక్షల్లో ప్రశ్న. గాంధీది హత్య కాదని సంఘ్ ఉవాచ. గాంధీ చావు...
పోయింది అధికారమే.. పోరాట పటిమ పోలేదు
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిజెపిని కాంగ్రెస్ నిలువరించలేదని, కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని నిలువరించగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ఆదివారం...
‘రాబిన్హుడ్’గా వస్తున్న నితిన్
హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కోసం రెండోసారి చేతులు కలిపారు. బ్లాక్బస్టర్ కాంబినేషన్లో వస్తున్న ఈ...
వస్తోంది.. వాస్తవిక బడ్జెట్!
అంకెలగారడీ లేకపోతే బడ్జెట్ తగ్గుతుంది! రెవెన్యూ మిగులు ఉండకపోవచ్చు? భారీగా తగ్గనున్న
ద్రవ్యలోటు నిజాల పునాదిపై 2024-25 బడ్జెట్ ఖజానా గుట్టు తెలిపే వార్షిక ప్రణాళిక
(సిహెచ్. శ్రీనివాసరావు)
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం...
వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటివారంలో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్
హామీల అమలులో కాంగ్రెస్కు రోడ్మ్యాప్ లేదు
రామ మందిరంతో ప్రతి హిందువు ఇంటా పండగ చేసుకుంటున్నారు : కిషన్ రెడ్డి
హామీల అమలులో కాంగ్రెస్కు...
మోడీ నాయకత్వంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుంది
రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికలు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత 17 కోట్ల మంది సభ్యత్వంతో బిజెపి ప్రపంచంలోనే...
హామీల అమలులో కాంగ్రెస్కు రోడ్ మ్యాప్ లేదు
ప్రజాపాలన దరఖాస్తులతో ప్రభుత్వం కాలయాపన
ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశాలేదని కేంద్ర...
ఆర్టిసి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా
యుబిఐతో ఆర్టిసి ఒప్పందం
రూపాయి ప్రీమియం చెల్లించకుండానే బీమా వర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టిసి ఉద్యోగులకు ప్రమాద బీమా పెంచాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ బీమా రూ.1.12 కోట్ల వరకు వర్తింపు చేయాలని ఆర్టీసి...
వంద రోజుల కోసం ఆగుతున్నం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా వంద రోజులు కూడా కాలేదని ఆగుతున్నామని, లేకపోతే హామీల అమలుపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు, ఎంఎల్ఎ టి.హరీశ్రావు పే...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల ఆల్ టైమ్ రికార్డ్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ శుక్రవారం ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పాయి. ఈ రెండూ సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 847 పాయింట్లు, నిఫ్టీ 247...
అలిశెట్టి ప్రభాకర్ యాదిలో!
‘ప్రపంచ మొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్న కొటేషన్ చదివినప్పుడు బహుశా శ్రీశ్రీ ఈ కవిని ఉద్దేశించి అన్నారేమో అన్న సందేహం కలగక మానదు. అతను ఒక కవిత్వ పిపాసి,...
మోడీ మూడోసారి ప్రధాని కావాలని దేశమంతా కోరుతోంది
పదేళ్లు పరిపాలించింనా అవినీతి మరక లేదు
కాంగ్రెస్ ఫ్రంట్ల పేరుతో రాజకీయ డ్రామాలు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని...