Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికే రైతు దీక్షలు చేస్తున్నాం: హరీశ్ రావు
సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మొద్దు ప్రభుత్వాన్ని...
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి.. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ రైతుదీక్షలు
తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు శనివారం రైతుదీక్షలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎండిన పంటలకు పరిహారం రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనన్నారు. సిరిసిల్లో రైతుదీక్షలో బీఆర్ఎస్...
ఎస్బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన హరీశ్ రావు
హైదరాబాద్: ఎస్బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్ రావు పరామర్శించారు. ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్...
రియాక్టర్ పేలి ఆరుగురు మృతి
మన తెలంగాణ/హత్నూర: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలంలోని ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 30-...
తాగునీటి పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లాలవారీగా పది మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్ర ధాన కార్యదర్శి...
శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన ఎసిబి కోర్టు
అక్రమాస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైంది. శివబాలకృష్ణకు ఎసిబి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. నిర్ణీత...
బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భాంత్రి...
ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదంపై స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సిఎం ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి...
బిఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు..
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎంఎల్ఎ కొత్త ప్రభాకర్...
మనవడి పెళ్లి ఆగిందని తాత ఆత్మహత్య
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిలా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్కు సంగారెడ్డి...
సిఎం సహాయ నిధిని చెక్కేశారు..
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కులను మోసం చేసిన కేసులో మాజీ ఆరోగ్య మంత్రి టి.హరీశ్రావు కార్యాలయంలోని ఉద్యోగి సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్రావు కార్యాలయంలో...
మాజీ మంత్రి హరీశ్ రావు పిఏ అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిఏ నరేశ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసులో ఈ నలుగురిని...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నిందితుడు కేసీఆరే: రఘునందన్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను సిబిఐకి అప్పగించాలని బిజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు డిమాండ్ చేశారు. 2014నుంచీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోందనీ, టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే అప్పట్లో రేవంత్...
డీజిల్ దందా
డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ మాదాపూర్ ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులకు కలిసి పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి...
హైద్రాబాద్ శివార్లలో డ్రగ్స్ పరిశ్రమ
ఇంటర్ పోల్ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన డిసిఎ అధికారులుఐడిఎ బొల్లారంలో డ్రగ్స్ కలకలం
పిఎస్ఎన్ మెడికేర్ పరిశ్రమలో సోదాలు... తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నిషేధిత డ్రగ్స్
రూ. 8.99 కోట్ల విలువచేసే మెపిడ్రిన్ స్వాధీనం
పదేండ్లుగా...
కన్జర్వేషన్ జోన్ లో యథేచ్ఛగా నిర్మాణాలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, హెచ్ఎండిఎ, స్థానిక సంస్థల అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల వేళ హెచ్ఎండిఏ మాస్టర్ప్లాన్ 2031లో మార్పులు చోటుచేసుకోవడంతో రియల్టర్లు, డెవలపర్లు తమ భూములను వివిధ జోన్లకు...
బొల్లారంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం...
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి..రుణమాఫీ ప్రకటించాలి
సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుండి నాలుగు రోజుల పాటు వీచిన ఈదురుగాలులు, వడగళ్ళ వానకు నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల,...
‘అ’క్రమబద్ధీకరణ
జిఓ 59 అమలులో అక్రమాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : జిఓ 59 కింద క్రమబద్ధీకరణ విషయం లో కన్వెయన్స్ డీడ్స్తో అధికారుల ను, ప్ర భుత్వాన్ని కొందరు తప్పుదా రి పట్టించినట్టుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే...
అకాల వర్షం..అపార నష్టం
నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో...