Home Search
రెగ్యులేటరీ - search results
If you're not happy with the results, please do another search
‘ప్రపంచస్థాయి’ ఏరోనాటికల్ వర్శిటీ
రాష్ట్రంలో ఏర్పాటుకు క్రాస్ఫీల్డ్ సంస్థ సుముఖత
యుకె పర్యటన రెండో రోజున
పలు కంపెనీల ప్రతినిధులతో
మంత్రి కెటిఆర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడులకు గల
అవకాశాలను వివరించిన మంత్రి
హెచ్ఎస్బిసికి చెందిన పాల్మెక్
పియార్సన్, బ్రాడ్హిల్ బర్న్లతో
కెటిఆర్ సమావేశం...
సీరమ్ ఇన్స్టిట్యూట్ ‘సై టిబి కిట్’కు డిజిసిఎ అనుమతి
న్యూఢిల్లీ: గుప్త క్షయవ్యాధిని గుర్తించడం కోసం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ దేశీయంగా రూపొందించిన ‘సై టిబి’ కిట్కు జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ డిజిజిఐ మార్కెట్ అనుమతులు మంజూరు చేసింది....
ఫ్యూచర్తో ఒప్పందానికి రిలయన్స్ గుడ్బై..
ముంబయి: సంపన్న భారతీయుడు ముకేష్ అంబానీ సారధ్యంలోని దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో ఫ్యూచర్ గ్రూప్తో కుదిరిన రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందాన్ని రద్దు...
కరోనా కట్టడికి మరో కొత్త వ్యాక్సిన్ “వల్నేవా”.. బ్రిటన్ గ్రీన్ సిగ్నల్
లండన్ : కొవిడ్ 19 ను మొత్తం కట్టడి చేయగల వల్నేవా అనే కొత్త వ్యాక్సిన్కు బ్రిటన్ ఔషధ నియంత్రణ వ్యవస్థ గురువారం అనుమతించింది. ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్...
41 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొంటా
బిలియనీరు ఎలన్ మస్క్ ప్రకటన
న్యూయార్క్ : తాను ట్విట్టర్ను దాదాపు 41 బిలియన్ డాలర్లకు కొనేస్తానని బిలియనీరు ఎలన్ మస్క్ ప్రతిపాదించారు. ఫేస్బుక్, వాట్సాప్ శ్రేణిలో ట్విట్టర్ కూడా బహుళ ప్రచారపు...
ట్విట్టర్లో 9.2% వాటా కొన్న మస్క్
న్యూయార్క్ : ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం ట్విట్టర్ ఈ సమాచారాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో...
కర్ఫ్యూను ఉల్లంఘించిన శ్రీలంక విద్యార్థులు
వాటర్ కెనాన్లు, భాష్పవాయువులు ప్రయోగిస్తున్న పోలీసులు
కొలంబో: శ్రీలంక సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. సుస్థిరతను అందిస్తానంటూ 2019లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు రాజపక్షకు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణం మారుతోంది. శ్రీలంకలో దిగజారిన ఆర్థిక సంక్షోభంకు...
క్షయ నివారణకు ‘సీరం’ ఆర్బిసిజి టీకా
అత్యవసర వినియోగానికి డిసిజికి దరఖాస్తు
దేశంలో పెరుగుతున్న క్షయ కేసులు, మరణాలు
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న క్షయ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి రీకాంబినెంట్ బిసిజి (ఆర్ బిసిజి) వ్యాక్సిన్ను అత్యవసరంగా...
ఐనాక్స్, పివిఆర్ విలీనం
ఇకపై ఆ సంయుక్త సంస్థ ‘పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్’గా పిలువబడుతుంది!
న్యూఢిల్లీ :మల్టీప్లెక్స్ దిగ్గజాలు పివిఆర్, ఐనాక్స్ రెండు కంపెనీల విలీనాన్నిఆదివారం ప్రకటించాయి. దీనిని ఈ సంవత్సరంలో అతిపెద్ద వ్యాపార సమ్మేళనాలలో ఒకటిగా చూడవచ్చు....
