Wednesday, April 24, 2024
Home Search

స్వాతి - search results

If you're not happy with the results, please do another search
The increased prices should be reduced

పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కూరగాయల ధరలు తగ్గించాలి

టిడిపి తెలుగు మహిళ విభాగం నిరసన హైదరాబాద్ : పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని టిడిపి అనుబంధ తెలుగు మహిళ విభాగం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్...

రైతు ఆత్మగీతం మట్టి బండి

మనం మూడు పూటలా తింటాం. కానీ అలా తినడానికి మూలమైన వ్యక్తిని మర్చిపోతాం. మట్టిని మర్చిపోతాం. భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశమని చెప్పుకుంటాం. అన్నపూర్ణ అంటాము. కూటి దేవుణ్ణి మర్చిపోతాం. గుడి దేవుడిని...

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మక్తల్ : మక్తల్ పట్టణంలోని యాదవనగర్‌కు చెందిన కావలి లక్ష్మీ(45) అనే మహిళ, పట్టణ శివారు కాటన్‌మిల్ సమీపంలోని భీమా ప్రధాన కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి...

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మక్తల్ : మక్తల్ పట్టణంలోని యాదవనగర్‌కు చెందిన కావలి లక్ష్మీ(45) అనే మహిళ, పట్టణ శివారు కాటన్‌మిల్ సమీపంలోని భీమా ప్రధాన కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి...

ప్రజలల్లో నిత్యం ఉండే నాయకులను ప్రజలు ఎప్పుడు మరచి పోరు : మంత్రి మల్లారెడ్డి

బోడుప్పల్: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్న వారిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారని వారికి రాజకీయ భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుందని...

పేదోళ్లకు ఉచిత న్యాయ సేవ అందించడమే మా లక్షం

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లీగల్ సెల్ ఆథారిటీలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సమస్యలను పరిష్కరించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం, రాష్ట్ర లీగల్...
Prajakavi Kaloji biopic on September 9

సెప్టెంబర్ 9న ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!

తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు ప్రభాకర్ జైనీ. గతంలో 'క్యాంపస్ అంపశయ్య', 'ప్రణయ వీధుల్లో', 'అమ్మా! నీకు వందనం!' సినిమాలు తీసిన...

శివాజీనగర్‌లో ఒకరి హత్యకు దారి తీసిన ముగ్గు గొడవ

చాంద్రాయణగుట్ట: ఇంటి ముందు వే సిన ముగ్గు గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. సం ఘటనకు కారణమైన నల్గురు కుటుంబ సభ్యులపై పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....
mangalavaaram teaser ajay bhupathi payal rajput ajaneesh

భయంతో వణికిస్తున్న ‘మంగళవారం’

ఉత్కంఠ కలిగిస్తూ ఆసక్తి పెంచిన అజయ్ భూపతి 'మంగళవారం' సినిమా టీజర్ పచ్చటి తోటలు... వాటి మధ్యలో ఊరు... ఆ ఊరి మధ్యలో ఓ అమ్మవారి గుడి... వందల మంది ప్రజలు... పొలాలు పచ్చగా...

పేదల అభ్యున్నతికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతర కృషి

తుర్కయంజాల్: దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు అమలు పరుస్తు, రాష్ట్ర ప్రజల అభ్యున్నతకి ముఖ్యమం త్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్యక్షు...

మహిళ దారుణ హత్య

కరీంనగర్ : ఆర్థిక లావాదేవీలు ఒక మహిళ ప్రాణాలు బలికొన్నాయి. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ భగత్‌నగర్‌లోని క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్‌లో వివాహిత గుండా సరిత (35) దారుణ...

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ములుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ములుగు జడ్పి చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. గురువారం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ములుగు ఎంఎల్‌ఏ సీతక్కతో కలిసి రూ.35.3లక్షల డిఎంఎఫ్‌టి నిధులతో మొదలుకానున్న కోట...

బెటాలియన్స్‌లో సౌకర్యాలు కల్పించేందుకు కృషి

నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని బెటాలియన్ల అభివృద్ధిలో సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తుందని బెటాలియన్స్ డిజి స్వాతి లక్రా అన్నారు. బుధవారం నల్గొండ పట్టణ పరిధిలోని అన్నెపర్తిలో ఉన్న 12వ బెటాలియన్‌ను...
Women should prosper in Fisheries field

మత్స్య రంగంలో మహిళలు రాణించాలి

హైదరాబాద్: మత్స్య రంగంలో మహిళలు రాణించి, స్వయం అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళ మత్స్యకారులతో...

మోడీ పాలనలో పేద ప్రజలపై ఆర్థిక భారం

హుస్నాబాద్ : ప్రజల సంక్షేమం కోసమే సిపిఐ పోరాటాలు సాగిస్తుందని పేదలపై ఆర్థిక భారం మోపే విధంగా కేంద్రంలో మోడీపాలన కొనసాగిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి...

ప్రణాళిక ప్రకారం ప్రతికాలనీ సమస్యను పరిష్కరిస్తా

అల్వాల్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్ర తి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ మచ్చబొల్లారం...

లక్ష్మీనరసింహుని నిత్యపూజలో భక్తులు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న భక్తజనులు శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో పాల్గొని తమ మోక్కుబడులను చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెలిరిచిన ఆర్చకులు...

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

అక్కన్నపేట : ఫర్టిలైజర్ దుకాణాలలో నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలోని సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణాలను...

బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి

మరిపెడ: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలు, గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం, బాల్యాతండా, దంట్లకుంటతండా...

అభివృద్ధిని పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

తుర్కయంజాల్: నగరానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను అనాడు అభివృద్ధి చేపట్టాలనే ఉద్ధేశంతో నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది...

Latest News