Home Search
శస్త్ర చికిత్స - search results
If you're not happy with the results, please do another search
పాకిస్థాన్కు షాక్.. ప్రపంచకప్ జట్టు నుంచి యువ పేసర్ ఔట్
ఆసియా కప్ 2023 ఓటమి నుంచి ఇంకా కోలుకోని పాకిస్థాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. పాకిస్తాన్ పేస్ ఒకరైన యువ పేసర్ నసీమ్ షా గాయం కారణంగా మొత్తం ప్రపంచ కప్...
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: హరీశ్రావు
సిఎం కెసిఆర్ ఎంఎన్జె ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారు
750 పడకలతో దేశంలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిగా ఎంఎన్జె రికార్డ్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్...
ఇంట్యూటివ్ ఇండియాతో హెర్నియా సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం
హైదరాబాద్: హెర్నియా సొసైటీ ఆఫ్ ఇండియా (HSI), మినిమల్లీ ఇన్వాసివ్ కేర్లో గ్లోబల్ టెక్నాలజీ లీడర్, రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ(RAS) మార్గదర్శక సంస్థ అయిన ఇంట్యూటివ్ తో చేతులు కలిపి హెర్నియా సర్జన్ల కోసం...
నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
24 నుంచి 30వరకు బ్రిటన్ వైద్యబృందం ఆధ్వర్యంలో శస్త్ర చికిత్సలు
మనతెలంగాణ/హైదరాబాద్:గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ని మ్స్ ఆ సుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేష న్లు ని ర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి...
విశ్వమాత మదర్ థెరీసా
అన్ని మతాలవారు వారి వారి దేవుళ్ళను పూజిస్తారు, కొలుస్తారు. కానీ వారి కళ్ళ ముందు బాధపడే అభాగ్యులు, నిరాశ్రయులు, అనాథలు, జబ్బుతో ఉన్నవారిని గురించి పట్టించుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. ఆధ్యాత్మికత మనకు...
అభివృద్ధికి నోచుకోని గిరిజీవనం
ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. స్వచ్ఛమైన సెలయేళ్లు దట్టమైన అడవులు, గంభీరమైన కొండలు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని ప్రకృతి అందాలు, వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యం గా...
‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజా గాయకుడు, పేదల ప్రజల గొంతుక గద్దర్ నగరంలోని అపోలో స్పెక్ట్రా అమీర్పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల క్రితం గుండెకు ఆపరేషన్ జరిగిందని, కోలుకుంటూ ఉన్నారని...
అత్యధిక అవయదానాల్లో తెలంగాణదే అగ్రస్థానం
హైదరాబాద్: అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనత కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే జాతీయ అవయవదాన కార్యక్రమంలో...
బ్రెయిన్ ట్యూమర్లను వేగంగా గుర్తించే ‘ఎఐ’ సాధనం
బ్రెయిన్ ట్యూమర్లను వేగంగా కచ్చితంగా గుర్తించి శస్త్రచికిత్సలో న్యూరోసర్జన్లకు సాయపడగలిగే కొత్త కృత్రిమ మేథస్సు (ఎఐ) సాధనాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈమేరకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం విడుదల చేసింది. క్యాన్సర్ రోగుల్లో...
టిడిపిలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం సీనియర్ నేత లాలం భాస్కరరావు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఇటీవలే గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న భాస్కరరావు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస...
ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి
రాయికల్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని ప్రజలంతా ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కోరారు. రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో మీరు నేను కార్యక్రమం...
జనాలను మింగేస్తున్న ఊబకాయం
ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఊబకాయం ఇప్పుడు దిగువ, మధ్య ఆదాయ దేశాలకు విస్తరిస్తోంది. భారత దేశంలో ఇది తీవ్ర సమస్యగా మారుతోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారత్లో...
ఎఐపై డబ్లుహెచ్ఒ ఆందోళన
ఆసుపత్రి లోపలా, బయటా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. నివారణ చర్యలు కాదు గదా, చికిత్స అందించడానికే తబ్బిబ్బులు పడుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాలలో ఇదే పరిస్థితి వుంది. కరోనా పాండమిక్లో...
ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
గోషామహల్: శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచ వ్యా ప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు బుధవారం...
అభివృద్ధ్దిని పోల్చాలంటే తెలంగాణకు ముందు.. తర్వాత
మహబూబ్నగర్ : వైద్యరంగంలో అభివృద్ధ్దిని పోల్చాలంటే తెలంగాణకు ముందు.. తర్వాత అని నిర్వహించాల్సి వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్...
దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి : టీటీడీ ఈవో
తిరుపతి: టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.
అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను మంగళవారం...
నూతన పరికరంతో మోకాలి గుజ్జు అరుగుదలను తెలుసుకోవచ్చు
పంజాగుట్ట: మోకాలి నొప్పి కలిగినప్పుడు గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఈపియాన్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అధునాతన సోనోసైట్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లోని ఈపియాన్...
36 ఏళ్లుగా కవల సోదరుడి పిండాన్ని మోసిన వ్యక్తి
నాగ్పూర్ : మహారాష్ట్ర లోని నాగ్పూర్లో వైద్యశాస్త్రం లోనే అరుదైన ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది. తనకు తెలియకుండానే తన కవల సోదరుడి పిండాన్ని 36 సంవత్సరాల పాటు కడుపులో మోశాడో...
ఒకే కుటుంబంలో ముగ్గురుని బలి తీసుకున్న క్యాన్సర్
పెనుబల్లి: అనారోగ్య సమస్యలతో తీవ్ర మనసస్తాపానికి గురైన దంపతులు కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కొత్త కారాయిగూడెం...
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య దేవేందర్యాదవ్
కొత్తూరు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును మున్సిపాలిటీలోని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసు కోవాలని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యా దవ్...