28,29 తేదీల్లో భారత్ బంద్!
న్యూఢిల్లీ: కార్మికులు, రైతులు మరియు సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28 మరియు 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్...
పనివాళ్లకు కోట్లాది రూపాయల షేర్లు దానం
ఐడిఎఫ్సి బ్యాంక్ సిఇఒ వైద్యనాథన్ దొడ్డ మనస్సు
చెన్నై: ఐడిఎఫ్సి బ్యాంక్ సిఇఒ వైద్యనాథన్ది పెద్ద మనస్సు. ఎన్నికోట్లు దానం చేసినా ఎవరికీ చెప్పడు. తన దగ్గర పనిచేసే వాళ్లను తన వాళ్లుగా నమ్మే...
విద్యుత్ వాడకంలో ఆల్ టైం రికార్డు
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 13,742 మెగావాట్లుగా నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. శనివారం విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో 13,742 మెగావాట్స్గా నమోదయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ను...
చిన్నారులకు టీకాలో కొవోవాక్స్నూ చేర్చండి
కేంద్రానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ అభ్యర్థన
న్యూఢిల్లీ: 12 ఏళ్లు పైబడిన చిన్నారులకు ఇచ్చే కొవిడ్ టీకా కార్యక్రమంలో తమ సంస్థ ఉత్పత్తి చేసే కొవోవాక్స్ను కూడా చేర్చాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర...
ఆర్థిక రంగాలపై దృష్టిపెట్టండి
రష్యాఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఆర్థికమంత్రి సూచనలు
న్యూఢిల్లీ : రష్యాఉక్రెయిన్ మధ్య వివాదం నేపథ్యంలో దేశీయ ఆర్థిక రంగాలను గమనించాలని రెగ్యులేటరీ సంస్థలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎఫ్ఎస్డిసి (ఫైనాన్షియల్ స్టబిలిటీ అండ్...
ఆర్బిఎల్ బ్యాంక్ చీఫ్ రాజీనామా
బోర్డులోకి సభ్యుడిగా ఆర్బిఐ అధికారి
న్యూఢిల్లీ : ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ విశ్వవీర్ అహుజా తన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో తాత్కాలిక చీఫ్గా రాజీవ్ అహుజాను బ్యాంక్ నియమించింది....
త్రిప్స్ తెగులుతో మిరప రైతులకు భారీ నష్టం..
త్రిప్స్ తెగులు కారణంగా 3వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిన తెలుగు రాష్ట్రాల మిరప రైతులు
ఈ తెగులు కారణంగా 5 లక్షల హెక్టార్లలో మిరప పంట ప్రభావితమైంది
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పచ్చిమిరప...
సోట్రోవిమాబ్కు బ్రిటన్ ఆమోదం
లండన్ : కొవిడ్ లక్షణాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉన్న బాధితుల చికిత్స కోసం గ్లాక్సోస్మిత్క్లైన్ (జీఎస్కే) ఉత్పత్తి చేసే సోట్రోవిమాబ్ను బ్రిటన్ గురువారం ఆమోదించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై కూడా ఇది ప్రభావవంతంగా...
లోటులో డిస్కంలు
ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు
2021 22 సంవత్సరానికి రూ.10,624 కోట్లు 2022 23 సంవత్సరానికి రూ.10,928 కోట్లు మూడు డిస్కంలు ఏఆర్ఆర్లను సమర్పించాయి
రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక...
లోక్సభలో క్రిప్టోకరెన్సీ బిల్లు ?!
న్యూఢిల్లీ: లోక్సభ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 26 బిల్లుల్లో ‘ద క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్2021’...
2022 ఏప్రిల్లో 5జి స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది (2022) ఏప్రిల్ మే నెలల్లో 5జి టెలికామ్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశీయ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) 5జి వేలం...