Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
రైలు కింద పడి యువ దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు , రైల్వే పోలీసులు తెలిపిన వకథనం ప్రకారం.. జిల్లాలోని...
పాకిస్థాన్లో పట్టాలు తప్పిన రైలు
కరాచీ : దక్షిణ పాకిస్థాన్లో ఆదివారం ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో కనీసం 20 మంది మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ సింధు ప్రాంతంలోని నవాబ్షా నగరానికి...
జైపూర్ రైలు కాల్పుల్లో హైదరాబాదీ మృతి
హైదరాబాద్: జైపూర్ ట్రైన్ కాల్పుల సంఘటనలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి మృతిచెందాడు. జైపూర్ ముంబాయి సెంట్రల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో సోమవారం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఏకే 47 తుపాకీతో కాల్పులు...
సికింద్రాబాద్ నుంచి 9వ భారత గౌరవ్ రైలు ప్రారంభo
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వేల ద్వారా నడుస్తున్న భారత్ గౌరవ్ రైళ్లకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుండి రైలు ప్రయాణీకులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తు టూరిస్ట్ సర్క్యూట్...
రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం
యాదాద్రి భువనగిరి :వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పై గుర్తుతెలియని యువకుడి మృత దేహం మంగళవారం లభ్యమయింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలోని రైల్వే...
మణిపూర్కు గూడ్స్రైలు..
ఇంఫాల్ : మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన గూడ్సురైల్వే సేవలను సోమవారం పునరుద్దరించారు. గువాహటి నుంచి తమెంగ్లాంగ్ జిల్లా ఖోంగ్సాంగ్కు నిత్యావసరాలు, ఆహార ధాన్యాలు...
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
జమ్మికుంట: జమ్మికుంట రైల్వేస్టేషన్లో కొత్తపల్లికి చెందిన మహ్మద్ రఫీ(38)అనే వ్యక్తి ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రామగుండం హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్...
బియ్యం ఎగుమతులపై నిషేధం.. రైస్ బ్యాగుల కోసం ఎగబడుతున్న ఎన్నారైలు(వీడియో)
విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆందోళనకు గురైన ప్రవాస భారతీయులు స్టోర్లల్లో బియ్యం కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశాలకు...
రైలు రాంగ్రూట్కు వెళ్లేలా సిగ్నల్..
న్యూఢిల్లీ : ఒడిషాలో కోరమాండల్ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ తొలిసారి నివేదిక వెలువరించింది. కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ నిర్వహించిన దర్యాప్తు క్రమంలో వెలువడ్డ నివేదికను ఇప్పుడు తొలిసారి విడుదల చేస్తున్నట్లు రాజ్యసభలో...
రైలు ఇంజన్పైకి ఎక్కిన వృద్ధుడు
తాండూరు : రైలు ఇంజన్పైకి వృద్ధుడు ఎక్కి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్రం హుస్సేన్ సాగర్...
వందేభారత్ రైలు స్జేజ్ పిటిషనర్పై సుప్రీం చురక
న్యూఢిల్లీ : వందేభారత్ రైలు ఏ స్టేషన్లో ఆపాలనేదే మమ్మల్ని చెప్పమంటారా? ఏమిటీ ఈ పిటిషన్ తంతు అని సుప్రీంకోర్టు ఓ వ్యక్తిని మందలించింది. ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయడానికి ఇదేమైనా పోస్టు...
వందే భారత్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం
భోపాల్: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో భోపాల్ నుండి దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఓ బోగీ...
చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ రైలులో పొగలు
బెంగళూరు : చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ సూపర్ఫాస్ట్ రైలులో గురువారం చక్రాల నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు. డాక్టర్...
షిరిడీ రైలులో మహిళా దొంగల కలకలం..
నిజామాబాద్: షిరిడీ రైలులో మహిళా దొంగల కలకలం రేపింది. రైలులోకి చొరబడి 9 మంది యువతులు దొంగ తనానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నవిపేటలో క్రాసింగ్...
ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై హైలెవల్ కమిటీ విచారణ ప్రారంభం
ఈ సంఘటనతో దక్షిణమధ్య రైల్వేకు రూ.20 కోట్ల నష్టం
హైదరాబాద్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ (హైలెవల్ కమిటీ) విచారణ ప్రారంభించింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను సేకరించింది....
ఫలక్నుమా రైలు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన క్లూస్టీం
హైదరాబాద్: యాదాద్రి -భువనగిరి జిల్లాలో ఫలక్నుమా రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో దెబ్బతిన్న 7 బోగీలను శనివారం అధికారులు పరిశీలించారు. బీబీనగర్ వద్ద ఉన్న బోగీలను...
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గనున్న రైల్ టికెట్లు
న్యూఢిల్లీ : ఏసీ ఛైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు...
ఒడిషా రైలు దుర్ఘటన కేసు: ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్టు
న్యూఢిల్లీ : ఒడిషాలోని బాలాసోర్లో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఘోర రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టులు జరిగాయి. సేఫ్టీ కమిషన్ నివేదిక నేపధ్యంలో శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేశారు....
మనస్తాపంతో రైలు కిందపడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
ఘట్కేసర్: ఆరోగ్య సమస్యలతో మనస్థాపం చెంది ఓ రైల్వే ఉద్యోగి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు స్థానికులు...
కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదాలు : తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్ : కేంద్ర బిజెపి ప్రభుత్వం రైల్వే శాఖ పట్ల అనుసరిస్తున్న నిర్లక్షమే ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి కారణమని సిపిఎం రాష్ట్ర కమిటీ భావిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి...