Home Search
వాజ్ పేయి - search results
If you're not happy with the results, please do another search
సుప్రీంకోర్టు మాజీజడ్జి నానావతి మృతి
ఢిల్లీ, గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన న్యాయమూర్తి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీజడ్జి జస్టిస్ గిరీశ్థకోర్లాల్ నానావతి(86) మరణించారు. శనివారం మధ్యాహ్నం 115కు అహ్మదాబాద్లోని తన నివాసంలో నానావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన...
చంద్రగ్రహణ వేళ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
రైతులను కాదంటే ఇంతేసంగతులు
బిజెపికి వరుణ్ వాజ్పేయి వీడియో చురక
న్యూఢిల్లీ/లక్నో: బిజెపి ఎంపి వరుణ్గాంధీ గురువారం బిజెపిని ఇరకాటంలోకి నెట్టే కీలక వీడియోను నెట్లో పెట్టారు. రైతులను దెబ్బతీసే నిర్ణయాలకు దిగితే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని...
90 కోట్ల డోసులు దాటిన కరోనా వ్యాక్సినేషన్
కేంద్ర ఆరోగ్య మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు మొత్తం 90 కోట్ల మేర కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్...
త్వరలో సహకార విధానం
త్వరలోనే కొత్త పాలసీ: మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : దేశంలో నూతన సహకార విధానాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. సరికొత్త కోఆపరేషన్ మంత్రిత్వశాఖను కూడా నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి...
అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం
దొడ్డు బియ్యంపై కేంద్రం
దొడ్డ మనసు ప్రదర్శించాలి
రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్
టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు
వానా కాలం పంట వస్తే నిల్వ చేసే
జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే...
కశ్మీరీల ఓపిక నశిస్తే కేంద్రం ఔటే
కుల్గాం బహిరంగ సభలో మెహబూబా
శ్రీనగర్: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి, కశ్మీర్ మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ ఆదివారం కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఒకవేళ జమ్మూ కశ్మీర్ ప్రజానీకం ఓపిక,...
జనాభా తగ్గిస్తే ఎంపి సీట్ల కోతలా
కేంద్రాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: జనాభాను సరిగ్గా అదుపు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు దక్కుతున్నాయని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు ఇటీవలి తమ...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
ఉప్పెనలో ఊరట
దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
24గం.ల్లో 3.23లక్షల పాజిటివ్లు, 2771 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజున 3 లక్షలకుపైగా కేసులు, 2 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అయితే, క్రితం రోజు(సోమవారం)తో...
అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’
సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నా : గులాం నబీ ఆజాద్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ వెళ్లని భారతీయ ముస్లిం అదృష్టవంతుల్లో తానొకడిగా గర్వపడుతున్నానని రాజ్యసభ విపక్ష కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం పేర్కొన్నారు. భారత్ భూతల స్వర్గంగా తాను భావిస్తుంటానని, స్వాతంత్య్రం...
రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!
2004 డిసెంబరు 13న నం. 164తో లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు...
నితీశ్ అధికార వైరాగ్యం!
‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’...
బిజెపి కార్యకర్తల బాహాబాహీ
*
జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో సంఘటన
* పోలీసులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకల్లో బిజేపి కార్యకర్తల్లో నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని ఇరు వర్గాలకు చెందిన పార్టీ...
కార్పొరేట్లకు ఎందుకీ వత్తాసు?
మాకు మీరు చెబుతున్న దాని మీద విశ్వాసం లేదు మహాప్రభో అని రైతాంగం గత 20 రోజులుగా రాజధాని ఢిల్లీ శివార్లలో తిష్ఠవేసి ఒక వైపు నిరసన తెలుపుతున్నది. మరోవైపు గత ఆరు...
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు జారీ
టీకా నిల్వకు
రాష్ట్రానికి భారీ రిఫ్రిజిరేటర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. టీకాను ఎవరికి వేయాలి? దానిని ఎలా నిల్వ చేయాలి? వేసే...
హిందుత్వ రాద్ధాంతం
స్వామి వివేకానంద పాశ్చాత్య తాత్వికతలు చదివారు. హిందు ఆధ్యాత్మికతగా, మానవ మతతత్వంగా అద్వైత వేదాంతానికి కొత్త అర్థం చెప్పారు. 11.09.1893న షికాగో ప్రపంచ మతాల సభలో హిందు ఆధ్యాత్మికత, జాతీయవాదాన్ని తెలిపారు. ఈ...
ప్రధాని జమిలి ఎన్నికల జపం!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...