Home Search
సచిన్ - search results
If you're not happy with the results, please do another search
2024లో 3 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలు! ఇండియా గెలిచేనా?
టీమిండియా 2023లో అద్భుతమైన ప్రతిభాపాటవాలు కనబరిచింది. వన్డే ప్రపంచ కప్ లో విశ్వరూపం కనబరిచింది. కానీ ఫైనల్ రోజున అదృష్టం మొహం చాటేయడంతో ఓటమి తప్పలేదు. మహిళల టి20 ప్రపంచ కప్ లో...
క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యంకాని రికార్డు విరాట్ ఖాతాలో
హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఏడు క్యాలెండర ఇయర్లలో రెండు వేల పరుగులు చేసిన క్రికెటర్గా విరాట్ చరిత్రలోకెక్కాడు. 1877 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా...
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్మున్షీ
మన తెలంగాణ/హైదరాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ పలు రాష్ట్రాలు, కేం ద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల...
ధోనీకి అరుదైన గౌరవం
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియాకు ధోనీ అందించిన అరుదైన సేవలకు గుర్తింపుగా...
ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్
భారత దిగ్గజ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) రిటైర్ చేసింది. సచిన్ టెండూల్కర్ తర్వాత బీసీసీఐ తన జెర్సీని...
అండర్19 ఆసియా కప్: భారత్పై పాక్ ఘన విజయం..
దుబాయ్: ఐసిసి అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్లోనే భారత్ ఓటమిపాలైంది. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్.. దాయాది పాకిస్థాన్ చేతిలో 8వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దుబాయ్లోని ఐసిసి...
మూడు రాష్ట్రాలు కమలనాథుల చేతికే
న్యూఢిల్లీ: గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అందరి అంచనాలను మించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్ల్యాండ్పై తన పట్టును...
మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్
ఎన్డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...
యాంటీ ఓటుతో ఫైటు
న్యూఢిల్లీ : ఆదివారం తేలనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకంగా 2024 ‘సెంటర్ పాయింట్’ కానున్నాయి. ఇదే దశలో ప్రాంతీయ స్థాయి నేతల బలాబలాలకు కీలకం కానున్నాయి. విస్తరించుకుని పోయిన...
రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...
నాలుగు రాష్ట్రాల్లో మాదే గెలుపు..
హైదరాబాద్ : ఛత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పర్యటనలకు...
భారత్ అండర్19 టీమ్లో అవనీష్, అభిషేక్లకు చోటు
హైదరాబాద్: ఆసియా అండర్19 టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ శనివారం ఎంపిక చేసింది. యుఎఇ వేదికగా డిసెంబర్ 8 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. ఆసియాకప్ కోసం 15 మందితో కూడిన...
రాజస్థాన్లో 68 శాతం పోలింగ్..
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలో శనివారం 68 శాతంపైగా పోలింగ్ జరిగింది. మొత్తం 200 స్థానాలకు గాను 199 సీట్లలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . ఉదయం ఏడు...
నేడే రాజస్థాన్లో పోలింగ్..
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియగా శనివారం పోలింగ్ జగనుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలుండగా, కరన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్...
డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కొత్త నిబంధనలను తీసుకు రానున్నట్లు...
డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు
త్వరలో దీనికి సంబంధించి కొత్త నిబంధనలు
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై...
సారా టెండూల్కర్ పై డీప్ ఫేక్ దాడి..
ముంబై: సామాజిక మాధ్యమంలో తలెత్తిన అపశృతి డీప్ ఫేక్కు ఇప్పుడు సారా టెండూల్కర్ కూడా గురయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు అయిన సారా ఎక్కువగా సోషల్ మీడియాతో చురుగ్గా ఉంటారు....
రాజస్థాన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు,
పంచాయతీ స్థాయిలో రిక్రూట్మెంట్,
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుప్రకారం ఎంఎస్పి
చిరంజీవి ఆరోగ్యబీమా రూ.25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంపు
జైపూర్ : రాజస్థాన్...
రాజస్థాన్ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం
జైపూర్: రాజస్థాన్లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతా రాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు,నిప్పులా ఉండిన సిఎం అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్లు ఐక్యతా...
వాళ్లు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్మెన్: కాంగ్రెస్పై మోడీ సెటైర్లు
జైపూర్: ఇప్పుడు అంతా వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం క్రికెట్తో ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ తమను...