Home Search
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం - search results
If you're not happy with the results, please do another search
ఇబిసి కోటా చట్టంపై కీలక నిర్ణయం
ఇడబ్లూఎస్ కోటా చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
మూడు అంశాలను పరిశీలించాలని నిర్ణయం
ఈ నెల 13నుంచి విచారించనున్న రాజ్యాంగ ధర్మాసనం
ఐదు రోజుల్లో వాదనలు పూర్తి చేయాలని పిటిషనర్ల లాయర్లకు సూచన
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు...
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...
రాజద్రోహ చట్టానికి మోడీ అండ?
రాజద్రోహ చట్టం (భారతీయ శిక్షాస్మృతి 124ఎ) రద్దుకు తొందరపడవద్దని దానిపై తానే ఒక కమిటీని నియమించదలచానని సుప్రీంకోర్టుకు తెలియజేయడంలో ప్రధాని మోడీ ప్రభుత్వ ఆంతర్యం ప్రజాస్వామ్య హక్కులను మరింతగా కాలరాయడమేనని స్పష్టపడుతున్నది. ప్రధాని...
ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
నాలుగు సవరణలతో బిల్లు
శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్కు..
ఓటర్ కార్డుకు ఆధార్లింక్, ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటర్గా నమోదు కాకుండా అడ్డుకట్ట
కొత్త ఓటర్లకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రక్రియలో...
2023 డిసెంబర్కల్లా అయోధ్య రామాలయానికి భక్తులకు అనుమతి
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మాణమవుతున్న రామాలయంలోకి 2023 డిసెంబర్ వరకల్లా భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. అప్పటివరకల్లా గర్భగృహ నిర్మాణం పూర్తి అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పూర్తి నిర్మాణం...
నేపాల్లో అపూర్వ మలుపు!
రద్దయిన పార్లమెంటును మరోసారి పునరుద్ధరిస్తూ నేపాల్ సుప్రీంకోర్టు అక్కడి రాజకీయ సంక్షోభంలో ఇంకో అధ్యాయానికి తెర లేపింది. గత మే నెలలో ప్రధాని కెపి శర్మ ఓలి మంత్రి వర్గం సిఫారసుపై దేశాధ్యక్షురాలు...
నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవుబా నియామకం
కాఠ్మండ్: నేపాల్ ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా(74) నియమితులయ్యారు. నేపాల్ రాజ్యాంగం లోని అధికరణం 76(5) ప్రకారం దేవుబాను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ నియమించారు. దేవుబా...
అదనపు కోటాకు ఆపద
మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాలలో మరాఠాలకు కేటాయించిన రిజర్వేషన్లను కొట్టి వేస్తూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నాడిచ్చిన తీర్పుతో వెనుకబడిన తరగతుల కోటా వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చింది....
సరికొత్త ఢిల్లీ పాదుషా!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రాచీన నానుడి రాచరిక పాలనకు సంబంధించినది. ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోడానికి కనీస అర్హతను కూడా కోల్పోతున్నాయి....
గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తాం
హక్కుల రక్షణలో రాజీ పడేది లేదు
న్యాయ సలహా, నిపుణులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేస్తాం
ఎపిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళతాం
జిఓ ఎంఎస్ 3పై ప్రభుత్వం రివ్యూ పిటిషన్కు సమగ్ర కసరత్తు
అధికారులతో గిరిజన సంక్షేమ,...
అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా బోర్డు విద్యా చట్టం-2004 సెక్యూలర్ సిద్ధాంతంను, రాజ్యాంగంలోని 14 వ ఆర్టికల్ కింద ఇచ్చిన ప్రథామిక హక్కులను ఉల్లంఘిస్తోంది కనుక ‘రాజ్యాంగ విరుద్ధం’ అంటూ అలహాబాద్ హైకోర్టు జారీ...
ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తప్పుడు వార్తలనుగుర్తించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి) పరిదిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్(ఎఫ్సియు)ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ...
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మా తీర్పునే ధిక్కరిస్తున్నారా?
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మీ ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది
ప్రొన్ముడిని మంత్రిగా వెంటనే నియమించండి
లేకపోతే శుక్రవారం మేమే నిర్ణయం తీసుకుంటాం
గవర్నర్ రవిపై సిజెఐ మండిపాటు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్వ్రిపై సుప్రీంకోర్టు...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
కౌంటర్ దాఖలుకు కేంద్రానికి మూడు వారాల గడువు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం జ్రారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన...
బాండ్ల నెంబర్లనూ బయటపెట్టాలి
ఎస్బిఐకి సుప్రీంకోర్టు ఆదేశం
ఎలక్టోరల్ బాండ్స్లో ‘మేఘా’స్టార్
పార్టీలకు చందాల్లో రెండో స్థానం
కీలక రంగాలలో అచిర కాలంలోనే తనదైన ముద్ర
బాండ్లపై దర్యాప్తు జరిపించాలి : ఖర్గే
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల కొనుగోలు, విత్డ్రాయల్కు సంబంధించి...
ఇసిల నియామకంపై రేపు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల(ఇసి) ఎంపికకు సంబంధించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ)ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను మార్చి...
సుప్రీం ఆదేశాలను శిరసావహించిన ఎస్బిఐ
ఇసికి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పణ
మార్చి 15న ఇసి వెబ్సైట్లో బాండ్ల వివరాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల కొనుగోలుదారులు, స్వీకరణదారుల వివరాలను ఎన్నికల కమిషన్కు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బిఐ) మంగళవారం...
అవినీతి నేతలకు సుప్రీం వాతలు
రాజకీయాలు కలుషితమై, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించవలసిన వ్యవస్థలన్నీ ఒకటొకటిగా అవినీతిమయమవుతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు సగటు మనిషికి ఎంతో ఊరటనిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. చట్టసభల్లో...
ఎంపిలు, ఎంఎల్ఎలు అతీతులు కాదు
న్యూఢిల్లీ : ‘లంచం లంచమే. సభ్యులకు హక్కులు, పార్లమెంటరీ గౌరవమర్యాదల రక్షణకవచాలు కుదరవు’ అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుట సోమవారం ఏకగ్రీవ , ఘంటాపథ తీర్పు వెలువరించింది. పార్లమెంట్, శాసనసభల సభ్యులు (ఎంపిలు,...