Home Search
శబరి - search results
If you're not happy with the results, please do another search
అపూర్వ సాహితీ సింగిడి
సాధారణంగా గిరిజన సాహిత్యం అనగానే మౌఖిక మైనది అనే మాట పూర్వకాలం నుంచి మనకు అలవాటు. కానీ కాలంతో పాటు మానవ మనుగడలో వచ్చిన మార్పులు కారణంగా మన మూలవాసులైన ఆదివాసుల జీవన...
ప్రయాణికుల అప్రమత్తత ..తప్పిన పెనుముప్పు
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-, బొమ్మాయిపల్లిల మధ్య హౌరా (బెంగాల్) నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా రైలులో...
తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేదలకు వరం
సూర్యాపేట : అనారోగ్యాల భారీనపడే పేద ప్రజలకు భారంగా మారే వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల...
సర్వమతాల సంరక్షకుడు కెసిఆర్
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో ఆధ్యాత్మిక వైభవం పరిఢవిల్లుతోందని, సర్వమతాలకు సంరక్షణ కల్పించడం జరుగుతోందని అర్బన్ ఎంఎల్ఏ బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. బుధవారం నగరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ...
మహిళ సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శం
కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్
ఆమనగల్లు : మహిళ సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఆమనగల్లు...
విశిష్ట తీర్పు
సంప్రదాయం పురోగామి దృక్పథాన్ని కలిగి వుంటుంది అని గాని, వుండాలని గాని ఎవరూ అనుకోరు, కోరుకోరు. అయితే సంప్రదాయమనేది అనుక్షణం ముందడుగులకు అడ్డంగా నిలుస్తూ సమాజాన్ని నిలువ నీరులా వుంచడమే పనిగా వ్యవహరిస్తున్నప్పుడు...
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ...
జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ వస్తే అధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారని, విద్యుత్ అంశంలో విప్లవాత్మక విజయాలు సాధించామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. తాగునీరు అంశంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో...
ఎపి భవన్ విభజనలో అన్యాయం
తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ నో
7.64 ఎకరాల పటౌడి హౌస్ తీసుకోవాలంటూ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఎపి భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ మరోమారు తెలంగాణకు అన్యాయం చేసింది. గత నెల 26వ తేదీన...
ప్రమాదానికి గురైన అయ్యప్ప భక్తుల బస్సు.. 62మందికి గాయాలు
కేరళ : కేరళలో అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదానికి గురైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 62మంది భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. భక్తులందరు తమిళనాడులోని మయిలాదుతురై జిల్లాకు చెందిన వారిగా గుర్తించిన...
పేదలకు ‘గృహలక్ష్మి’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సుమారు ఐదుగంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా దళితబంధు, గృహలక్ష్మీ...
స్టాలినూ… నీ ఎర్రసైన్యం…
అంతటా
కారుచీకటి మూసుకొస్తున్నప్పుడు
ఫాసిజం కోరలు చాస్తున్నప్పుడు
కత్తులు దూస్తున్నప్పుడు
నిస్సహాయుల కుత్తుకలు పరపరా కోసేస్తున్నప్పుడు
సరయు నిండా నెత్తురే ప్రవహిస్తోంది
శవాలు తేలని శబరి
శవాలె ప్రవహించిన ఇంద్రావతి
బిక్క చచ్చిపోయిన పల్లెలె పట్నాలు
స్టాలినూ, ఏ చావులకీ లెక్క ఉండట్లేదు
వేల కాళ్ళ అక్టోపస్...
ఎఎస్పి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు
మనతెలంగాణ/నూగూరువెంకటాపురం/ఏటూరునాగారం: ఏటూరునాగారం ఎఎస్పి కార్యాలయంలో బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కస్తూరుపాడు గ్రామానికి చెందిన మద్వి ఆడమా అలియాస్ కమలేష్, బీజాపూర్ జిల్లా ఊసూరుబ్లాక్ పూజారి కంకేర్ గ్రామానికి చెందిన సుంకరి నారాయణ,...
సవరల ఆదిగురువు గిడుగు
ఆదిమ సవర గిరిజనుల భాషపై పరిశోధన చేస్తూ సవరలిపిని, నిఘంటువును రూపొందించి మరోపక్క తెలుగు వాడుక భాషోద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు తెలుగువారి గుండెల్లో సుస్థిర ముద్ర వేశారు. తెలుగు భాషలో...
బహిరంగ సభలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : మంత్రులు హరీష్ రావు, పువ్వాడ
️సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ సూచించారు. సిఎం కెసిఆర్ పర్యట ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ తో కలిసి వైద్య అరోగ్య శాఖ...
కారు లోయలో పడి 8మంది అయ్యప్ప భక్తులు మృతి..
చెన్నై: తమిళనాడు తేని జిల్లాలో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు...
అయ్యప్ప భక్తులకు టిఎస్ ఆర్టీసీ శుభవార్త
హైదరాబాద్: టిఎస్ ఆర్టిసి సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త తెలుపుతుంది. పవిత్ర కార్తీక మాసం కావడంతో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప...
టిప్పర్ను ఢీకొట్టిన అయ్యప్ప భక్తుల బస్సు: ఇరవై మందికి గాయాలు
ఒంగోలు: అయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న బస్సు టిప్పర్ ను ఢీకొనడంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఒంగోలులో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. బీఆర్ అంబేద్కర్ కోనసీం జిల్లా...
ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకెళ్లొచ్చు..
మనతెలంగాణ/హైదరాబాద్: విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెసులుబాటు కల్పించింది. భక్తులు సంప్రదాయంగా తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప...
సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్.. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు....