Home Search
స్టాక్ మార్కెట్లు - search results
If you're not happy with the results, please do another search
బుల్ బిగ్ జంప్
భారీగా 1,276 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఒక్క రోజే రూ.5.66 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : గ్లోబల్ మార్కెట్లలో రికవరీ నేపథ్యంలో దేశీయ స్టాక్మార్కెట్లు భారీ జంప్ చేశాయి. ఈ వారం...
ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడులు
ముంబయి : ఆగస్టులో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ప్రారంభించారు. దీంతో దేశీయ ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఆగస్టులో ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్స్లో పెట్టుబడులు...
దేశంలో మొదటిసారి 10 కోట్లు దాటిన డీమ్యాట్ ఖాతాలు
ముంబై: డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలో శరవేగంగా పెరిగిపోతోంది. మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్లను దాటింది. ఆగస్ట్ లో కొత్తగా...
పతనమైన ఆర్థిక వ్యవస్థ
దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టు పక్కల దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్లు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. మన ఆర్థిక...
అంతర్జాతీయ బలహీన సంకేతాలతో సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయింది!
నిఫ్టీ 430.90 పాయింట్లు నష్టపోయి 15,809.40 వద్ద ముగిసింది.
ముంబయి: 30 షేర్ల బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ 1,416.30 పాయింట్లు లేదా 2.61% క్షీణించి 52,792.23 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 1,539.02 పాయింట్లు...
రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బిఐ
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వర్చువల్ మీటింగ్ లో ప్రకటించారు....
ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో 483 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: గ్లోబల్ ఈక్విటీలలో నష్టాల కారణంగా ఐటి, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ దాదాపు 483 పాయింట్లు పడిపోయింది. బెంచ్మార్క్ స్టాక్ సూచీలు సోమవారం మందకొడిగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 482.61...
సంపాదకీయం: శతకోటీశ్వరులు!
దేశంలో 30 మిలియన్ల అమెరికన్ డాలర్ల (రూ. 226 కోట్లు) ఆస్తులు కలిగిన ఆధునిక అత్యధిక నికర విలువ (అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) భాగ్యవంతుల సంఖ్య 2021లో 11 శాతం...
బుల్ జోరు
533 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : ఈ వారంలో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 533 పాయింట్ల లాభంతో 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ...
నిఫ్టీ @ 18000
650 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. సోమవారం నిఫ్టీ కీలక 18,000 మార్క్ను దాటింది. గతేడాది...
336 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనాన్ని చవిచూసాయి. రిలయన్స్, ఐటి స్టాక్స్ మార్కెట్ను పతనావస్థలోకి లాగాయి. ముంబయి స్టాక్ బెంచ్మార్క్ అయిన సెన్సెక్స్ 336.46 పాయింట్లు లేక 0.55 శాతం 60923.50...
మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేమా?
అదేంటి ఇప్పటి వరకు జరిగినవి రెండు ప్రపంచ యుద్ధాలే కదా... ఈ మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలయ్యింది అని అనుకుంటున్నారా... అవును ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిన కరోనా మహమ్మారి వల్ల...
మూడో రోజూ నష్టాలు
379 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, ఫైనాన్స్, ఆటో స్టాక్స్లో వెల్లువెత్తిన అమ్మకాలు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడం, ఫైనాన్స్, ఆటో షేర్లలో...
దిగొస్తున్న పుత్తడి, వెండి ధరలు
ముంబై: దేశంలో కొండెక్కి కుర్చున్న పుత్తడి దిగుతోంది. బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ. 51,870కి చేరింది. 22...
నష్టాలు ఆగడం లేదు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
నిరాశాజనకం
చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్ను కేంద్ర...
సెన్సెక్స్ @ 74,000
జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కీలక మార్క్ను దాటి చరిత్ర సృష్టించాయి. ట్రేడింగ్లో తొలిసారిగా సెన్సెక్స్ 74,000 పాయింట్లను...
సెన్సెక్స్ @ 73,000
బ్యాంక్ స్టాక్స్లో కొనుగోళ్ల జోరు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. మంగళవారం ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్ల సూచీ నిఫ్టీ బ్యాంక్ 560 పాయింట్లు...
కొనుగోళ్ల జోరుతో లాభాలు
587 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. గురువారం ఉదయం తీవ్ర ఒడిదుడుకులను చూసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తర్వాత లాభాలతో ముగిశాయి. ఇంధనం, బ్యాంకింగ్ స్టాక్లలో...